మన క్షేత్రాలలో , దేవాలయానికి వెళ్లిన ప్రతి భక్తులు గుడిలో ఉన్న గంటను ఎందుకు మోగిస్తారో ఎవరికి తెలియదు. సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి, మనసులో భగవంతుణ్ని ధ్యానించుకుంటారు. గంటను ఎందుకు కొడుతున్నారో ఎవరికీ తెలియదు… ఏదో గుడిలో గంట వుంది కదా […]
Read Moreవేరే రాష్ట్రంలో కేసైనా ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చు: సుప్రీం
నిందితులకు ముందస్తు బెయిల్కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వేరే రాష్ట్రంలో కేసు నమోదైనా.. హైకోర్టు, సెషన్స్ కోర్టులు బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీం స్పష్టం చేసింది. న్యాయ ప్రయోజనాల కోణంలో ఈ వెసులుబాటుకు వీలుంటుందని తెలిపింది. ‘ప్రియ ఇందోరియా వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.
Read Moreఎప్పుడైనా ప్రజలే ఓడిపోతారు..పెట్టుబడి దారులు గెలుస్తారు!
పేకాట, గుర్రపు పందేలు ఎలాంటి జూదాలో ఈ క్రికెట్ తదితర ఆటల పోటీలన్నీ అలాంటి జూదా లే.. అన్ని జూదాల లానే ఈ ఆటల జూదాలు కుడా జనాలని కట్టి పడేసి ఉంచుతాయని, వారిని అలా కట్టి పడేసి ఉంచడమే తమకు క్షేమమని, దోపిడీ ప్రభుత్వాలకు స్పష్టం గానే తెలుసు. అందుకే ప్రభుత్వాలు జూదాల సంస్కృతిని ఓక రాజకీయ ఎత్తుగడగా అనుసరిస్తూ ఉన్నాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టి పక్కకి […]
Read Moreరూ .9 వేల కోట్లు చెల్లించాలంటూ బైజూస్కు ఈడి నోటీసులు
– ఖండించిన బైజూస్ న్యూఢిల్లీ : ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) నోటీసులు జారీ చేసింది. విదేశీ నిధుల చట్టాలు (ఫెమా) ఉల్లంఘించినందుకు రూ.9000 కోట్లు చెల్లించాల్సిందిగా ఆ సంస్థకు ఈడి నోటీసులిచ్చినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. అయితే ఈ వార్తలను బైజూస్ ఖండించింది. ఈడి నుండి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. 2011 నుండి 2023 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల […]
Read Moreకరువుపై ఐక్యపోరాటాలకు సిద్ధం
` బలమైన వైసీపీ కేంద్రానికి సాగిలపడిరది: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ` జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ` కరువు మండలాలను ప్రకటించటానికి సీఎంకు నమోషీ: మాజీ మంత్రి దేవినేని ఉమా `మోదీ, జగన్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు `సీపీఐ దీక్షకు మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు ` ముగిసిన సీపీఐ 30 […]
Read MoreBhatti pooh-poohs KCR remarks on Indiramma rajyam
Claims free power to farm sector is patent of Congress Mudigonda, (Khammam Dt), Nov 21: Senior Congress leader Mallu Bhatti Vikramarka who is seeking election for the fourth time from Madhira constituency has pooh-poohed the BRS chief K. Chandrashekhar Rao’s comments that there were starvation deaths in the Indiramma rajyam […]
Read Moreటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసిన బూరగడ్డ
పెడన: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ డిప్యూటీ స్పీకర్ టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెడన నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ బూరగడ్డ కిషన్ తేజ్ మంగళవారం నాడు హైదరాబాదులో కలిశారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.అలాగే జిల్లాలు నియోజకవర్గ వారీగా తాజాగా జరిగిన రాజకీయ […]
Read Moreఅట్టహాసంగా ప్రారంభమైన నూతన విశాఖపట్నం-వారణాసి ఎక్స్ప్రెస్ రైలు
– బీజేపీ ఎంపీ జీవీఎల్ చే శాస్త్రోక్తంగా ప్రారంభోత్సవం – వారణాసికి ఎక్స్ప్రెస్ రైలు సాధించగలగడం పూర్వజన్మ సుకృతం – హరహర మహాదేవ, జై శ్రీ రామ్ నినాదాలు పెద్ద సంఖ్యలో బిజెపి శ్రేణులు, ఉత్తర భారతీయులు,కుల సంఘాల నాయకులందరూ హజరవగా హరహర మహాదేవ, జై శ్రీ రామ్ అని నినాదాలు మిన్నంటుతూ ఉండగా ఎంపీ జీవీఎల్ తన ప్రయత్నంతో సాధించిన ఉత్తర భారతీయులు, హిందూ సంఘాలవారు, తెలుగువారు ఎంతోకాలంగా […]
Read Moreఅంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విద్య
యువతలోనే దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ తో ఉజ్వల భవిష్యత్ విభిన్న ప్రతిభావంతులకు కేరళ తరహాలో ప్రత్యేక సంస్థ ఏర్పాటు అవసరం సీఎం సహకారంలో నిధులు సమకూర్చుతానని హామీ 50 లక్షల చెక్ అందజేత నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ నూతన భవనం ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ […]
Read Moreసిద్దిపేటలో కేసీఆర్ చదువుకున్న డిగ్రీ కాలేజి కట్టింది కాంగ్రెస్
కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర అడుక్కునేది రబ్బరు చెప్పులతో తిరిగే హరీష్ ను ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసింది కాంగ్రెస్ అని మరిచిపోయావా? నిరంజన్ రెడ్డి వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుండు నిరంజన్ రెడ్డి గుడి మాన్యాలనూ మింగిండు కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది 91వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చిన్నారెడ్డి నాకు పెద్దన్నలాంటి […]
Read More