కులాల మధ్య కుంపట్లరాజేసి చలికాచుకోవాలన్న జగన్ బుద్ధి నీచమైంది. సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా జగన్ ప్రభుత్వం కేటాయించలేదు. టీడీపీ ప్రభుత్వం ఎస్సీలకు అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేయడం వెన్నుపోటు పొడవడం కాదా.? – మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ అమరావతి :- దళితుల అభివృద్ధిపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నది మరోసారి రుజువైంది. ఎస్సీ […]
Read Moreఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠా ఎవరికీ లేదు!
ఐదు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీని (2019 ఏప్రిల్ 11) ఇప్పుడు గుర్తుచేసుకుంటే–ఇంకా ఐదు నెలల్లో అక్కడ 16వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో కిందటి పార్లమెంటు, ఏపీ విధాన సభ ఎన్నికల ముందు ఉన్న ఉత్కంఠ లేదా ‘నువ్యా నేనా’ అనే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఐదేళ్ల క్రితం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరోసారి గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు […]
Read Moreబ్రాహ్మణ కులంతో దళితుల కాళ్లు పట్టించానని చెప్పించటమేనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం?
వైసిపి సభల్లో అగ్రకులాలను తిట్టించడమే మీ ప్రభుత్వ సామాజిక సాధికారత ? బలహీనులపై దాడి చేయడమే మీ అంబేద్కరిజమా? పెత్తందారులకు బానిసలుగా మారమని అంబేద్కర్ మీకు చెప్పాడా? మీ బానిసత్వాన్ని చూసి అంబేద్కర్ ఆత్మ కూడా ఘోషిస్తుంది మిగిలిన కులాలన్నీ అవమానించమని అంబేద్కర్ మీకు చెప్పాడా ? మాలమహానాడు విచ్ఛిన్నానికి జూపూడే కారణం కాదా? దళితుల నోట్లో ఉచ్చ పోయించటమేనా ఈ ప్రభుత్వ గొప్పతనం..? జగన్ ప్రభుత్వంలో దళితుడి నోట్లో […]
Read Moreకొత్త కొత్తగా..!
తెలంగాణా లో బీసీ ముఖ్యమంత్రి..! ఆహ్వానించదగ్గ నిర్ణయం..! ఎస్సీ వర్గీకరణ..! మాదిగల పోరాటానికి మద్దతు..! మరింత మంచి హామీ..! అయితే ఏనాడో పదేళ్ళ క్రితమే 2014 ఎన్నికల్లోనే బీసీ సంఘాల నాయకుడు ఆర్ .కృష్ణయ్య ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, సేఫ్ సీటు ఇచ్చి గెలిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ..! నాయకుడు చంద్రబాబునాయుడు ..! తర్వాత కృష్ణయ్య పార్టీ మారి చంద్రబాబు ని దుమ్మెత్తి పోసారు..అది వేరే కధ..! అలాగే […]
Read Moreకేసీఆర్-కేటీఆర్-హరీష్రావును ఓడిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ
– వారి నియోజకవర్గాలకు నిరుద్యోగ యువత తరలివెళ్లండి – వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి – ఆ ముగ్గురూ గెలిస్తే మళ్లీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు – వారిని ఓడించేవరకూ యువత విశ్రమించవద్దు – బీఆర్ఎస్కు బొందపెట్టేరోజులు దగ్గరకొచ్చాయి – యువత ఆత్మహత్యలు చేసుకోవద్దు – ఆత్మహత్యలతో తెలంగాణ చావుల పెంట – ఆత్మహత్యలు ఆపండి ఆయుధమై లేవండి – నిరుద్యోగుల చెరవట్టిన కె సి ఆర్, కె టి […]
Read Moreబ్రాహ్మణ కులాన్ని కించపరిచిన జూపూడిని డీజీపీ అరెస్టు చేయాలి
– 153ఏ అండ్ అదర్స్ సెక్షన్ల కింద కేసు రిజిష్టర్ చేసి జూపూడిని అరెస్టు చేయాలి – సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడమేనా సలహాదారుల ఉద్యోగం? – జూపూడి భజన చేసుకోవాలిగానీ బ్రాహ్మణ కులాన్ని కించపరిచే రీతిలో మాట్లాడడమేల? – వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు జూపూడి ఏరోటి దగ్గర ఆ పాట పాడతారు -ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం జూపూడిది – దళిత యువతిపై గ్యాంగ్ ముఠా నాయకుడు […]
Read Moreదీపావళి దీపాల్లో ఏ నూనె శుభకరం?
జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస… దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. అటువంటి పుణ్య […]
Read Moreరఘురామిరెడ్డి.. పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు లాంటి అధికారులు కచ్చితంగా మూల్యం చెల్లించు కుంటారు
– జగన్ రెడ్డి మెప్పుకోసం సీఐడీ, కౌంటర్ ఇంటిలిజెన్స్ విభాగాలు పరిధిదాటి చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నాయి • రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడి..వేధించాలన్న జగన్ ఆలోచనల మేరకే కౌంటర్ ఇంటిలిజెన్స్ డీజీ పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సీఐడీ డీజీ రఘురామిరెడ్డి పరిధి దాటి పనిచేస్తున్నారు. • కిలారు రాజేశ్ కేవలం సాక్షి మాత్రమేనని మొదట చెప్పి, తర్వాత దోషిగా పేర్కొని లుక్ఔట్ నోటీసు ఇవ్వడం సీఐడీ పనితీరుని ఎత్తిచూపుతోంది • జగన్ ముఖ్యమంత్రిత్వంలో జరుగుతున్న […]
Read Moreకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం
– రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా : తెలంగాణ లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు నుంచి కాంగ్రెస్ తన ప్రచారాంలో వేగం పెంచింది. అధికారమే లక్ష్యంగా శనివారం రోజు రామగుండం కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరైన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడటానికి దోహదపడ్డ వారిని గుర్తుచేసుకున్నారు. జానారెడ్డి అధ్యక్షతన జేఏసీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సింగరేణి బొగ్గు […]
Read Moreమద్యం లారీ బోల్తా.. ఎగబడిన జనం
విశాఖ నగర పరిధిలోని మధురవాడలో మద్యం లారీ బోల్తా పడింది. ఆనందపురం నుంచి విశాఖ నగరంవైపు వెళ్తున్న మద్యం లారీ మధురవాడ వద్దకు రాగానే బోల్తా పడింది. ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన స్థానికులు, పలువురు వాహనదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎవరికి నచ్చినట్లు […]
Read More