ఉండవల్లిలో ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్* మూడున్నర గంటల పాటు సమావేశం ఎన్నికలే ప్రధాన అజెండగా భేటీ 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు ఈ నెలలో మేనిఫెస్టో ప్రకటన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు మూడున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. ఈ కీలక భేటీలో టీడీపీ […]
Read Moreతనువూ మనసుకు దోహదపడే తృణధాన్యాలు
తనువూ మనసుకు దోహదపడే తృణధాన్యాలు – డా. యం. అఖిల మిత్ర, ప్రకృతి వైద్యులు రాగి తినువాడు రోగిగా మారడు సొజ్జ తినువాడు సజ్జనుండు వాడు కొర్ర తినువాడు అరవైలోను కుర్రాడే చిరుధాన్యాలు తినువాడు చిరంజీవి అవుతారు పంటలలో వైవిధ్యత ఉంటే భూములు బాగుపడతాయి వంటలలో వైవిధ్యత ఉంటే మనుషులు బాగుపడతారు ప్రతి రోజు మన ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన మిలెట్స్లో రాగులు, కొర్రలు, […]
Read Moreబంగ్లా ఎన్నికల్లో షేక్ హసీనా అఖండ విజయం!
-బంగ్లా ఎన్నికల్లో అవామీలీగ్ అఖండ విజయం -5వసారి ప్రధానిగా షేక్ హసీనా కు పట్టం బంగ్లాదేశ్ పార్లమెంట్ జాతీయ సంసద్ 300స్ధానాలకు జనవరి 7న జరిగిన ఎన్నికల్లో అనుకున్నట్లుగానే అధికార అవామీలీగ్,ఇతరమిత్రపక్షాలు అఖండ విజయం సాధించాయి. అవా మీలీగ్ స్వయంగా 222స్ధా నాలలో గెలుపొందగా జాతీయపార్టీ వంటి మిత్రపక్షాలు,స్వతంత్రులు 62స్ధానాలు చేజిక్కించుకున్నారు. జియా నేతృత్వంలోనిప్రధాన ప్రతిపక్షం బంగ్లనేషనలిస్టు బి ఎన్ పి , ఇస్లామిక్ మతవాద జమాత్ పార్టీలు స్వేచ్చగా,న్యాయంగా […]
Read Moreటీడీపీ లోకి బొప్పన భవ కుమార్
టీడీపీ లోకి బొప్పన భవ కుమార్ వైఎస్సార్సీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.ఈ నెల గుడివాడ లో జరగనున్న చంద్రబాబు మీటింగ్ లో టీడీపీ లో చేరనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ శనివారం భవ కుమార్ కార్యాలయానికి వెళ్లి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు.కాగా భవ కుమార్ 2014 లో వైసీపీ కార్పొరేటర్ […]
Read Moreఅప్పారావు కుటుంబానికి అండగా భువనమ్మ
– రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థిక సాయం బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలం, మోదుగువలస పంచాయతీ, చీకటిపేట గ్రామంలో టీడీపీ అధినేత అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గులిపల్లి అప్పారావు కుటుంబానికి నారా భువనేశ్వరి అండగా నిలిచారు. తాము అభిమానించే నేతకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో 2023 సెప్టెంబర్ 9న మరణించడం బాధాకరమన్నారు. అప్పారావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ […]
Read Moreబాధిత కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ
– రూ.3లక్షల చెక్కు అందజేత విజయనగరం జిల్లా, విజయనగరం మున్సిపాలిటీ 29వ వార్డు ఎమ్మార్వో ఆఫీసు రోడ్డు సమీపంలోని టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక కోరాడ అప్పారావు గుండెపోటుతో 10-09-2023న మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అప్పారావు […]
Read Moreతప్పు చేసింది, ప్రజల్ని మోసగించింది జగన్మోహన్ రెడ్డి – ఎంపీ రఘురామకృష్ణంరాజు
-తెదేపా, జనసేన, బిజెపి లు కలిసే ఉన్నాయి… మళ్లీ 15 రోజుల వ్యవధిలో కలిసే ఉన్నామని పునరుద్గాటించే అవకాశం -షర్మిల వేరే పార్టీలో చేరితే మీ పార్టీలో వేరే వారు కుంపటి పెట్టినట్లు ఎలా అవుతుంది -షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున 25 మంది వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసే ఛాన్స్ -మూడు రాజధానుల సిద్ధాంతం చెల్లదన్న ధర్మాసనం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పులన్నీ చేసింది… ప్రజల్ని […]
Read Moreనీ కుటుంబాన్ని వేరేవాళ్లు చీల్చారని నీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళతో చెప్పించగలవా జగన్?
– తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు నీ కుటుంబాన్ని వేరేవాళ్లు చీల్చారని నీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళతో చెప్పించగలవా జగన్? నీ భార్య కుటుంబమే నీ కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తూ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశావు. నీ తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమంగా వేలకోట్లు సంపాదించావు. అవినీతి కేసుల్లో అరెస్టై జైలుకు వెళితే నీ తల్లి, నీ చెల్లి చెల్లి సహా […]
Read Moreయార్లగడ్డ కుమార్తెకు చంద్రబాబు ఆశీర్వచనం
– గన్నవరంలో ఘనంగా టిడిపి ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు కుమార్తె శ్రీ సహస్ర నూతన వస్త్ర బహూకరణ వేడుకలు నిర్వహణ గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు కుమార్తె శ్రీ సహస్ర నూతన వస్త్ర బహూకరణ వేడుకలు గన్నవరం లోని ఎస్.ఎం.కన్వెన్షన్ లో నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ […]
Read Moreటెక్కలి నుండి కుప్పం వరకు తెలుగుదేశం కార్మిక చైతన్య యాత్ర
TNTUC అధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘు రామరాజు సారథ్యంలో ఈ నెల 6వ తేదీన నుంచి టెక్కలి నుండి కుప్పం వరకు చేపట్టనున్న కార్మిక చైతన్య యాత్ర గోడ పత్రికను తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి కార్మిక వర్గాలన్ని ఇబ్బందులు పడుతున్నారు. […]
Read More