రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతినాయకుడి(స్కాట్ దొర)గా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. థోర్ సినిమా సీరిస్తో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. ఆయన మరణవార్తపై ఆర్ఆర్ఆర్ బృందం సంతాపం తెలిపింది. ఈ వార్త తమను షాక్కు గురిచేసిందని ట్వీట్ చేసింది. రే స్టీవెన్సన్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపింది. స్టీవెన్సన్ మృతిపై ఆయన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సంతాపం […]
Read Moreసీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత
సీనియర్ సినీ నటుడు శరత్ బాబు (71) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తొలుత బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో చేరారు. నెల రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆరోగ్యం మరింత క్షీణించిందని, మధ్యాహ్నం చనిపోయారని ఆయన కుటుంబ […]
Read Moreరూ.2వేల నోట్లు ఉపసంహరణపై ప్రజల్లో నెలకొనే పలు ప్రశ్నలు/సందేహాలకు ఆర్బీఐ సమాధానాలు
1.ఎందుకు రూ.2వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంటోంది? ఆర్బీఐ చట్టం-1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ.2వేల నోటును ప్రవేశపెట్టాం. పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల డిమాండుకు సరిపడా కరెన్సీని మార్కెట్లో అందుబాటులో ఉంచేందుకే ఈ నోటును తీసుకొచ్చాం. మార్కెట్లో అవసరమైన కరెన్సీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. 2018-19లోనే రూ.2వేల నోటును ముద్రించడం నిలిపివేశాం. ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లన్నీ మార్చి 2017కు ముందు ముద్రించినవే. వాటి జీవితకాలం 4-5ఏళ్లు […]
Read Moreసీనియర్ ఎన్టీఆర్ విగ్రహంను ధ్వంసం చేస్తాం
యాదవుల సంఘం కరాటే కళ్యాణి కళ్యాణికి షోకాజ్ నోటీసులు పంపిన మంచు విష్ణు తెలంగాణ లోని ఖమ్మం లో శ్రీకృష్ణుడు రూపంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీని మీద ఇప్పుడు వివాదం నెలకొంది.దేవుడి రూపంలో మానవ విగ్రహాలు ఏర్పాటు చేస్త ధ్వంసం చేస్తామని అఖిల భారత యాదవ సమితి హెచ్చరిక జారీ చేసింది.ఈ నెల 28వ తేదీన ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని, లేదంటే […]
Read Moreఅంతర్జాతీయ కరాటే పోటీకి ఎంపికైన శివతేజకి ఆర్థిక సాయం అందజేసిన మంత్రి
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గాధగాని శివతేజ అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ స్థాయిలో సత్తా చాటి, దేశం తరఫున థాయిలాండ్ కరాటే పోటీలోకి దిగనున్న శివతేజని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. అలాగే 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కరాటే లో అంతర్జాతీయ స్థాయిలో భవిష్యత్తులో బాగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సర్పంచ్ లింగన్న గౌడ్, […]
Read Moreరెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా – లైంగిక ఆరోపణలు!
రాజకీయం చేయాలంటే సమస్య లకి కొదువ ఉండదు! అందులోనూ క్రీడా రాజకీయాలు మాత్రం ఎప్పుడూ లైంగిక వేధింపులు, పక్షపాతం, నిధుల దుర్వినియోగం లాంటివాటి మీద తిరుగుతూ ఉంటాయి కానీ వీటి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు ఏ ప్రభుత్వమూ! ఇది దశాబ్దాలుగా ఉంటూ వస్తున్న సమస్య! అసలు లైంగిక వేధింపులు లేని రంగం ఎక్కడ ఉంది ప్రపంచవ్యాప్తంగా? ఇప్పుడు ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర WRF[Wrestling Federation of […]
Read Moreసిగ్గు పడదాం… రండి!
– నీచ స్థితికి దిగజారిన బిజెపి ప్రభుత్వం భారత రెజ్లింగ్ సమాఖ్యలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. మహిళా రెజ్లర్లపై అధ్యక్షుడితో పాటు ట్రెయినర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని గత పన్నెండు రోజులుగా ఢిల్లీలో నిరసన తెలియచేస్తున్నారు. గతంలో వచ్చిన ఆరోపణలపై కమిటీ వేశారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. తాజాగా, మరో ఏడుగురు మహిళ రెజ్లర్లు సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ […]
Read Moreడెలివరీ భాగస్వామి నెట్వర్క్ను మూడింతలకు పెంచాలని యోచిస్తున్నబోర్జో
గ్లోబల్ఇంట్రా-సిటీసేమ్-డేడెలివరీసర్వీస్ అయిన బోర్జో, హైదరాబాద్లోతన సేవలను విస్తృతంగా బలోపేతం చేయడానికి, హైదరాబాద్లోని చిన్న, మధ్యతరహా సంస్థలు, D2C బ్రాండ్లు, హైపర్ లోకల్ విభాగాలపై దృష్టి పెట్టేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం, బోర్జో హైదరాబాద్లో 1000మంది రైడర్ల డెలివరీ ఫ్లీట్ను కలిగి ఉంది. సంవత్సరం చివరినాటికి హైదరాబాద్లో డెలివరీ భాగస్వామి నెట్వర్క్ను మూడింతలకు పెంచాలని యోచిస్తోంది. బోర్జో హైదరాబాద్ను దక్షిణ భారతదేశానికి తన ప్రవేశద్వారంగా చూస్తుంది. ఈ నగరం దక్షిణభారతదేశంలోని […]
Read Moreఇదో పుష్ప సినిమా ‘క్యాబేజీ గంజాయి కహానీ’
పుష్ప సినిమాలో అల్లు అర్జున్..ఖాకీల కళ్లు గప్పి, ఎర్రచందనాన్ని తన తెలివితో తరలించే దృశ్యాలను పుష్ప సినిమాలో చూశాం. అల్లు అర్జున్ అంతటి వాడు ఎర్రచందనం స్మగ్లింగ్తో రవాణా చేస్తే, తాను క్యాబేజీతో గంజాయిని స్మగ్లింగ్ చేయలేనా అన్న ఆలోచన.. కొందరు మేధావులకు వచ్చిందట. దానితో క్యాబేజీ బస్తాల కింద గంజాయి ఉంచి, ఒడిస్సా నుంచి పంపించారట. విశాఖపట్నం పెందుర్తి వరకూ ‘క్యాబేజీ గంజాయి కథ’ నిరాటంకంగా సాగింది. కానీ […]
Read Moreఎవరు విజేతలు ఎవరు పరాజితులు?
– ప్రాణాలు హరిస్తున్న బెట్టింగ్ భూతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది భారతదేశంలోని ఒక ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ లీగ్. ఇది 2008లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా చే స్థాపించబడింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన లాభదాయకమైన క్రికెట్ లీగ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ లీగ్లో భారతదేశంలోని ఎనిమిది వేర్వేరు నగరాలకు ప్రాతినిధ్యం వహించే ఎనిమిది జట్లు ఉన్నాయి. టోర్నమెంట్ ప్రతి సంవత్సరం […]
Read More