– కెమెరా స్విచ్ ఆన్ చేసిన మంత్రి కొడాలి నాని – తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్, అక్టోబర్ 6: తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఆటో రజిని సినిమా చిత్రీకరణ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్ జరగనుంది. శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీమహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో సావిత్రి. జే నిర్మిస్తున్న […]
Read Moreఈడీ చేతికి ‘ఐన్యూస్’ ఛానల్…
తెలుగులో మరో న్యూస్ ఛానల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేతికి వెళ్ళింది. జగన్ అక్రమాస్తుల కేసులో ‘సాక్షి’ పత్రికకు చెందిన పలు ఆస్తులు ఈడీ చేతికి వెళ్ళిన విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో ఐన్యూస్ ఛానల్ ప్రస్తుత ఓనర్లకు సంబంధించిన షేర్లను ఈడీ జప్తు చేసింది. ఐన్యూస్ ఛానల్ను ఇంటెగ్రేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్ 4.39 […]
Read Moreభీమ్లా నాయక్ నుండి నిత్యా మీనన్ లుక్ రిలీజ్
భీమ్లా నాయక్ నుండి నిత్యా మీనన్ లుక్ రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ – రానా కలయికలో భీమ్లా నాయక్ వస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో మాటల తెరకెక్కుతున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు […]
Read Moreప్రకాష్ రాజ్,జీవితలకు విష్ణు స్వీట్ వార్నింగ్
మా ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో విష్ణు , ప్రకాష్ రాజ్ ల మధ్య మాటల యుద్ధమే కాదు అధికారులకు ఫిర్యాదుల వరకు వెళ్లింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయగా.. మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. దీంతో మా […]
Read Moreవిష్ణు ప్యానెల్పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు
‘మా’ రాజకీయం మరింత వేడెక్కింది. మంచు విష్ణు ప్యానెల్పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ , జీవితరాజశేఖర్ తో వచ్చి ఫిర్యాదు చేశారు ప్రకాశ్ రాజ్.. కొద్దిరోజులుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ […]
Read More‘మా’ ఎన్నికలకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు !!
– మంత్రి పేర్ని నాని తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ, అక్టోబరు […]
Read Moreఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, టాప్ 10 ర్యాంకులు వీరికే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదలచేసిన ఏపీ ఐసెట్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలపల్లి రామకృష్ణ మొదటి ర్యాంకు సాధించాడు. 154 మార్కులతో టాప్లో నిలిచాడు. తరువాత అనంతపురం జిల్లా వ్యక్తి బండి లోకేష్ 153 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. తేనేల వెంకటేష్(విజయనగరం)- మూడో ర్యాంకు, అల్లి లిఖిత్(చిత్తూరు)-నాలుగో ర్యాంకు, షైక్ సమీయుల్లా(చిత్తూరు)-ఐదో ర్యాంకు సాధించారు. ఆరో ర్యాంకు- చెన్నం సాయి మణికంఠ కుమార్, […]
Read Moreదుస్తులు.. సామాన్ల రీసైక్లింగ్.. గూంజ్!
బీరువా తెరిస్తే బట్టలన్నీ కింద పడిపోతుంటాయి.. ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితిని చాలా ఇళ్లలో ఆడా మగా అందరం ఎదుర్కుంటున్నాం… దాని గురించి జోకులు కూడా వేసుకుంటాం. ఇలా మనకి ఎక్కువైపోయిన బట్టల్ని తీసుకుని రీసైకిల్ చేసి మళ్లీ పనికొచ్చే రూపాల్లోకి మార్చి అవసరమైన వాళ్ళకి అందించే సంస్థ ఒకటి ఉంది.. దాని పేరు Goonj.. (ఇది హిందీ పదం.. దీనికి అర్థం ప్రతిధ్వని.. Subject to correction)Hindi […]
Read Moreఎవరో ఏదో మాట్లాడితే పరిశ్రమకు సంబంధం లేదు: నిర్మాత
మచిలీపట్నం: సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు మచిలీపట్నంలో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మంత్రితో పాటు నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. కరోనా కాలంలో సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో మంత్రికి వివరించామని తెలిపారు. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దృష్టికి గతంలోనే తీసుకెళ్లామని చెప్పారు. ‘గతంలో మెగాస్టార్ […]
Read Moreసినిమా టికెట్లు ఆన్లైన్ లోనే అమ్మాలి…కానీ చిన్న సందేహం !
సినిమా టికెట్లు ఆన్లైన్ లోనే ప్రభుత్వం అమ్మాలి … నేను సమర్ధిస్తాను …నాకు చిన్న సందేహం ఉంది. క్లారిటీ కోసం…పార్టీ రంగుల కోసం 1300 కోట్ల ప్రజల సొమ్మును వాడేశారు. అప్పుడు లేని నష్టం సినిమా టికెట్లు అమ్మితేనే ప్రజలకు నష్టం. ఏడాది క్రితం ఉన్న లక్షా 40 వేల 108 కాంట్రాక్ట్ ని, ఒక్కో అంబులెన్స్ కి నెలకు 2లక్షల 60 వేలకు పెంచి, విజయ సాయి రెడ్డి […]
Read More