దుష్టచతుష్టయం కుట్రలను ఛేదిస్తూ.. జనంలోకి వైఎస్ఆర్సీపీ

– మాది సంక్షేమం-అభివృద్ధి ఎజెండా.. వారిది కుట్రలు, కుతంత్రాల ఎజెండా – రేపట్నుంచీ ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాలు – డిసెంబర్‌ 19 వరకూ గ్రామగ్రామాన ప్రచార కార్యక్రమాలు – జెండా ఆవిష్కరణలు, డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌.. – జరిగిన మేలుపై ‘ప్రజాతీర్పు’ సర్వేతో కార్యక్రమాలు – సచివాలయాల వద్ద రియల్‌ డెవలప్‌మెంట్‌ డిస్‌ప్లే బోర్డులు – ఏకకాలంలో అధికారిక, పార్టీపరమైన ప్రచార కార్యక్రమాలు – ‘ఆపు […]

Read More

ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్ వేడుకలు నిషేధం

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్‌పై జన్మదిన వేడుకల సందర్భంగా అర్ధ రాత్రి కేక్ కటింగ్ వేడుకలపై జీ‌హెచ్‌ఎమ్ సీ నిషేధం విధించింది.ఇలా వేడుకలను జరుపుకుంటున్న వారందరు మద్యం బాటిళ్లు, మాంసం, ఇతర వ్యర్థాలను పడేయడం తో అపరిశుభ్రత నెలకొటుంది.అదే విధంగా నీళల్లో చెత్తా చెదారం వేసినా చర్యలు ఉంటాయని జీ‌హెచ్ ఎమ్‌సీ అధికారులు హెచ్చరిక బోర్డును ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు […]

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు వండర్ కాదు.. ఇంజినీరింగ్ బ్లండర్

– లక్ష ఎకరాలకు కూడా సాగునీరు విడుదల చేయలేదు – రైతుల కోసం పంటలకు ఇవ్వాల్సిన 10 టీఎంసీల నీటిని వృథాగా వదిలివేశారు – 30 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ప్రాజెక్టును రిడిజైన్ పేరుతో లక్షా 30 వేల కోట్లకు పెంచారు – మాజీ డీజీపీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ ప్రసాద్ కాళేశ్వరం ప్రాజక్టు వండర్ కాదు.. ఇంజినీరింగ్ బ్లండర్.మేడిగడ్డ పిల్లర్లు […]

Read More

‘నాట్‌ బిఫోర్‌ మీ’: రఘురామ పిల్‌పై విచారణ నుంచి తప్పుకొన్న న్యాయమూర్తి

వెలగపూడి : రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్‌, ఆయన బంధుగణం, వివిధ కంపెనీలకు రూ.కోట్లలో అనుచిత లబ్ధి చేకూరేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రఘురామ పిల్‌ వేశారు. దీనిపై ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అంటూ విచారణ నుంచి జస్టిస్‌ రఘునందనరావు తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో వేరే […]

Read More

జగన్‌కి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడం శుభ పరిణామం

– వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు న్యూఢిల్లీ : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పనితీరు అద్భుతమని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇచ్చినట్టే ఇచ్చి వాటిపై ప్రభుత్వం లోన్ తీసుకుందన్నారు. ఈ విషయాన్ని నిమ్మల రామానాయుడు బయట పెట్టారని చెప్పారు. ఇదో పెద్ద స్కాం అని రఘురామ అన్నారు. భవిష్యత్‌లో ఏపీలో ఉన్న అందరి ఆస్తులను బ్యాంకుల్లో సీఎం […]

Read More

ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు

– ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ వెలగపూడి : సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్నిసీఐడీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా హెచ్చరించింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ హెచ్చరించారు. సీఎంపై, వారి కుటుంబసభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని […]

Read More

దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోంది. ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు […]

Read More

విద్యార్ధులకు జగన్ రెడ్డి చేస్తున్న మోసంపై అవగాహన కల్పిస్తాం

– టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానం ప్రణవ్ గోపాల్ నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. విద్యార్ధులకు జరిగిన అన్యాయంపై వారిలో ఛైతన్యం కలిగిస్తామని తెలుగునాడు విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటరీ అధ్యక్షులు కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నవంబర్ 18న విద్యార్ధి మేలుకో భవిష్యత్ […]

Read More

విశాఖ ఉక్కు ప్రైవేటుకరణ ఆలోచన విరమించుకోవాలి

– వెయ్యి రోజుల పోరాటానికి అభినందనలు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి – కేంద్రం రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేసిందో పురంధరేశ్వరి చెప్పాలి – పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి – సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ కర్నూలు : విశాఖ ఉక్కుప్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన కేంద్రప్రభుత్వం విరమించుకోవాలని, ఉక్కుప్యాక్టరీ కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా 1000 రోజులు ఆందోళన చేయడం చరిత్రాత్మకమైన విషయమని రాష్ట్రంలోనే కాదు […]

Read More

కిషన్‌రెడ్డి.. కాళేశ్వరం.. ఒక సీబీఐ

– కిషన్‌రెడ్డికి ‘సీబీఐ’ సంకటం -తెలంగాణ బీజేపీకి ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు కష్టాలు – కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ సీబీఐ విచారణ కోరాలన్న కిషన్‌రెడ్డి – ప్రభుత్వం లేఖ రాస్తే రెండు గంటల్లోనే విచారణ ప్రారంభిస్తామన్న కిషన్‌రెడ్డి – కేసీఆర్‌ సర్కారు అనుమతి అవసరం లేదన్న సీబీఐ మాజీ డైరక్టర్‌ నాగేశ్వరరావు – కేంద్ర జలవనరుల శాఖ ఫిర్యాదు చేస్తే చాలని స్పష్టీకరణ – నాగేశ్వర్‌రావు వివరణతో సంకటంలో కిషన్‌రెడ్డి – […]

Read More