బడుగు, బలహీనవర్గాలకు బలం, బలగం జగన్

– కులగణనను స్వాగతించాల్సిందిపోయి.. విమర్శలా..? – బీసీల తోకలు కత్తిరిస్తానంటే అవమానంగా అనిపించలేదా అచ్చెన్నాయుడు..? – పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీ వాయిస్ వినిపించేలా సీఎం జగన్ పదవులు ఇచ్చారు – బీసీలకు 50 ఏళ్ళలో జరగని మేలును.. 53 నెలల్లోనే జగన్ గారు చేతల్లో చేసి చూపించారు – బీసీల ద్రోహి, దళితుల పాలిట దయ్యం, గిరిజనుల పాలిత సైతాన్ చంద్రబాబు  – వైఎస్సార్సీపీ మహిళా విభాగం […]

Read More

డబ్బుంటేనే రాజకీయాలా?

– ఓటింగ్ శాతం పెరిగితే బోగస్ నేతలు ఢమాల్ – ఓట్ బ్యాంక్ రాజకీయాలకు చెక్ పెడదాం రండి -సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజయవాడ: ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలంటే, ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలని, అపుడే ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు చెక్ పెట్టగలమని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఏ కొద్ది మందో, తమ వాళ్ళు ఓట్ చేస్తే చాలు, అందలం ఎక్కి చెలాయించవచ్చని ఇప్పటి నేతలు […]

Read More

రాష్ట్రంలో అరాచక, విద్వేష పూరిత పాలన

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ: ఏపీలో నేడు అరాచక, విద్వేషపూరిత పాలనను నేడు మనమంతా చూస్తున్నాం అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరు పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురందేశ్వరి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ లో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా మండల,పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల సభ్యుల సమావేశంలో పురందేశ్వరి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమెతన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఎస్సీలకు మాట్లాడే హక్కులేకుండా […]

Read More

రాహుల్ ముందస్తు ‘మైండ్’ గేమ్

– ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్న వ్యూహం – కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పకనే చెబుతున్న రాహుల్ – ప్రమాణస్వీకారోత్సవ తేదీ కూడా ప్రకటించిన రేవంత్‌రెడ్డి – ప్రగతి భవన్‌ను ప్రజాపాలనాభవన్‌గా మారుస్తామని రాహుల్ వెల్లడి – ప్రజాపాలనాభవన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని హామీ – సీఎం, మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం – సీఎం సహా మంత్రులంతా ప్రజాదర్బార్ నిర్వహిస్తారని ప్రకటన – సీఎం ప్రజలకు అందుబాటులో […]

Read More

కేసీఆర్ ఇంట్లో తప్ప.. 24 గంటల కరెంట్ ఎక్కడా రావడం లేదు

– ఉత్త మాటలు చెప్పబోం.. బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే – రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ ఇంట్లో తప్ప 24గంటల కరెంట్ ఎక్కడా రావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్‌ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. మణుగూరు కాంగ్రెస్ సభలో, వరంగల్‌జిల్లా నర్సంపేటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక.. […]

Read More

తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో జోరు పెంచడంతో పాటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే విడుదల చేశారు. సుమారు 42పేజీలతో, 62 అంశాలను ప్రస్తావించారు. గతంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా ఈ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారు. అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టోను రూపకల్పన చేశారు. తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో జోరు పెంచడంతో పాటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల […]

Read More

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రమూక చొరబాటుకు విఫలయత్నం

– ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం జమ్మూ-కశ్మీర్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడి కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను లష్కర్‌ తోయిబాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఇక్కడ నిర్వహించిన ఆపరేషన్‌లో భారీమొత్తంలో పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్గాంలోని సామ్నో ప్రాంతంలో ఉగ్రవాద కదలికలపై భద్రతా దళాలకు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ వచ్చింది. […]

Read More

ప్రజాసేవ తప్ప ఏ దురలవాటు లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రజాసేవ తప్ప ఏ దురలవాటు లేని వ్యక్తి తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. ప్రజాసేవ కూడా ఒక దురలవాటేనని కొంతమంది అంటుండగా, అది చాల మంచి అలవాటేనని చాలామంది చెబుతుంటారు. క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లతో, సకాలంలో మందుల వాడకంతోనే నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. […]

Read More

BRS Government is ‘Bhoomi Donga’

Dharani is bigger scam than Kaleshwaram: Prakash Javadekar Party Central leaders, Ministers will participate in the campaign: Kishan Reddy BJP MP, former minister and Telangana in-charge Prakash Javadekar termed the state government as ‘Bhoomi Donga’ accusing that huge chunk of land went missing and thousands of farmers lost their land. […]

Read More

అరెస్టులు చేసి పట్టాలు ఇస్తారా?

-నూజివీడులో కమ్యూనిస్టు నేతల అరెస్ట్‌లు దుర్మార్గం -ప్రభుత్వ తీరుపై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం నూజివీడులో అసైన్‌మెంట్‌ భూములకు పూర్తి హక్కులతో పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా కమ్యూనిస్టుపార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌ చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని సీపీఐ నాయకులు చలసాని వెంకట […]

Read More