దీపావళి పండుగ ప్రాముఖ్యత

పండుగలు-పర్వముల శృంఖలలో దీపావళి అన్నింటికంటే పెద్ద పండుగ. ఎందుకంటే ఈ పండుగలో ఒకేమారు ఐదు పండుగలు జరుపుకోబడతాయి. ఈ పండుగను జరుపుకోవటానికి ప్రజలు ఐదురోజులను కేటాయిస్తారు. అందుచేత చాలా ఆడంబరముగా,, అట్టహాసంగా జరుపుకొంటారు. ఆశ్వీజ బహుళపక్ష త్రయోదశినాడు ధన త్రయోదశి పండుగ వస్తుంది. దీనిని ధన్వంతరీత్రయోదశి అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఆయుర్వేదమునకు దేవత యైన ధన్వంతరి జయంతి ఆనాడే అని చెపుతారు. కనుక దీనిని ధనత్రయోదశి లేదా ధన్వంతరీత్రయోదశిగా […]

Read More

దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు ? వాటి విశేషాలు ఏమిటి ?

ధన్వంతరీ త్రయోదశి వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం ! కానీ ఆరోజు ‘ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ‘ధన్వంతరీభగవాన్’ జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు. నరక చతుర్దశి నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని […]

Read More

’చారు‘ పై ఇలా చర్చిం….చారు!

వేడిగా ఉన్న చారుని ఏమంటాం?: వేడిచారు కదా! దాన్ని కాస్త సరదాగా ఏడిచారు అందామా? అలానే ఇంకొన్ని….సరదా సరదాగా చారుని పిలవాలంటే ఎలా పిలవాలి… సింపుల్ దా ..చారు చారు చల్లగా ఉంటే… కూల్ +చారు…కూల్చారు రెండు రకాల చారు ఉంటే… దో+ చారు…దోచారు చారు లో ఒక టాబ్లెట్ వేస్తే… పిల్ +చారు…పిల్చారు చారు కి ఫోన్ చెయ్యాలంటే … కాల్ +చారు…కాల్చారు చారులో కొంచం నూనె వేస్తే […]

Read More

తిరుమలలో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీవారి ద్వారదర్శనం కోసం టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్‌ చేసుకోవడం విశేషం.డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం, గదుల కోటా టికెట్లను శుక్రవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయగా, కేవలం 21 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. […]

Read More

ఇంకెంతమంది యువకులను పొట్టనబెట్టుకుంటావు జగన్.?

నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇంకెన్ని రోజులు నిరుద్యోగుల ఉసురు పోసుకుంటావు.? నిరుద్యోగుల ఆత్మహత్యలకు జగన్ రెడ్డే బాధ్యత వహించాలి నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు యువతకు టీడీపీ బలమైన హామీ ఇస్తోంది – మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అమరావతి :- ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో అనంతపురం జిల్లా, కుందుర్పికి చెందిన శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసున్నాడన్న విషయం కలచివేసింది. శ్రీకాంత్ తల్లిదండ్రులకు ఏం ఈ ముఖ్యమంత్రి ఏం […]

Read More

చేపలు అమ్మి ఒక్క రోజులో కోటీశ్వరుడయ్యాడు

పాకిస్తాన్ కరాచీలో ఇబ్రహీమ్ హైదరి అనే మత్స్యకారుడు ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యారు. అతను ఇటీవల అరేబియా సముద్రంలో వేటకు వెళ్లగా, అత్యంత అరుదైన గోల్డెన్ ఫిష్ (సోవా)లు చిక్కాయి. వీటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ చేపలలో ఉండే దారం లాంటి పదార్థాన్ని సర్జరీలలో ఉపయోగిస్తారు. దీంతో 20-40 KGల బరువుండే ఒక్కో చేప వేలంలో ఏకంగా రూ.70 లక్షలకు అమ్ముడుపోయింది. మొత్తం చేపలకు దాదాపు రూ.7 కోట్లను […]

Read More

కోర్టు ఆదేశాలను స్ట్రిక్టుగా అమలు చేస్తే ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి దూరమయ్యే ఛాన్స్

– కిలారు రాజేష్ ను బెదిరించిన ఘటనలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల ప్రమేయం – ఆంజనేయులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలి – ఏ అధికారి ఆదేశాల మేరకు కిలారు రాజేష్ ను బెదిరించారో రాబట్టాలి. – నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు     ఏ ఎన్నికల ప్రచారానికి అయితే ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దూరం చేయాలని అక్రమ కేసులను […]

Read More

బడుగుల బలం బలగం జగనన్న.

– ఇది బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వం: మంత్రి విడదల రజని – అంబేద్కర్‌ కలలు సాకారం చేసిన సీఎం జగన్‌: ఎంపీ మోపిదేవి వెంకటరమణ – మంత్రులుగా ఎస్సీ, బీసీ, ఎస్టీలకు వెతికి వెతికి ఇచ్చిన జగనన్న: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు – పేదవాడి ఆకలిడొక్క తెలిసిన వ్యక్తి సీఎం జగన్‌: ఎంపీ నందిగం సురేష్‌ – ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత జగనన్నదే: ఎమ్మెల్యే శంకర్‌రావు – జగనన్న మాట […]

Read More

కిలారు రాజేష్‌ను పోలీసులతో చంపించేందుకు జగన్ రెడ్డి కుట్ర

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రతిపక్ష పార్టీ నాయకులను భౌతికంగా ఇబ్బందులు పెట్టటం లేదా భౌతికంగా లేకుండా చేయాలని పోలీసుల సహకారంతో జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న కిలారు రాజేష్‌పై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు రెక్కీ నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య […]

Read More

నేరుగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక తాడేపల్లి ప్యాలెస్ చేసే కుట్రల ఫలితమే వరుస కేసులు

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, యువగళం పాదయాత్ర సమన్వయకర్త కిలారు రాజేష్ పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నా .. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి చంద్రబాబు , లోకేష్ , కిలారు రాజేష్ , అచ్చన్నాయుడు , అయ్యన్నపాత్రుడు , యనమల రామకృష్ణుడు , దేవినేని ఉమా , కొల్లు రవీంద్ర […]

Read More