రాష్ట్రంలో 187 పనులకు రూ. 1,045.44 కోట్లు మంజూరు

– డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు దేవరాపల్లి, నవంబర్,17. రాష్ట్రంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని 187 అభివృద్ధి పనులకు రూ. 1,045.44 కోట్లుని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మంజూరు చేశారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. తారువలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జీ.ఓ.నం: 788 ప్రకారం ఈ పనులకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి పరిపాలన ఆమోదం లభించిందన్నారు. […]

Read More

కాంగ్రెస్ ది 42 పేజీల మానిఫెస్టో కాదు.. 420 మేనిఫెస్టో

– గజ్వేల్ అభివృద్ధి చెందినట్టు.. హుజురాబాద్ చేసావా? – గజ్వేల్ ప్రజ్ఞాపుర్ లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ది 42 పేజీల మానిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో. అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నది. ఎలాగూ గెలిచేది లేదని.పేజీలకు పేజీలు రాశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదు. కర్ణాటకలో కరెంట్ కష్టాలు చూస్తున్నాం.. అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. […]

Read More

కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దు

చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ ను నమ్ముదామా లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా ? ఆ రెండు పార్టీలు ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించవు పది సార్లు అవకాశం ఇస్తే ఏమీ చేయని కాంగ్రెస్… ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడం విడ్డూరం నిత్యం తెలంగాణ ప్రజల బాగు కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించండి బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో […]

Read More

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో రాహుల్ గాంధీకి ఘనస్వాగతం

విజయవాడ:- గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కి ఘనస్వాగతం లభించింది. తెలంగాణా రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ గాంధీ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆయనకు ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు శాలువా కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమములో కేంద్ర మాజీ మంత్రి జే.డి. శీలం , కార్యనిర్వాహక అధ్యక్షులుమస్తాన్ […]

Read More

బీసీ సబ్ ప్లాన్ తీసుకువస్తాం

-కాంగ్రెస్ అభయాస్తం మేనిఫెస్టో విడుదల – దొరల తెలంగాణ కి ప్రజల తెలంగాణ కి మధ్య పోరు – CLP నేత భట్టి విక్రమార్క తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన అభయహస్తం మానిఫెస్టో ను మల్లికార్జున ఖర్గే విడుదల చేయడం సంతోషంగా ఉంది.అభయహస్తం మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టో, ఇది పీపుల్స్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ధోహధపడుతుంది తెలంగాణ ధనిక రాష్ట్రం, సంపద ఉన్న రాష్ట్రం ప్రజల జీవితాలను మార్చడానికి […]

Read More

పరదాల చాటున పర్యటన కాదు జగన్.. రోడ్లవైపు చూడాలి

– అధ్వాన్నంగా రోడ్లు – గుంతల్లో పది వేలాది మంది మృత్యువాత -రోడ్డు పరిశీలనలో టీడీపీ, జనసేన నాయకులు రాజమహేంద్రవరం : నగరంలోని రోడ్లన్నీ చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, ఇలా అయితే ప్రజలు ఎలా వారి ప్రమాణాలు సాగిస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ ఇంచార్జ్ అత్తిలి సత్యనారాయణ అన్నారు. ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా శుక్రవారం ఇరు పార్టీల నాయకులు […]

Read More

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం రథోత్సవం కన్నులపండుగ‌గా జరిగింది.ఉదయం 8.40 గంటలకు ర‌థోత్స‌వం మొద‌లై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం. రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల […]

Read More

బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పుట్ట మధును అడ్డుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు

మంథని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు ఎన్నికల ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు అడ్డుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం నాగేపెల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు నిరసన సెగ తగిలింది.మాకు డబుల్ బెడ్ రూమ్ లు, దళిత బందు ఇవ్వలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో మా గ్రామాలు ముంపునకు గురైనప్పుడు […]

Read More

ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్ లోని సుభాష్ నగర్, సాయిబాబా నగర్, జై ప్రకాష్ నగర్, కైలాష్ నగర్ లలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు […]

Read More