చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వీడని ఉత్కంఠ

 చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వీడని ఉత్కంఠ – త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ స్కిల్ డెలవప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసుకున్న క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని తనకు 17ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు పిటిషన్పై దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం […]

Read More

ప్రపంచానికి మార్గదర్శి స్వామి వివేకానంద – తెలంగాణ టిడిపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు

 స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం ఎన్‌టిఆర్‌ భవన్‌లో జరిగింది. స్వామి వివేకానందుడు విదేశాల నుండి భారతదేశానికి వచ్చిన తరువాత మన ప్రజల కష్ట, సుఖాలు, జీవన విధానము, ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి కాలినడకన పాదయాత్ర చేశారు. కొన్ని చోట్ల ఎద్దులబండిపై వెళ్లారు. ఈ పాదయాత్రలో కొన్ని సందర్భాలలో ఉపవాసం ఉండవలసి రావడంతోపాటు రాత్రి సమయాల్లో ఉండటానికి వసతి కూడా లేకపోయింది. స్వామిజీ గారు పాదయాత్ర అనంతరం భారతదేశం బాగు పడాలంటే ఈ […]

Read More

Dr. Dasoju Sravan fires at CM Revanth for Davos 2024 Summit

After observing various tweets, social media and media coverage, I feel compelled to express my concern regarding Honourable Chief Minister @TelanganaCMO Shri Revanth Reddy Garu’s representation at the #Davos2024 Summit #WorldEconomicForum2024. After all, being our Honorable chief minister of Telangana and  Shri Revanth Reddy  shall not make himself a laughing […]

Read More

ఫ్రీ డేటా ఇక లేనట్లే?

 -త్వరలో 5జీకి ఛార్జీలు 5జీ సేవల కోసం ఎయిర్‌టెల్‌, జియో త్వరలో రుసుములు వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. ఎయిర్‌టెల్‌, జియో మాత్రమే ప్రస్తుతానికి అత్యాధునిక సాంకేతికత కూడిన సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం 5జీ మొబైల్‌ ఉన్న వారికి 5జీ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాల్లో ఉచితంగానే డేటా సేవలను ఇస్తున్నాయి. […]

Read More

ఈడీ ముందుకు కవిత?

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది.ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈడీ నోటీసులపై స్పందించిన కవిత విచార ణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. ఇదే విషయంలో సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో […]

Read More

ఏపీసిసి చీఫ్ గా షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను అపాయింట్ చేసింది ఏఐసీసీ. షర్మిలను అధ్యక్షురాలిగా ప్రకటిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. ఇటీవలే కాంగ్రెస్‌లో వైయస్సార్ టిడిపి ని విలీనం చేసిన షర్మిలకు కీలక బాధ్యత అప్పగిస్తారంటూ వార్తలు వచ్చాయి.  గత పీసీసీ ప్రెసిడెంట్‌ గిడుగు రుద్రరాజు నిన్న పదవికి రాజీనామా చేయగా.. అనుకున్నట్టుగానే షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్‌. ఈ నిర్ణయం తక్షణమే ని […]

Read More

చంద్రబాబుపై మోపినవి నిరాధార ఆరోపణలు – మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

చంద్రబాబుపై మోపినవి నిరాధార ఆరోపణలు – మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు చంద్రబాబుపై మోపబడినవి నిరాధార ఆరోపణలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కాన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు … చంద్రబాబుపై సాక్ష్యాలు లేకుండా కేసు పెట్టడం జరిగింది.  చంద్రబాబు, టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష […]

Read More

నారావారి పల్లెలో బాబు కుటుంబ సభ్యుల సందడి

నారావారి పల్లెలో బాబు కుటుంబ సభ్యుల సందడి సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సొంత గ్రామమైన నారావారిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. గ్రామ దేవతలు గంగమ్మ, నాగాలమ్మలకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పూజలు చేశారు. తన తల్లి దండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. గ్రామంలోని […]

Read More

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా

-చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ -డెకాయిట్లు కూడా చేయని విధంగా అక్రమాలు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు -ఓటరు జాబితా అక్రమాలపై నిరసనల్లో అస్వస్థతకు గురైన చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పులివర్తి నానిని పరామర్శించిన చంద్రబాబు చంద్రగిరి :- ఓటమి భయంతో చరిత్రలో లేని విధంగా వైసీపీ దొంగ ఓట్ల దందాకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు  నాయుడు ఆగ్రహం వ్యక్తం […]

Read More

అరండల్ పేట శివాలయం లో ఘనంగా మకరజ్యోతి దర్శనం

అరండల్ పేట శివాలయం లో ఘనంగా మకరజ్యోతి దర్శనం  గుంటూరు అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో  స్థానిక అరండల్ పేట 4/4 శివాలయంలో సమాఖ్య అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో నేటి సాయంత్రం 6.50 గం. లకు సిరిపురపు స్వరాజ్యలక్ష్మి మకర జ్యోతిని వెలిగించారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధిలో జరిగే మకర విళ్ళక్కు పర్వదినాన్ని పురస్కరించుకొని  మకరజ్యోతి దర్శనం కార్యక్రమం నిర్వహిస్తారు. అలానే గుంటూరు అరండల్ పేట శివాలయంలో వేంచేసి […]

Read More