-రంగులు, పేర్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు -యనమల రామకృష్ణుడు బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను అవినీతి, దుబారా కార్యక్రమాలకు దారిమళ్ళించి జగన్ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. 94కు పైగా కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడంతో నాలుగేళ్లలో వేలకోట్ల రూపాయలు రాష్ట్రం కోల్పోవలసి వచ్చింది. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి దూరమయ్యాయి. వ్యవసాయం నుండి […]
Read Moreకేసీఆర్-కేటీఆర్.. తెలంగాణ… మధ్యలో సోనియా!
-తెలంగాణపై కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా – గతంలో సోనియా దయ వల్లే తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్ – తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కుండబద్దలు కొట్టిన కేసీఆర్ – తెలంగాణ చరిత్రలో మొదటిపేజీ సోనియాదేనని స్పష్టీకరణ – సోనియా చొరవ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఒప్పుకోలు – చరిత్ర దాచినా దాగనిదని అసెంబ్లీలోనే చెప్పిన కేసీఆర్ – కాదన్నవారు మూర్ఖులేనని కేసీఆర్ వ్యాఖ్య – ఎన్నికల ప్రచారంలో అందుకు […]
Read Moreవర్గీకరణ కు ఓకే అని కోర్ట్ కు సమాధానం ఇవ్వబోతున్నాం
— కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోడీ ప్రకటించిన కమిటీ, వర్గీకరణ పై అధ్యయనం చేయడానికి కాదు. వర్గీకరణ ఎలా చేయాలి అనే టాస్క్ పెట్టిన ఫోర్స్ వంటిది.కేంద్ర ప్రభుత్వం చొరవతోనే సుప్రీం కోర్ట్ లో ఏడుగురు బెంచ్ ధర్మాసనం ఏర్పడింది. డిసెంబర్ 14 కల్లా అందరి అభిప్రాయాలకు గడువు ముగియనుంది. భారత ప్రభుత్వం వర్గీకరణ కు ఓకే అని కోర్ట్ కు సమాధానం ఇవ్వబోతున్నాం. కమిటీ కోర్ట్ లో […]
Read Moreవృద్ధులు ఉదయమే ఎందుకు మరణిస్తారు?
-రాత్రి మూత్రవిసర్జన తర్వాత నీళ్లు తాగాలా? – నోక్టురియా అనేది మూత్రాశయం పనిచేయకపోవడం కాదు, వృద్ధాప్య సమస్య నోక్టురియా అంటే రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం గుండె వైఫల్యం యొక్క లక్షణం, మూత్రాశయం కాదు. శివపురిలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ బన్సాల్, నోక్టురియా వాస్తవానికి గుండె మరియు మెదడుకు రక్త ప్రసరణలో అడ్డుపడే లక్షణం అని వివరిస్తున్నారు. పెద్దలు, వృద్ధులు ఎక్కువగా రాత్రిపూట నిద్రలేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. […]
Read Moreసంక్రాంతి లోపు ప్రజలకు అందుబాటులో తుంగ్లాం గేటు
– విశాఖ ఎయిర్ పోర్టు లో ఎంపి జీవీఎల్ నరసింహారావుకి ఘన స్వాగతం పలికిన తుంగ్లాం చుట్టుపక్కల గ్రామస్తులు – ఎయిర్ పోర్ట్ నుండి భారీ కార్లు ర్యాలీ చేసిన గ్రామస్తులు ఈ సందర్భంగా జీవీఎల్ ఏమన్నారంటే.. రెండు దశాబ్దల కాలంగా తుంగ్లాం గ్రామస్తులు, చుట్టు పక్కల ప్రజలు ఎదురుచూస్తున్న గేటు అతి త్వరలోనే తెరుచుకోనుంది. బిహెచ్ఎల్ కంపెనీకి భూములు ఇచ్చిన ప్రజలకు రహదారి ఇవ్వడం కనీస బాధ్యతలుగా పరిగణించాలి. […]
Read Moreతెలుగుదేశం- జనసేన మినీ మేనిఫెస్టో
తెలుగుదేశం జనసేన పార్టీల మేనిఫెస్టో కమిటీ సమావేశం టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగింది. టీడీపీ నుండి యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ లు పాల్గొనగా.. జనసేన తరపున ముత్తా శశిధర్, డి. వరప్రసాద్, ప్రొఫెసర్ కె. శరత్ కుమార్ లు పాల్గొన్నారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ… ఇది కేవలం ప్రిలిమనరి మీటింగ్ మాత్రమే. గతంలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ మినీ మేనిఫెస్టో విడుదల చేయడం […]
Read Moreపరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా?
– వైఎస్ షర్మిలపై సీఎం కేసీఆర్ ఫైర్ నర్సంపేట సభలో వైఎస్ షర్మిలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సమైక్యవాదులు, వారి చెంచాలు ఇక్కడ నిరసన తెలిపితే ప్రజలు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పై షర్మిల పగ పట్టారట.ఎన్నికల్లో డబ్బు కట్టలు పంపిస్తదట. మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? మన మిషన్ భగీరథ గెలవాలా? పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి మిమ్మల్ని ఓడిస్తామంటే […]
Read Moreరంగులు మార్చే నైపుణ్యం పురందేశ్వరి సొంతం
ఎంపి విజయసాయిరెడ్డి నవంబర్ 13: ఎన్టీఆర్ పెద్ద కూతురిగా పుట్టి ఆయన్నే వెన్నుపోటు పొడిచి, ఆయన వ్యతిరేక కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి అనుభవించి అనంతరం కాంగ్రెస్ క అధికారం దక్కదని బీజేపీలో చేరి, ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలి పదవి చేపట్టిన పురందేశ్వరి రాజకీయ రంగులు మార్చడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు […]
Read Moreఇక స్మార్ట్ ఫోన్లు కనుమరుగు
– వచ్చేస్తోంది ఏఐ పిన్ – మీ దుస్తులకు అతికించుకోవచ్చు ప్రస్తుతం ఈ పరికరం అమెరికాలో మాత్రమే పరిమితం ప్రస్తుతం మనం స్మార్ట్ యుగంలో ఉన్నాం. అందివస్తున్న సాంకేతికత మనిషికి అనేక సౌకర్యాలను అందిస్తోంది. అనేక గ్యాడ్జెట్లను పరిచయంచేస్తోంది. ఒకప్పుడు ఫోన్ అంటే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉండేది. వైర్డ్ కనెక్షన్ ఉండేది. కానీ వాటి స్థానంలో వైర్ లెస్ ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు, 4జీ, […]
Read Moreఆంధ్రుడా… నీ వినాశనాన్ని నువ్వే తెచ్చుకున్నావు
– చిత్రం చెప్పే సంగతులు.. రాష్ట్రాన్ని ధాన్యాగారం చేయాలని చూసిన చేతుల్ని తెగనరికి , పోలవరం దారి తెన్ను లేకుండా చేశారు. మనం ఉన్నా లేకపోయినా , ప్రజల భవిష్యత్తు ముఖ్యం అనుకున్న నమ్మకాన్ని చంపేశారు. ఆంధ్రుల జీవనాడి గా, దేశం లో నే ఏపీ నీ అగ్రభాగాన ఉంచాలన్న ధీమా నీ గొంతు నులిమి చంపేశారు. నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు కాల్వ గట్ల మీద తిరిగిన శ్రమను బూడిదలో […]
Read More