వచ్చే ఉద్యోగాలు కూడా బెంగుళూరు కు తీసుకెళ్లే ప్రయత్నం

– కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు కేటీఆర్ కౌంటర్ ఫాక్స్ కాన్ కంపెనీకి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కి లేఖ గత నెల రాశాడు. ఎంతో కష్టపడి మనం ఈ కంపెనీ తీసుకొచ్చాం. ఫాక్స్ కాన్ సీఈఓ కూడా ఇక్కడ కంపెనీ పెట్టీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కంపెనీ ప్రారంభానికి కొద్ది రోజుల సమయం ఉంది. కానీ డీకే శివకుమార్ ఫాక్స్ కాన్ సీఈఓ కి లేఖ […]

Read More

సనత్‌నగర్ ఎన్నికల ప్రచారంలో తలసానికి బ్రహ్మరథం

బండ మైసమ్మ నగర్ వాసుల బాధలు అన్నీ తీర్చిన… నన్ను గెలిపించే బాధ్యత మీదేనని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన బన్సీలాల్ పేట డివిజన్ BJR నగర్, ముస్లీం బస్తీ, బండ మైసమ్మ నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా బాబు జగ్జీవన్ రాం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రచారంలో ప్రజలు నీరాజనాలు పలికారు.ప్రతి […]

Read More

ఉచిత రేషన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు

– ప్రధాని నరేంద్రమోడీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు.ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ప్రధాని ప్రకటించారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు మోడీ తెలిపారు. మోసం తప్ప పేదలకు కాంగ్రెస్ ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదని మోడీ అన్నారు. కాంగ్రెస్ […]

Read More

కొలువుల జాతర పేరుతో వసూళ్ల జాతరకు తెరలేపిన జగన్ రెడ్డి.. ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి

-విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీకి యూజీసీ ఇచ్చిన కొత్తనోటిఫికేషన్ .. జగన్ రెడ్డి పోస్టుల అమ్మకంలో భాగంగా ప్రకటించిన క్లియరెన్స్ సేల్ ఆఫర్ కు అద్దం పడుతోంది • యూజీసీ నోటిఫికేషన్ మొత్తం తప్పుల తడకే. ఒక్కోపోస్టుకి తొలుత 12 మందిని ఎంపిక చేయడం.. తర్వాత విశ్వవిద్యాలయం మరలా ఒక్కోపోస్టుకి 4గురిని ఎంపిక చేస్తుందనే నిబంధన ఎందుకు పెట్టారు? • గతంలో టీడీపీప్రభుత్వమిచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా అర్హత పొందిన అభ్యర్థుల్ని కాదని.. […]

Read More

కృష్ణా జలాల వినియోగం పున:సమీక్షతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరెత్తడం లేదు?

• 2016లో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జలదీక్షలు చేసిన జగన్..ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి మౌనంగా ఉండటం ఎవరి ప్రయోజనాల కోసం? • రాష్ట్రాన్ని ఎడారి చేసే నీటి సమస్య..నీటి కేటాయింపులపై జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం నిజంగా ఏపీకి శాపం కాదా? • కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచినా, అప్పర్ భద్ర.. లోయర్ భద్ర , సింగూరు ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టినా జగన్ ఎందుకు నోరెత్తలేదు? • […]

Read More

సజ్జలకు సాంబార్ అన్నం మీద ఉన్న శ్రద్ద సబ్జెక్ట్ పై ఉండదు

జగన్ కి ఉన్న పిచ్చి ముదిరి చంద్రబాబుపై రోజుకొక అక్రమ కేసు పెడుతున్నారు సామాజిక న్యాయం అంటూ దళిత మహిళానేత అక్రమ కేసు పెట్టడం ఏ న్యాయం? ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే సత్తా లేకనే జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలు – మాజీ మంత్రి కె. ఎస్. జవహర్ సజ్జలకు రామకృష్ణారెడ్డికి సాంబార్ అన్నం మీద ఉన్న శ్రద్ద సబ్జెక్ట్ పై ఉండదు. తానే అపర మేధావినన్నట్టు అడ్డగోలుగా మాట్లాడటం […]

Read More

రైతాంగాన్ని కరువుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం

-కరువుపై చర్చించని క్యాబినెట్ మీటింగ్ ఎందుకు? -టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కర్నూలు జిల్లాలో కరువు కారణంగా పనుల్లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవువుతున్నాయన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వందేళ్లలో ఈ ఏడాదే అతి తక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడంపై ఉన్న శ్రద్ధ కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంపై లేదు. అడ్డగోలు దోపిడీపై […]

Read More

బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి రాష్ట్ర సంపద ప్రజలకు పంచుదాం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముదిగొండ మండలం యడవెల్లి : దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే ప్రజల తెలంగాణ గెలవాలి. తెలంగాణ ప్రజల కలలను కల్లలుగా చేసిన బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి ప్రజల ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్ర సంపద ప్రజలకు పంచుదాం. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకులు బాగుపడతాయని రాష్ట్ర ప్రజలు కలలుగన్నారు.రాష్ట్ర […]

Read More

పిచ్చోడి పాలన ఫలితం…ప్రజారోగ్యం గాలిలో దీపం

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి అసమర్థపాలన రాష్ట్రప్రజలకు శాపమైంది… ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. నాగార్జునసాగర్ సమీపాన గల విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆసుపత్రి ప్రాంగణంలో చెట్లకింద రోగుల దుస్థితి జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోంది. నల్లమల అటవీప్రాంతంలో గిరిజనతాండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాసుపత్రిలో మూడేళ్లుగా చెట్లకిందే వైద్యసేవలు అందిస్తున్నారంటే ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. రాష్ట్ర […]

Read More

అమ్మా పురందేశ్వరి గారూ.. మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటిల రాజకీయమా?

– వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ అమ్మా పురందేశ్వరి గారూ… తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే… మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటుపొడిచే మీ రాజకీయమా?

Read More