20 ఏళ్ల తర్వాత.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన

– వరుసగా 6వ విజయం.. రోహిత్ సారథ్యంలోకి భారత జట్టు వన్డే ప్రపంచ కప్ 2023లో వరుసగా 6వ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్‌పై అద్భుత విజయాన్ని నమోదుచేసి, అజేయంగా టోర్నీలో దూసుకపోతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై 20 ఏళ్లుగా ఎదురవుతోన్న ఓటములకు చెక్ పెట్టింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టుకు శుభారంభం […]

Read More

మనుషులు చేజారతారు

‘హమ్‌ తుమ్‌ ఏక్‌ కమరే మే బంద్‌ హో’…. భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్‌ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్‌ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్‌ జోకర్‌’ తీసి నిండా మునిగిన రాజ్‌కపూర్‌ను కుబేరుణ్ణి […]

Read More

మంగోలియాలో మెగా క్రూడ్ ఆయిల్ రిఫైనరీ నిర్మించనున్న ఎంఈఐఎల్

ప్రాజెక్ట్ విలువ 648 మిలియన్ డాలర్లు మంగోలియా లో ఇప్పటికే రెండు ప్రాజెక్టులు చేపట్టిన మేఘా సంస్థ మూడో ప్రాజెక్ట్ నిర్మాణ ఒప్పందంపై సంతకం చేసిన మంగోల్ ఆయిల్ రిఫైనరీ, మేఘా ప్రతినిధులు హైదరాబాద్, సెప్టెంబర్ 29: మంగోలియాలో అత్యాధునిక క్రూడ్ ఆయిల్ రిఫైనరీని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) నిర్మించనుంది. ఇది మంగోలియాలో మేఘా సంస్థ చేపట్టే మూడో భారీ […]

Read More

సినిమా స్క్రీనింగ్ కోసం లంచం

– హీరో విశాల్ ఆరోపణలు ‘మార్క్ ఆంటోనీ’ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కోసం తాను లంచం చెల్లించాల్సి వచ్చిందని హీరో విశాల్ తెలిపారు.ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీసులో పరిస్థితి దారుణంగా ఉందని.. మూవీ స్క్రీనింగ్ కోసం రూ.3లక్షలు, సర్టిఫికేట్ కోసం రూ.3.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మహారాష్ట్ర CM, PM మోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నట్లు చెబుతూ ఓ వీడియోను ట్విట్టర్ […]

Read More

పైన ఇటుకలు..లోపల గంజాయి .. పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా!

మంచిర్యాల : పుష్ప సినిమా తరహాలో కొందరు స్మగ్లర్లు అతి తెలివి ఉపయోగిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు అంతు చి క్కని రీతిలో గంజాయి రవాణా చేస్తున్నారు. తాజాగా రాత్రి మంచిర్యాల జిల్లాలో కొందరు దుండగులు పైన ఇటుకలు..లోపల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడడంతో అసలు నిజం బయటపడింది. ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి గంజాయి తరలింపు కోసం కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని […]

Read More

‘పుష్ప’ సీన్ రిపీట్…

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ‘పుష్ప’ సినిమా సీన్ రిపీట్ అయింది. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా వేసినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. రూ.కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు.

Read More

ఎన్టీఆర్‌.. బాబుకు ఎందుకు మద్దతునివ్వలేదు?

చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే వైఎస్ జగన్ ఏమన్నా ఉరితీస్తాడా? పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకుగా ముందడుగు వేసి మద్దతు ఇచ్చారు సినీ పరిశ్రమ పెద్దలు దొంగ ముసుగులు వేసుకోవద్దు చంద్రబాబులాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు, ప్రజల్లో ఉండాలి చంద్రబాబు ఏనాడు వైఎస్ ను కక్షపూరితంగా చూడలేదు చంద్రబాబు అంటే సినీ పరిశ్రమ – సినీ పరిశ్రమ అంటే చంద్రబాబు వైఎస్ జగన్ ప్రజలకు ప్రమాదం సినీ నిర్మాత నట్టికుమార్ టీడీపీ […]

Read More

కోహ్లీ 13 వేల ర‌న్స్ రికార్డు క‌మ్ సెంచ‌రీ

ఆసియాక‌ప్ సూప‌ర్‌-4లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భార‌త దిగ్గ‌జ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో 47వ సెంచ‌రీ చేసి, 13 వేల ర‌న్స్ మైలురాయిని దాటాడు. అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో వేగంగా 13 వేల ర‌న్స్ చేసిన బ్యాట‌ర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో విరాట్ త‌ర్వాత స‌చిన్, పాంటింగ్ ఉన్నారు. విరాట్ పాక్‌పై 84 బంతుల్లో 100 ర‌న్స్ చేశాడు. ప్ర‌స్తుతం భార‌త్ 48 ఓవ‌ర్ల‌లో 3302 స్కోరు […]

Read More

కరప నుంచి కళామతల్లి ఒడికి

-నారా రోహిత్ సినిమాకి టీవీ 5 మూర్తి దర్శకత్వం -ప్రారంభమైన షూటింగ్ -కరపలో సందడి కాకినాడ: ఎక్కడో పల్లెటూరులో తెలుగు మీడియం చదివి నేడు తెలుగు రాష్ట్రాలలోనే పేరెన్నిక గల జర్నలిస్టుగా మరి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు ఆ యువకుడు.ఆ యువకుని గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కరప గ్రామానికి చెందిన దేవగుప్తాపు హర వెంకట సూర్య సత్యనారాయణ మూర్తి (టీవీ 5 మూర్తి) కరప హైస్కూల్లో చదివారు. కాకినాడ […]

Read More

పూణేలో తెలంగాణ వాసుల అరెస్టు

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పూణేలో తెలంగాణ వాసులను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.పూణేలో భారీగా డ్రగ్స్ పట్టుపడింది. ఐదుగురి వద్ద రూ.51 కోట్ల విలువ చేసే 101 కేజీల మెథాక్వాలోన్‌‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ టూ పుణే జాతీయ రహదారిపై మాటు వేసి మరీ డ్రగ్స్‌ను ముఠాను డీఆర్‌ఐ బృందం పట్టుకుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణలో ఎక్కడ నుంచి డ్రగ్స్ […]

Read More