మూడు నెలల్లో భూసేకరణ; రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలు

మూడు నెలల్లో భూసేకరణ – ఇదే వ్యవధిలో పనులకు టెండర్లు  – రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం ఆదేశాలు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి  అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.  అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ […]

Read More

రాష్ట్ర ప్రజల కు బిజెపి భోగి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజల కు బిజెపి భోగి శుభాకాంక్షలు విజయవాడ : బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద భారీ ఎత్తున భోగి మంటలు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్యాలయం లో నిర్వహించిన వేడుకల్లో బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, బిజెపి గుంటూరు ఇంఛార్జి ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, రాష్ట్ర […]

Read More

దేశంలో పేదరికం తగ్గుతోంది – – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

దేశంలో పేదరికం తగ్గుతోంది – పన్నుల వ్యవస్థ సరళంగా ఉండాలి – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌) ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాసిన్‌తో ఏపీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు : సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పెనుకొండ : మన పన్నుల వ్యవస్థ సరళంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటు […]

Read More

సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో ద్వారకాతిరుమలలో ప్రత్యేక పూజలు

సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో ద్వారకాతిరుమలలో ప్రత్యేక పూజలు CBN ఫోరం ఆధ్వర్యంలో ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు, CBN ఫోరం ప్రెసిడెంట్ సుమిత పాతూరి, వైస్ ప్రెసిడెంట్ సుమన్ వాసిరెడ్డి, ఫోరం టీం సభ్యులు ప్రసన్న మరియు హరీష్ పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని కాంక్షిస్తూ CBN ఫోరం […]

Read More

టీడీపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ని కలిసిన యలమంచిలి సుజనా చౌదరి 

టీడీపిరాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ని కలిసిన యలమంచిలి సుజనా చౌదరి  ఉయ్యూరు లోని రాజేంద్రప్రసాద్  నివాసానికి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి .. రాజేంద్రప్రసాద్ ని, ఇతర తెదేపా మరియు జనసేన నాయకులను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సుజనా చౌదరి  మాట్లాడుతూ ఈరోజు రాజకీయాలకతీతంగా  రాజేంద్రప్రసాద్  ఇంటికి రావడం జరిగిందని, రాజేంద్రప్రసాద్  తనకు సోదర సమానులని అన్నారు, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు […]

Read More

బాబు కేసులో రాజకీయ జోక్యం!

బాబు కేసులో రాజకీయ జోక్యం – చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A  సుప్రీం కోర్టు భిన్నాభిప్రాయాలు పై నారాయణ సంచలన వ్యాఖ్య చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తాదా, వర్తించదా అనే అంశంపై ఈరోజు తీర్పు రావాల్సి ఉన్నా  సుప్రీం కోర్టులోనే  త్రిసబ్య న్యాయమూర్తులలో భిన్నభిప్రాయాలు వెలువడిందని  ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం చోటుచేసుకుందని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి.డాక్టర్.కె. నారాయణ సంచలన […]

Read More

భావితరాలకు స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్

భావితరాలకు స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ -టిడిపి జాతీయ కార్యాలయ సమన్వయకర్త టీడీ జనార్ధన్ -బాపట్లలో ఎన్.టి.ఆర్. పుస్తకాలపై సమాలోచన మహానటుడు ప్రజానాయకుడు ఎన్.టి. రామారావును భావితరాలకు స్ఫూర్తినిచ్చే ఆశయంతో తమ కమిటీ ఏర్పడిందని చైర్మన్  టి.డి జనార్థన్ తెలిపారు. ఎన్.టి.ఆర్. శతజయంతి సందర్భంగా వెలువరించిన ‘అసెంబ్లీ ప్రసంగాలు’, ‘చారిత్రక ప్రసంగాలు’, ‘శకపురుషుడు’ గ్రంథాలపై ఎన్.టి.ఆర్. సావనీర్ మరియు వెబ్ సైట్ కమిటీ సమాలోచనలు కార్యక్రమం శుక్రవారం రోజు బాపట్లలో జరిగింది. […]

Read More

ప్రపంచ వేదికపై మన తెలంగాణ

ప్రపంచ వేదికపై మన తెలంగాణ -దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్​ వేర్​ ట్రెడిషన్​ మీట్స్​ ఇన్నోవేషన్​* ట్యాగ్​ లైన్​తో ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది. మన బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్​… మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్​, […]

Read More

తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం – వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ చీఫ్​ బొర్గె బ్రెండే, సీఎం రేవంత్​రెడ్డి సంయుక్త ప్రకటన

తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం -హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్ ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం ఫోరమ్​ చీఫ్​ బొర్గె బ్రెండే, సీఎం రేవంత్​రెడ్డి సంయుక్త ప్రకటన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్​లో  ప్రారంభించేందుకు  ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి […]

Read More

జగన్మోహన్ రెడ్డి   ప్రభుత్వాన్ని దించే వరకు అవిశ్రాంతంగా పోరాడుదాం – ఎంపీ  రఘురామకృష్ణంరాజు

జగన్మోహన్ రెడ్డి   ప్రభుత్వాన్ని దించే వరకు అవిశ్రాంతంగా పోరాడుదాం  -నరసాపురం ఎంపీ  రఘురామకృష్ణంరాజు  తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు  నాయుడు తో పాటు, అనేక మందిపై  తప్పుడు కేసులను బనాయించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే వరకు  అవిశ్రాంతంగా పోరాడుదామని   నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు  రఘురామకృష్ణం రాజు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… స్కిల్ కేసు […]

Read More