విజయ సాయి ఒక దద్దమ్మ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ బాపట్ల : జగన్ ప్రభుత్వం లో మధ్యం పేరుతో మారణ హోమం నడుస్తుంది అని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ అన్నారు.సోమవారం బాపట్ల బీజేపీ కార్యాలయం లో జరిగిన పాత్రికేయ సమావేశం లో పాల్గొని మాట్లాడారు. ఒక వైపు మధ్యం ఆదాయం చూపుతూ బ్యాంకు లో రుణాలు తీసుకుంటూ మరోవైపు చవుక బారు […]
Read Moreపచ్చ దొంగల ముఠా ఊళ్ళమీద పడుతోంది జాగ్రత్త!
– మోసం చేయడంలో టీడీపీ కొత్త టెక్నిక్! – వారెంటీ లేని గ్యారెంటీలతో ఇంటింటికీ వస్తున్న టీడీపీ. – అంతర్జాతీయ దొంగల ముఠాకు.. టీడీపీకి తేడా లేదు! – యాప్ పేరుతో ప్రజల డేటాను దొంగలిస్తున్నారు. – మాయల పకీరు చేతిలో ప్రజల డేటా..తస్మాత్ జాగ్రత్త..! – రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – లేని మేనిఫెస్టో పేరుతో అబద్ధాలతో ఇళ్ళల్లోకి జొరబడుతున్నారు. – బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో […]
Read Moreకేసీఆర్ బహిరంగ సభ కు పకడ్బందీ ఏర్పాట్లు
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈనెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరిగే BRS పార్టీ బహిరంగ సభ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం TSIIC చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ తో కలిసి పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ […]
Read Moreచంద్రబాబు బెయిల్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్
అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఐడీ సుప్రీంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు సోమవారం హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. చంద్రబాబు, టీడీపీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని హైకోర్టు […]
Read Moreతెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు
వికారాబాద్: పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ ఏఎంసీ గోడౌన్, పరిగి మేడ్చల్ మల్కాజ్ గిరి: మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్ హోలీమేరి ఇంజనీరింగ్ కళాశాల, కీసర మంచిర్యాల: చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అజీజియా ఇంజనీరింగ్ కళాశాల ఆదిలాబాద్: ఆదిలాబాద్, బోథ్ టెక్నికల్ ట్రైనింగ్, డెవలప్మెంట్ సెంటర్ ఆదిలాబాద్: నిర్మల్ ఖానాపూర్, నిర్మల్, ముథోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మల్ ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల, ఆసిఫాబాద్ […]
Read Moreతెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు ఎలా మర్చిపోతరు?
-బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను లూఠీ చేసింది -కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే -అంబాసిడర్ కారు అవుట్ డేటెడ్ అయిపోయింది -భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు రజాకార్ల హెడ్ క్వార్టర్ దారుస్సలాంను ఓవైసీకి కట్టబెట్టింది కాంగ్రెస్ కాదా?రూ. 22 వేలు ప్రతి రైతుకు ఎకరానికి బోనస్ బిజెపి గ్యారంటీ. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం..తెలంగాణ బీఆర్ఎస్ కారు అవుట్ డేటెడ్ అయిపోయింది. ప్రజాతీర్పును […]
Read Moreకేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తాం
-బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకం -కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నీళ్లు..నిధులు.. నియామకాలు ఎక్కడ? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిస్తాం.బీసీ నేతను ముఖ్యమంత్రి చేసి తీరుతాం. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం.నీళ్ళు, నిధులు, నియామకాలు.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అది నెరవేరనేలేదు. హైదరాబాద్ లాంటి సిటీని.. నైపుణ్యం ఉన్న యువతను ఉపయోగించుకోవటంలో రాష్ట్ర […]
Read Moreసిగ్గులేకుండా అవినీతి మీడియాలో న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై విష ప్రచారమా?
• స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ.. జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో ఒక్కదానికి న్యాయస్థానం ముందు సరైన ఆధారం చూపలేకపోయారు • చంద్రబాబుని అన్యాయంగా 52రోజులు జైల్లో పెట్టి తప్పు చేసినందుకు జగన్ రెడ్డి, అతని జేబుసంస్థ సీఐడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. • చంద్రబాబు బెయిల్ వాదనలపై హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వాదనలు ఆయన అమాయకత్వానికి… అవివేకానికి నిదర్శనం • […]
Read Moreనాడు దుష్ప్రచారం చేసిన జగన్, నేడు తన ఖజానా నింపుకుంటున్నాడు
• నాడు బాదుడే బాదుడని దుష్ర్పచారం చేసిన జగన్ రెడ్డి, నేడు ప్రజల్ని వీరబాదుడు బాదుతూ.. తన ఖజానా నింపుకుంటున్నాడు • జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. పేద, మధ్యతరగతి వర్గాల ఆదాయం, జీవనం అధ్వాన్నంగా మారింది • టీడీపీ ప్రభుత్వంలో బాదుడే బాదుడని గగ్గోలు పెట్టిన జగన్ రెడ్డి…తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల్ని వీరబాదుడు బాదుతున్నాడు • పెట్రోల్.. డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, విద్యుత్, ఆర్టీసీ […]
Read Moreసీఎం కేసీఆర్ కు బుద్ధుందా…!
-ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం, అభివృద్ధి -కాంగ్రెస్ కావాలి…. కరెంటు కావాలి -కేసీఆర్ నే వద్దంటున్న ప్రజలు -ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్, కెసిఆర్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం -కాంగ్రెస్ వి గ్యారెంటీ మాటలు కేసీఆర్ వి గాలి మాటలు -ముదిగొండ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్ “ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం, అభివృద్ధి. ఆకలి చావులు ఇందిరమ్మ పాలనలో ఉన్నాయని అనడానికి ఈ […]
Read More