సింహాచలంలో జీవీఎంసీ రోడ్డు విస్తరణ ఇళ్ల కూల్చివేత

-నిరాశ్రయులైన లను పరామర్శించిన బిజెపి ఎంపి జీవీఎల్ ఈరోజు అడివివరం గ్రామం సింహాచలం తొలి పావంచ ఎదురుగా ఉన్న స్థలంలోని ఇళ్లను రోడ్డు విస్తరణలో భాగంగా జీవీఎంసీ హఠాత్ గా కూల్చివేసిన నేపథ్యంలో నిరాశ్రయులైన వారిని బిజెపి ఎంపీ జీవీఎల్ పరామర్శించారు. ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా , సమయాన్ని ఇవ్వకుండా దౌర్జన్యంగా తమ ఇళ్లను కూల్చివేసి సామాన్లను బయట పడవేసిన అధికారులు, మరియు అందుబాటులో లేకుండా పోయిన ఎమ్మేల్యే […]

Read More

Backward classes laud CM Jagan’s decision of conducting caste census: Minister Ushasri Charan

‘Kingdom Of The Poor’ thrives under CM Jagan: MP Sanjeev Kumar YSRCP’s ongoing Samajika Sadhikara yatra, continues to traverse the state, spreading the message of welfare and development. Today, atop a bus, leaders, including Ministers Adimulapu Suresh, Amzath Basha Shaik, Gummanur Jayaram, Ushasri Charan, Vidadala Rajini, MP Sanjeev Kumar, and […]

Read More

సకల జనుల సౌభాగ్య తెలంగాణ

సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరిట మేనిఫెస్టో మన మోడీ గ్యారెంటీ.. బీజేపీ భరోసా ట్యాగ్ లైన్ తో మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎంతో మంది యువకులను బలితీసుకుంది. తెలంగాణ ఇచ్చేందుకు అంగీకరించలేదు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేవలం తొమ్మిదిన్నరేళ్లలో ఒక్క తెలంగాణకే […]

Read More

2023 స్కోచ్ అవార్డు అందుకున్న వ్యవసాయ శాఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయశాఖ ప్రత్యేక చొరవ తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తు రైతులకు పలువిధాల ప్రయోజనాన్ని కలుగచేస్తున్న ఈ క్రాప్ విధానానికి జాతీయ స్థాయిలో 2023 స్కోచ్ అవార్డ్ లభించిందని ,ఈ అవార్డును శనివారం ఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో తీసుకోవటం జరిగిందని వ్యవసాయ స్పెషల్ కమిషనర్ చేకూరు హరికిరణ్ తెలిపారు. సాంకేతికతను వినియోగించి ప్రజలకు మరింత దగ్గరగా సేవ చేస్తూ వున్న వివిధ ప్రభుత్వ విభాగాలు , సంస్థలను […]

Read More

పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి?

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైకాపా నెత్తుటి దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావును వైకాపా రౌడీ మూక దారుణంగా హత్య చేసింది. వివాద రహితుడైన రామారావును హత్యచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి? వైకాపాకు రోజులు దగ్గరపడే టిడిపి కార్యకార్తలపై రోజుకో దాడి, హత్యలకు పాల్పడుతోంది. […]

Read More

రాష్ట్రంలో ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే చేయనంత అవినీతిని మంత్రి విడదల రజిని చేశారు

– ప్రత్తిపాటి పుల్లారావు – జనసేన – టిడిపి ఆధ్వర్యంలో జగనన్న కాలనీలో పరిశీలన చిలకలూరిపేట, నవంబర్ 18 : చిలకలూరిపేట మండలం పసుమర్రు, గుదేవారిపాలెం గ్రామంలో జగనన్న కాలనీలను జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేశ్‌తో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ పసుమర్రు, గుదేవారిపాలెం గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి మూడేళ్లు దాటినా కాలనీల అభివృద్ధి ఏదని ధ్వజమెత్తారు. […]

Read More

బీఆర్ఎస్ తో గ్యాస్ సిలిండర్ భారం మాయం

కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యాక రూ. 400 కే గ్యాస్ సిలిండర్ పోలింగ్ తేదీన ఓటేసే ముందు ఇంట్లో లైట్ వెయ్యండి… లైట్ వెలిగితే బిఆర్ఎస్ కే ఓటెయ్యండి బీఆర్ఎస్ తోనే బంగారు భవిష్యత్తు కాంగ్రెస్ తేలు వంటిది… అవకాశం ఇస్తే విషం చిమ్ముతుంది బీజేపీ పువ్వు గుర్తుకు ఓటేస్తే… మన చెవిలో పువ్వు పెడుతారు జగిత్యాల నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల: […]

Read More