– వైకాపా బుక్ లెట్స్ పై అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య డిమాండ్ వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైకాపా కోట్ల రూపాయల ఖర్చుతో మల్టీ కలర్ బుక్ లెట్స్ ప్రచురిస్తోందని, ఇందులో మహనీయుల పేర్లు, మహానుభావుల కొటేషన్లను వాడుతోందని, వాటిని వెంటనే తొలగించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జగనే ఎందుకు కావాలి […]
Read Moreఅందరూ మనుషులే. అందరూ సమానమే.
వీరు మన పూర్వీకులు …. వీరిలో ఎవరు సనాతన అని , ఎవరు ముస్లిం , ఎవరు సిక్కులు , ఎవరు క్రిస్టియన్ ,ఎవరు పార్శీలు , ఎవరు జైనులు , ఎవరు బౌద్దులు , ఎవరు బ్రాహ్మణులు? ఈ ఆదిమానవుల ప్రస్తుత వారసులు ఏమి చెప్పగలరు ? శూద్రుడు ఎవరు? క్షత్రియుడు ఎవరు ? ఎవరు వైష్యుడు ? ఎవరు హరిజనుడు ? ఎవరు గిరిజనుడు ? ఎవరు […]
Read Moreకాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మేఘారెడ్డిని గెలిపిద్దాం
– తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు రాములు నపర్తి నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తూడి మేఘారెడ్డికి సపోర్ట్ చేస్తూ ఆయన గెలుపుకు కృషి చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు బి రాములు సూచించారు. వనపర్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తూడి మేఘారెడ్డి వారిని […]
Read Moreముస్లింల ద్రోహి జగన్ రెడ్డి జగన్ పాలనలో ముస్లింలకు కష్టాలు..నష్టాలు.. బాధలే
– డిప్యూటీ సీఎం.. అతనొక పవర్ లెస్ మంత్రి • మౌలానా అబుల్ కలామ్ జయంతి నాడు, మైనారిటీలను ఉద్ధరించానని జగన్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం, ఆ మహానీయడిని, మైనారిటీలను అవమానించడమే : ముస్తాక్ అహ్మద్ • నాలుగేళ్లలో మైనారిటీల సంక్షేమానికి రూ.23 వేలకోట్లు ఖర్చుపెట్టామంటున్న జగన్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం.. నవరత్నాలనే రంగురాళ్లతో మైనారిటీలను జగన్ దారుణంగా వంచించాడు : సయ్యద్ రఫీ – టీడీపీ మైనారిటీ […]
Read Moreమైనార్టీ దినోత్సవం నిర్వహించే అర్హత జగన్ రెడ్డికి లేదు
చంద్రబాబు పాలనతోనే మైనార్టీల అభివృద్ది, సంక్షేమం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మైనార్టీ ద్రోహి జగన్ రెడ్డికి మైనార్టీ దినోత్సవం నిర్వహించే అర్హత లేదని టీడీపీ నేతలు అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సంధర్బంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాళలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సంధర్బంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ….మైనార్టీ ఓట్లతో […]
Read Moreలూటీ కోసం మితిమీరిన అప్పులు
వడ్డీల చెల్లిపుల కోసం ఛార్జీలు, పన్నుల బాధుడు, సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపుతో సామాజిక న్యాయం గొంతు కోస్తున్నారు. ధరలు, ఛార్జీల బాదుడు వల్ల ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబంపై రూ.2,79,136 అదనపు భారం మోపారు. రూ.1.14 లక్షల కోట్లు సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. – శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు వైకాపా ప్రభుత్వం లూటీ కోసమే అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్ధిక వ్యవస్థను ఊబిలోకి […]
Read Moreకుప్పం సరిహద్దు వాణియంబాడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రభుత్వ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు పురుషులు, ఒక మహిళ సహా 5 మంది మృతి చెందారు.40 మందికి పైగా గాయపడ్డారు. తిరుపత్తూరు జిల్లా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వాణియంబాడి చెట్టిఅప్పనూర్ జంక్షన్ ప్రాంతంలో బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా చెన్నై నుంచి బెంగళూరు వస్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో […]
Read Moreవిలేకరులా… వసుళ్ళ రాజాలా?
బెజవాడలో బెంబేలెత్తుతున్న బిల్డర్స్ మీడియా కంటే మిడతల దండే నయం వార్తల కోసం నిజమైన విలేకరులు ప్రజాస్వామ్యంలో పాత్రికేయ వ్యవస్థదే పెద్దపీట… ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ నేటి వ్యవస్థలో నాలుగో స్థంభంగా మీడియా ఉంది. అలాంటి మీడియాకు నేడు మరకలు తెచ్చే విధంగా కొంతమంది వసూళ్లు రాజాలు తయారు అయ్యారు అనేది జగమెరిగిన సత్యం. వీరికి వార్తలతో పని ఉండదు… కేవలం కలెక్షన్లు కోసమే ఏదో కార్డును అడ్డుపెట్టుకుని […]
Read Moreకేసీఆర్ ను ఓడించడానికి కామారెడ్డి వచ్చా
తెలంగాణ భవిష్యత్ ను కామారెడ్డి నిర్ణయించబోతోంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని, బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం ఆసక్తిగా చూస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో ప్రసంగించారు. ఎమ్మెల్యేగా కావాలనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడైనా […]
Read Moreబ్రోకర్ చేతిలో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ వేలం పాట గా మారింది భావోద్వేగానికి గురై కంట తడి పెట్టిన పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు. నేడు కాంగ్రేస్ పార్టీ సిద్ధాంతాలతో కాదు కేవలం డబ్బు డబ్బు అనే నినాదం తో నడుస్తుంది.ఎంతో మందిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిలువెత్తున వేలం పాట గా మారింది. పార్టీ ఫిరాయింపు దారులతో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఈరోజు ఏం మొఖం […]
Read More