ఓటర్ల జాబితా అవకతవకలపై సీఎం జగన్‌ స్పందించాలి

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ విజయవాడ: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్న సందర్భంగా ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే ఓటర్లను తొలగించారని, ఒకే పేరుతో అనేక మంది ఓటర్లుగా […]

Read More

జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పోలీసులు

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో కొందరు పోలీసులు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి ప్రతిపక్షాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఆందోళనకు గురిచేస్తోంది. రాజమండ్రి రామాలయం సెంటర్ లో రోడ్డుపై కూర్చుని ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిఎ చంద్రశేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణకుమార్ విచక్షణారహితంగా దాడిచేసి తల పగులగొట్టడం దారుణం. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికారపార్టీ తొత్తులుగా మారి […]

Read More

జీవీఎల్ చొరవతో వేగంగా ముందుకు కదిలిన విశాఖ రైల్వే జోన్

– 106 కోట్లతో విశాఖ నూతన జోన్ భవన నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు విశాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే డి.అర్.ఎం సౌరబ్ ప్రసాద్ ని కలిసి నూతన రైల్వే జోన్ కు సంబందించిన వివిధ ముఖ్య విషయాల పై చర్చించడం జరిగింది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా ఆమోదించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు సంబందించి .. రైల్వే శాఖ నుండి రాష్ట్ర […]

Read More

చైనాలో భారీ అగ్ని ప్రమాదం

– 19 మంది మృతి, పలువురికి గాయాలు చైనాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొగ్గుగనుల కంపెనీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుయుసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ప్రమాదం జరిగిన భవనం ఓ ప్రైవేటు బొగ్గుగనుల కంపెనీకి చెందినదని తెలిపారు. బొగ్గు […]

Read More

కమలానికి ‘కమ్మ’టి షాక్!

బిఆర్ఎస్ లో చేరిన మొవ్వ సత్యనారాయణ ఎమ్మెల్యే గాంధీ పాచికలు సఫలీకృతం మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టేందుకు అరికెపూడి గాంధీ వ్యూహం హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అంతేకాకుండా పార్టీలోని నేతలు జంపు జిలానిలుగా మారిపోతున్నారు ఇందులో భాగంగానే బిజెపి పార్టీకి చెందిన మొవ్వ సత్యనారాయణ బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గంలో బిజెపి కీలక నేతగా కొనసాగుతున్న మొవ్వ సత్యనారాయణ, […]

Read More

వాలంటీర్లను ఎన్నికల సేవలకు వాడుకోవద్దు

– ఫిర్యాదులొస్తే వారిపై కఠిన చర్యలు – వాలంటీర్లపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫిర్యాదు – వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ – వాలంటీర్ల వైసీపీ సేవలపై ఆధారిలచ్చిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు – స్పందించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్‌కుమార్ మీనా – ఇప్పటికే ఆదేశాలిచ్చామన్న మీనా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లోని చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ కార్యాలయంలో చీఫ్ […]

Read More

ఒక పుల్లారెడ్డి…ఒక రామోజీరావు… ఒక భాష్యం రామకృష్ణ

– విరామం లేని కష్టమే వాళ్లను గొప్పవాళ్ళని చేసింది ఒక రంగాన్ని ఎంచుకొని, నిజాయితీగా కొన్నాళ్లు కష్టపడి పనిచేస్తే అగ్రస్థానానికి చేరుకోవచ్చు. కానీ ఆ అగ్రస్థానాన్ని నిలుపుకోవడానికి అంతకన్నా ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. తెలుగు దినపత్రికల చరిత్రలో ఈనాడు దినపత్రిక ప్రారంభం ఒక సంచలనం. అనతి కాలంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదిగింది. అయితే….దాదాపు అసాధ్యమైన విషయం ఏంటంటే….గత 49 సంవత్సరాలుగా తెలుగు దినపత్రికలలో ఈనాడు పత్రికదే మొదటి […]

Read More

పేదల ఇళ్ల నిర్మాణ పథకంలో రూ.35,141 కోట్ల తేడా లెక్కలు!

17 నెలల వ్యవధిలో రూ.వేల కోట్ల లెక్కలు మారిపోయాయి భూ సేకరణ పేరుతో వేల కోట్ల అవినీతి పేదల పేరుతో పెద్దల లూటీ… రాష్ట్రమంతటా వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకే లబ్ధి నాయకుల మధ్య వాటాల పంపిణీలో తేడాలు… స్కామ్ స్టోరీలు బయటకు వస్తున్నాయి గుంటూరు జిల్లాలో భూ సేకరణలో భయంకర దోపిడీ వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు, చివరకు కలెక్టర్ కూడా ఇచ్చిన పట్టాలు.. కట్టించిన ఇళ్లు లెక్కలూ […]

Read More