భగవంతుడి ముందు అందరూ సమానమే

ఆయనో జిల్లా కి (కలెక్టర్).. ఓ వైపు జిల్లా బాధ్యతలు.. మరోవైపు అయ్యప్ప దీక్షతో ప్రజలకు దగ్గరగా సామాన్యుడిలా…హాట్స్ ఆఫ్ కలెక్టర్ సార్… అంటున్నారు..జిల్లా ప్రజలు. భగవంతుడు ముందు అందరూ సమానమే అనే విధంగా ఓ మంచి మెసేజ్ ను కలెక్టర్ తీసుకువెళ్లారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిజాయితీ గల అధికారగా ఇప్పటికే ఎంతో మంది మన్నలను పొందారు. జిల్లా కలెక్టర్ గా ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు […]

Read More

జైలు.. జనసంద్రం.. ఒక బాబు!

– గంటలపాటు సాగిన ప్రజా ప్రస్థానం – జనసైనికులతో పెరిగిన అనుబంధం – జైలు జీవితంతో బాబుకు కొత్త పాఠాలు – తానేమిటో తెలుసుకున్న తెలుగుదేశాధీశుడు – జనం పల్సు చాటిన ప్రయాణ ప్రస్థానం ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి, విపక్ష నేతగా సుదీర్ఘ కాలం పనిచేసి.. రాష్ట్రపతి, ప్రధానమంత్రుల ఎంపికను నిర్దేశించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు.. జనంలో తనకు ఇంత క్రేజు-ఇమేజ్ ఉందన్న విషయం, […]

Read More

రాజకీయంగా సీఎం కెసిఆర్ ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలి

బీఆర్ఎస్ ను ఓడించడం ఎవరి తరం కాదు కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావడం తథ్యం తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ది ఉద్యోగాల కల్పన పై కాంగ్రెస్ పార్టీ కి మాట్లాడే అర్హత లేదు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలిపి కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించింది.. […]

Read More

Reverse Tender “Ring” in allocation of power projects in the state

AP BJP Chief Spokesperson Lanka Dinakar Earlier, in the print & electronic media conference held by me on 8th March 2023 in Visakhapatnam, irregularities in the allocation orders and correspondence issued by the state government for hydro, solar and wind power projects along with the Pumped Storage Projects (PSP ) […]

Read More

హుండీలో పర్సంటేజ్ ఇవ్వరని తెలియదా స్వామీ?

ఒక ప్రతిష్థాత్మక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నత పదవులు పొందిన వారు విజ్ఞతతో ఆలోచించాలి. లేకపోతే సదరు వ్యక్తుల వల్ల ఆ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, భక్తుల ముందు అజ్ఞానులుగా మిగిలే ప్రమాదం ఉంటుంది. చులకనయ్యే అవకాశం ఉంది. తాము తీసుకునే నిర్ణయాలు భక్తకోటి హర్షించే విధంగా ఉండాలి. భక్తనీరాజం పట్టే విధంగా ఉండాలి. టీడీపీ లాంటి విశ్వవ్యాప్త కీర్తి ప్రతిష్ఠలున్న బోర్డులోని సభ్యుల నుంచి భక్తకోటి ఆశించేది అదే. కానీ […]

Read More

ఆ రైల్వే లైన్ వద్దని జగన్‌ లేఖ రాయడం సమంజసమా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకారం అందిస్తున్నా అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేకపోయారన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో పురందేశ్వరి పర్యటించారు. పార్లమెంటు నియోజకవర్గ భాజపా నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వెనకబడి […]

Read More

వైస్సార్ జిల్లాలో కరువు లేదా? ఒక్క కరువు మండలం లేదా? ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం?

-కేసీ కింద ఆరుతడి పంటలు వేసుకోమంటారు..నీరివ్వరు -కుందూలో నీరున్నప్పుడు చెరువులు నింపరు.. ఇప్పుడు నీరు ఇవ్వాలనుకున్న ఇవ్వలేరు -తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రెడ్యం సోదరులు ఖాజీపేట: వైఎస్ఆర్ జిల్లాలో 36 మండలాల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలం గా ప్రకటించకపోవడం ప్రభుత్వం అవగాహనతనానికి, రైతు వ్యతిరేకతకు ప్రత్యక్ష నిదర్శనం అని, అసలు జిల్లాలో కరువే లేదా? కరువు ప్రభుత్వానికి కనిపించదా? రైతాoగ అర్ధనాదాలు వినిపించడం లేదా? అని తెదేపా […]

Read More

పాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం

– పాల వెల్లువ కాదు… వైసీపీ పాపాల వెల్లువ న – తెనాలి మీడియా సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేయూత స్కీమ్ పేరుతో వైసీపీ స్కామ్. బీహార్ దాణా స్కామ్ కంటే పెద్ద కుంభకోణం. 3.94 లక్షల పాడి పశువులు కొనుగోలు చేశామని అసెంబ్లీలో చెప్పారు. అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేల పాడి పశువులు మాత్రమే. పాడి […]

Read More

నాలుగున్నరేళ్లలో ఇసుక బొక్కేసి రూ. 40 వేల కోట్లు దోచింది ఎవరు జగన్ రెడ్డి?

– ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసా? – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల నుంచి ల్యాండ్, శాండ్, వైన్, మైన్ లలో చేసిన దోపిడి ఒక్కోటీ భయటపడుతుండటంతో తన దోపిడిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడిపై రోజుకోక అక్రమ కేసు బనాయిస్తున్నారు. టీడీపీ హయాంలో పారదర్శకంగా ఇచ్చిన ఉచిత ఇసుకను రద్దు చేసి ఇసుక మాఫియా ద్వారా నాలుగున్నరేళ్లలో […]

Read More

ఏపీలో జగన్ బూటు కాలి కింద ప్రజాస్వామ్యం చచ్చింది

– దోపిడీ సొమ్మును జగన్ ట్రక్కుల్లో తరలించుకుని వెళ్తుంటే.. సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయి?- టీడీపీ పొలిట్ -బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీబీఐ, ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు. చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగనుకు లేదు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. జగన్ హయాంలో […]

Read More