పాలకొల్లు ఉదంతంతో ప్రజలకు జగన్ ప్రభుత్వంపై నమ్మకం పోయింది

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పాలకొల్లు ఉదాంతంతో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై నమ్మకం పోయిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. పాలకొల్లులో లబ్ధిదారులకు తెలియకుండానే టిడ్కో ఇళ్లపై మూడేసి లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వమే రుణాన్ని తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పాలకొల్లులో 100 […]

Read More

కేసీఆర్ మతి ఉండే మాట్లాడుతున్నారా?..మందుకొట్టి మాట్లాడుతున్నారా?

-దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో ప్రజలే -తేల్చుకోవాలి బీసీ సీఎం అంటన్న బీజేపీ ముందు గుజరాత్ లో బీసీని సీఎం చేయాలి -టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో కోట్లు ఉన్నోళ్లకే టికెట్లు ఇస్తారని బీఆరెస్ సన్నాసులు ప్రచారం చేస్తున్నారు.. డబ్బులు లేకపోయినా బొజ్జుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది […]

Read More

జగన్‌..ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..!

– సీఎం జగన్‌కు టీడీపీ బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది.. ఇప్పుడు కేసుల వ్యవహారం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా నడుస్తుండగా..వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు టీడీపీ నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ నేతలు.. 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ సీఎం జగన్‌కు కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, నక్కా […]

Read More

అభివృద్ధితో మారిన కనిగిరి రూపురేఖలు

-అణగారిన వర్గాల అభివృద్ధికి రూ.1382 కోట్లు -రూ.1250 కోట్లతో వాటర్ గ్రిడ్ -రూ.125 కోట్లతో ఇంటింటికీ కుళాయి -విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి -ఎంపీ విజయసాయిరెడ్డి కనిగిరి, నవంబర్ 8: జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో జరిగిన అభివృద్దితో కనిగిరి రూపురేఖలు మారిపోయాయని, కనిగిరిలో కనివిని రీతిలో అభివృద్ది జరిగిందని దక్షిణ కోస్తా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి చెప్పారు. సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా కనిగిరిలో సమాజంలో వివిధ […]

Read More

కరవు మండలాల ప్రకటనకు సీఎంకు నామోషీ ఎందుకు..?

రాష్ట్రంలో కరవు పరిస్థితి తీవ్రంగా ఉంది తూతూమంత్రంగా కరవు మండలాల ప్రకటన వాస్తవ విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వ వంచన రైతుకు అండగా ఉండటమే మా ప్రధాన అజెండా జనసేన – తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో రైతుల కడగండ్లపై ప్రధానంగా చర్చిస్తాం పక్కా ప్రణాళికతో రైతుల తరఫున సమష్టి పోరాటం పశ్చిమ కృష్ణా డెల్టా పరిధిలో ఎండిపోయిన పంట భూములను పరిశీలించిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ […]

Read More

బీహెచ్‌ఈఎల్-హెచ్‌పీవీపీ తుంగళం గేట్‌ను వెంటనే తెరవాలి

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ 2000 నుంచి పెండింగ్‌లో ఉన్న తుంగలాం సమస్య పరిష్కారం కొరకు బీహెచ్‌ఈఎల్ కొత్త చైర్మన్‌ను ఢిల్లీలో కలిసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ తుంగలాం సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేసిన ఎంపీ జీవీఎల్ ఇది తుంగలాం ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్న జీవీఎల్ విశాఖపట్నం గాజువాక అసెంబ్లీలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తుంగలాం ప్రజల సమస్యను పరిష్కరించడానికి, బిజెపి ఎంపి జివిఎల్ […]

Read More

సైకో కళ్లలో ఆనందం కోసమే తప్పుడు కేసులు!

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుడు కేసులు బనాయించడంలో కొంతమంది పోలీసులు గిన్నిస్ బుక్ లో స్థానం కోసం పోటీ పడుతున్నట్లుగా కన్పిస్తోంది. రొంపిచర్లకు చెందిన నరసరావుపేట నియోజకవర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసు విచారణకంటూ తీసుకెళ్లి అక్రమ మద్యం కేసులో ఇరికించారు. గత నాలుగున్నరేళ్లుగా టిడిపి కార్యకర్తలు, నాయకులపై రాష్ట్రవ్యాప్తంగా 60వేల తప్పుడు కేసులు బనాయించారు. సైకో […]

Read More

MP GVL expresses confidence that the vexed issue pending since 2000 will be resolved soon

BJP MP GVL Narasimha Rao takes up long pending issue of Thungalam gate with BHEL’s new Chairman and demands immediate opening of the BHEL-HPVP gate in Visakhapatnam GVL calls Thungalam gate opening involves self-respect of Thungalam people who donated lands for HPVP plant To resolve a long pending issue of […]

Read More

హీరోయిన్ రష్మిక మందన్నకు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్

మార్ఫింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తం గా సెలబ్రిటీస్ ఎదుర్కుంటున్న సమస్య. ఇటీవల రష్మిక మార్ఫింగ్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయం పై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించడం తో పాటు ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ వై జె రాంబాబు తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ కి ఫిర్యాదు చేశారు. బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ వెంటనే ఈ […]

Read More