స్వచ్చ అభియాన్ లో చురుగ్గా పాల్గొనండి – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  పురందేశ్వరి

– ఎన్నికల సమయం ఆసన్నమైంది … పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుదాం -స్వచ్చ అభియాన్ లో చురుగ్గా పాల్గొనండి – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  పురందేశ్వరి  పిలుపు   విజయవాడ… దేవాలయాలు పరిశుభ్రత కార్యక్రమంలో  బిజెపి శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని  బిజెపి శ్రేణులకు  బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు   దగ్గుబాటి పురందేశ్వరి  పిలుపునిచ్చారు. మండల ఆ పై స్ధాయి నాయకులతో  బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు   దగ్గుబాటి పురందేశ్వరి  ఆడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. […]

Read More

కేంద్రం రైల్వే ప్రాజెక్టులు ఇస్తే జగన్ రాష్ట్ర వాటా ఇవ్వడం లేదు – బిజెపి అధికార ప్రతినిధి లంకా దినకర్

– కేంద్రం రైల్వే ప్రాజెక్టులు ఇస్తే జగన్ రాష్ట్ర వాటా ఇవ్వడం లేదు – రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం జగన్మోహన్ రెడ్డి దే – రాష్ట్రంలో పాలకులు తీరు  ఆంధ్రప్రదేశ్ రైల్వే మరియు జాతీయ రహదారుల ప్రాజెక్టుల పాలిట శాపం ”  అనే అంశం పై   బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్    రైల్వే : ఈమధ్య పార్లమెంట్ లో కేంద్రమంత్రి రావ్ఇంద్రజిత్ సింగ్ ప్రకటించిన […]

Read More

ఎంపి రఘురామకృష్ణరాజుకు స్వగ్రామంలో ఘన స్వాగతం!

నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు భీమవరం: ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. దిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు.. మరోవైపు రఘురామ రాక నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. వైకాపా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. ”నాలుగేళ్ల తర్వాత భీమవరం వెళ్లడం […]

Read More

భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం. ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో భోగి వేడుకల్లో పాల్గొన్న ఇరువురు నేతల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేస్తూ కార్యక్రమం అమరావతి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు […]

Read More

ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరించడమేమిటి?

-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 33రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారమదం తలకెక్కి కండకావరంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారును ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు.  ఒకవేళ అంగన్ వాడీలను ఉద్యోగాలనుంచి తొలగించినా ఎవరూ […]

Read More

మేరీమాత మహోత్సవం లో పాల్గొన్న నారా లోకేష్

బిసి నేత నాగేశ్వరరావుతో యువనేత భేటీ మంగళగిరి అభివృద్ధికి సహకారం కోరిన లోకేష్ మంగళగిరి: తాడేపల్లి రూరల్ కుంచనపల్లి ఆర్ సిఎం అధ్వర్యంలో నిర్వహించిన మేరీమాత మహోత్సవాల్లో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. శనివారం సాయంత్రం కుంచనపల్లి గ్రామానికి వెళ్లిన లోకేష్ కు మతపెద్దలు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ప్రార్థనల్లో పాల్గొన్న లోకేష్ కు చర్చి ఫాదర్ ఆశీర్వచనం అందించారు. తర్వాత ఉండవల్లిలో ప్రముఖు బిసి నేత వల్లభాపురం […]

Read More

పెట్టుబడులు, పరిశ్రమలను రప్పించడం కాంట్రాక్టర్ పీకపై కత్తిపెట్టి బెదిరించినంత ఈజీ కాదు – నారా లోకేష్

పెట్టుబడులు, పరిశ్రమలను రప్పించడం…కాంట్రాక్టర్ పీకపై కత్తిపెట్టి బెదిరించినంత ఈజీ కాదు -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎద్దేవా గత ఏడాది మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంది” అని చెప్పడం, ఆ తర్వాత కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ రూ.13.12 లక్షల కోట్లు విలువైన ఒప్పందాలు చేసుకున్నామని చెప్పడంతో ఆశ్చర్యపోయాను.   ఇదే విషయాన్ని […]

Read More

సంక్రాంతి 14నా లేదా 15నా? ఇప్పుడే తెలుసుకోండి!

సంక్రాంతి పండుగ ప్రారంభ తేది 2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది. 1935 నుండి 2007 వరకు జనవరి 14న, 2008 నుండి 2080 వరకు జనవరి 15న, 2081 నుండి 2153 వరకు జనవరి […]

Read More

అర్థం లేని అశాంతిని భోగి మంటల్లో వదిలేయండి

ఈ ప్రపంచంలో, మనిషికీ-మనిషికీ మధ్య ఉన్న, నిజమైన అడ్డుగోడలు అయిన అనుమానాలు, అపనమ్మకాలు, అపోహలు, అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు, విద్వేషాలు, భయాలు, జెలసీలు, నిరాశా-నిస్పృహలు, ప్రతీదీ పక్కవారితో పోల్చుకోవడాలు, పనికిమాలిన కంపారిజన్లు, అర్థంలేని అశాంతులు, తోటివాళ్లు-పక్కవాళ్లు-పొరుగువాళ్ళు పచ్చగాఉంటే వచ్చే కడుపులో మంటలు-ఎసిడిటీలు, అన్నీ-ఉన్నా, ‘ఏదో-లేదు’ అనుకుంటూ అనుక్షణం బాధ పడే అపరిమిత దుఃఖాలు-శోకాలు-ఆవేదనలు…ఎక్స్ఎట్రాలు వంటివి ఏ కొంచెమైనా, ఏ మాత్రమైనా, లవలేశమైనా, మీకు గానీ ఉంటే, వాటన్నింటినీ కట్టగట్టి-మూటకట్టి ఈ […]

Read More

మరో ప్రజా ఉద్యమానికి  ఊపిరి పోయనున్న భారత్ న్యాయ్ యాత్ర

దేశవ్యాప్తంగా ప్రజలను  ఉత్తేజం చేయడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ  మణిపూర్ నుండి ముంబయి వరకు  భారత్‌ న్యాయ్  యాత్ర   జనవరి 14 నుంచి ప్రారంభించారు .   సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం, సామాజిక న్యాయం   రాజ్యాంగ విలువలు బలోపేతం చేయడానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి  దేశ ప్రజల మన్ననలు పొందింది. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నమై పోయాయి.  క్లిష్ట పరిస్థితుల్లో దేశ  ప్రజల […]

Read More