– ఇసుక కేసులో సీఐడీ ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును ఈ నెల 28వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సీఐడీ తరపు న్యాయవాదుల స్టేట్మెంట్ ను రికార్డు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆరోగ్య కారణాల వల్ల ఈ […]
Read Moreకాళేళ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపొచ్చు
సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి అవసరం లేదు కేసిఆర్ అంగీకరిస్తే రెండు గంటల్లోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరుపుతుందన్న కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ప్రకటనపై స్పందించిన సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరావు కిషన్ రెడ్డికి సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరావు సూచన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఎవరి అనుమతి అవసరం లేదు. కేంద్ర జలశక్తి శాఖే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు. కాళేశ్వరానికి కేంద్రానికి చెందిన 10 […]
Read Moreతెలంగాణ బాగు పట్ల ఆలోచన లేని పార్టీలు మనకు అవసరమా?
బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంలో తెలంగాణ లేదు కాంగ్రెస్ భారత్ జోడో నినాదంలోనూ తెలంగాణ ప్రస్తావన లేదు రాష్ట్ర బీజేపీకి బీసీ అధ్యక్షుడిని తొలగించి ఓసీలకు ఇచ్చారు గెలిచే ఆస్కారమే లేని ఇప్పుడు బీసీని సీఎం చేస్తామనడం గాలి మాటలే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క సాయం చేయలేదు. విభజన హామీలను విస్మరించిన బీజేపీ ప్రభుత్వ విస్మరించింది. ఎక్కడా లేని విధంగా బీసీ […]
Read Moreతెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో దళితుల ఎజెండా ఉండాలి
– అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య, పలువురు నాయకులు ఉద్ఘాటన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని, అందులో దళితుల జెండా, ఎజెండా బలంగా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాజకీయ పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే […]
Read Moreఎన్ని గదులు ఉన్నా…చివరికి పోయేది ఒక చిన్న గదిలోకే కదా?
రాజకీయాల్లో విలువలు దిగజారేయి అనీనూ ….రాజకీయ నాయకులు ఎక్కువమంది తమ నోటి నించి వచ్చే భాషని పరమ నీచంగా… జంకూగొంకూ లేకుండా విచ్చలవిడిగా వాడేస్తున్నారు అనీనూ..నేనేమీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .కానీ , గమనించి చూస్తే — జగన్ చేస్తున్న “కక్ష రాజకీయాలు” మాత్రం అన్ని గీతలూ దాటేసాయి అని సుస్పష్టంగా తెలుస్తూ నే ఉంది .ఈ సంగతిని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సైతం అర్ధం చేసుకుంటారనే ఆశిద్దాం ! […]
Read More“ఒక అన్వేషి ప్రయాణంలో.. నాకు కాస్తంత చోటు..!
– శ్రీపాద శ్రీనివాస్ వి.గోపీచంద్ … ఆకాశవాణి – హైదరాబాద్ కేంద్రంలో ఉన్నతాధికారిగా పనిచేసిన వ్యక్తి.. చక్కనైన అనేక రేడియో కార్యక్రమాలకు రూపకల్పన చేసిన విజ్ఞాని…. వ్యవసాయరంగ పరిజ్ఞానంలో ఓ శిఖరమే.. ! అంతేనా.. అనేకమంది ఔత్సహిక కళాకారులకు చేయూతను ఇచ్చిన వారధి. వారిచే ప్రోత్సాహంపబడి లబ్ధి పొందిన వారిలో నేను ఒకడ్నే..! ఈరోజు (07.11.2023) హైదరాబాద్ లో జరిగిన వారి పుస్తకం ” ఒక అన్వేషి ప్రయాణం” పుస్తక […]
Read Moreత్వరలో బీజేపీ బీసీ వ్యక్తి సీఎం
బీఆర్ఎస్ కాంగ్రెస్ సీ టీమ్.. కాంగ్రెస్ బీఆర్ఎస్ సీ టీమ్ బీసీల ఆకాంక్షలను కేసీఆర్ సర్కార్ ఏనాడూ పట్టించుకోలేదు బీఆర్ఎస్ నేతల్లో అహంకారం అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది బీజేపీ బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలు బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమే బీసీ ఆత్మ గౌరవ సభ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ […]
Read Moreతృప్తితోనే పరమానందం
-గురునానక్ బోధనలు “గురూజీ! నేను ఈ గ్రామములో ధనికుణ్ణి. విరివిగా దాన ధర్మాలు చేస్తుంటాను. తమరు మా గ్రామానికి వచ్చిన శుభ సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేశాను. మీరు దయతో మా ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాను. “ఓ కోటీశ్వరుడా! విశ్వాన్ని సృష్టించినా, నిగర్వముగా ఉండే పరమాత్ముని కన్నా ధనికుడెవరు ? మేరు పర్వతమంత ధనం కూడా ఆయనకు చిల్లి గవ్వతో సమానం. ప్రకృతి దాన గుణానికి మరో పేరు. […]
Read Moreటివి9 రజనీకాంత్ గారు.. మేము ఫిర్యాదులు ఇస్తే.. వాయిదాలకి హాజరు కావడానికి నీ జీవితకాలం సరిపోదు
– ట్విట్టర్ లో టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు గౌరవనీయులైన టివి9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ గారు మా మహాసేన రాజేష్ గారిపై సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు ఇచ్చారట! మీ జ్ఞానంతో దిశ పోలీసులకి ఫిర్యాదు చేయలేదు సంతోషం. టిడిపిపైన నువ్వు నీ ఛానల్ చేసిన విషప్రచారంపై మేము ఫిర్యాదులు ఇస్తే.. వాయిదాలకి హాజరు కావడానికి నీ జీవితకాలం సరిపోదు. నీ తప్పులు మేము […]
Read Moreఅన్నదాతను తక్షణమే ఆదుకోవాలి
– పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు -రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు లో రైతు గర్జన ర్యాలీ – భారీగా తరలి వచ్చిన రైతన్నలు కర్నూలు : తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల మధ్య.. కరువుతో.. దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకుని భరోసా కల్పించాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. అన్నదాతలకు సంఘీభావంగా కర్నూలు లో రైతు గర్జన ర్యాలీని […]
Read More