రూ.5వేల కోట్లతో భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి: జీఎంఆర్

“నా స్వరాష్ట్రం ఏపీ విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడాన్ని మేము గొప్పగా భావిస్తున్నాము. ఈ విమానాశ్రయం మొదటి దశలో ఆరు మిలియన్ల ప్రయాణికులకు మరియు అంతిమ సామర్థ్యం 30 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. మొదటి దశలో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం” అని జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జీఎం రావు ప్రకటించారు.

Read More

బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య

– 16 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు బెంగళూరు నగరంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి లీలా పవిత్ర (28) దారుణ హత్య కు గురైంది. తనను దూరం పెట్టి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందన్న కోపంతో ఆమె ప్రియుడు అత్యంత కిరాతంగా ఆమెను పొడిచి చంపేశాడు. బెంగళూరు నగరంలోని జీవనబీమా నగర పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి 7.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల […]

Read More

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామం లో శనివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ఆస్తి పంపకం విషయంలో తండ్రి ఊరకుందు (48) ను ఆయన కుమారుడు వీరేష్ గొడ్డలితో నరికి చంపాడు. తాగుడుకు బానిసైన తండ్రి గ్రామ సమీపంలోని ఆలయంలో నిద్రిస్తున్న తండ్రిపై దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన నడిగడ్డలో చర్చనీయాంశమైంది. ఈ విషయమై గట్టు పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read More

కూతురి తల- మొండెం వేరు చేసిన తండ్రి

-పరువు పోయిందని పగతో రగిలిన తండ్రి -తాత ప్రశ్నించడంతో నిజం చెప్పిన తండ్రి -నంద్యాలలో ఓ విషాదం నంద్యాలలో దారుణం… కూతురి తలా మొండెం వేరు చేసి… నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. పాణ్యం నియోజకవర్గంలో కూతురిని హత్య చేశాడు ఓ కిరాతక తండ్రి. కూతురు ప్రసన్న గొంతుకోసి చంపేశాడు. తల మొండెంను నల్లమల ఫారెస్ట్ లోని బొగడా టన్నెల్ వద్ద పడేశాడు. వివాహం చేసి సంవత్సరంన్నర అవుతున్నా కాపురానికి […]

Read More

మోహన్ బాబు ఉర్దూ సంభాషణ

సరదాగా చదువుకొండి విలక్షణ నటుడు మోహన్ బాబు. రాజకీయనేతగాను తనను నిరూపించుకున్న వ్యక్తి. తెలుగు సినిమా రంగంలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మాట ఎంత కరకో మనసు అంత మెత్తన. ముక్కున కోపం ఉంటుంది. అంతకు మించిన మంచితనం ఆయనలో ఉంది. కోపం వల్ల ఆయన చాలా కోల్పోయారు. ఇదే విషయాన్ని ఆయన నాతో చాలా సార్లు చెప్పారు. మోహన్ బాబుతో నాకు ప్రత్యేక అనుబంధం […]

Read More

తమిళ్ నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత

ఆస్పత్రికి తరలింపు తమిళ్ సీనియర్ నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పినక్కర్లేదు తమిళ్ హీరో అయినప్పటికీ డబ్బింగ్ చిత్రాలు.డైరెక్ట తెలుగు చిత్రాలలో నటించడం తో తెలుగు వారికి కూడా సుపరిచితుడు. చంద్రముఖి, శక్తి, డార్లింగ్, చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ప్రభు ప్రస్తుతం ఇటు తెలుగు సినిమాలో అటు తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్నా ప్రభు ఇక తాజాగా విడుదలైన వారసుడు చిత్రంలో ప్రేక్షకుల […]

Read More

నందమూరి తారకరత్న కన్నుమూత

సినీ హీరో నందమూరి తారకరత్న కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పంలో పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో కుప్పకూలారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం […]

Read More

హిండెన్‌బర్గ్.. అదానీ.. ఇండియన్ మార్కెట్!

హిండెన్ బర్గ్రీసెర్చ్ అనే ‘ఫోరెనిక్స్ ఫైనాన్షియల్ పరిశోధన సంస్థ’ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అవకతవకలను, మోసాలను గుర్తించి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురిస్తుంది. కాని దీని కథ అక్కడితో మగియదు. ఇది ఏ కంపెనీలో అవకతవకలు జరిగాయని పరిశోధనాత్మక వ్యాసం రాస్తుందో స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేస్తుంది. సాధారణంగా స్టాక్ ట్రేడర్లు మార్కెట్లో ఒక కంపెనీ షేరు ధర పెరుగుతుంది అనే అంచనా ఉంటే […]

Read More

సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ జయరాం జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాణి.. తన ఎనిమిదో […]

Read More

కళా తపస్వి చిత్రాలు… వెండి తెరపై మెరిసిన స్వర్ణ కమలాలు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా స్థాయినీ, తెలుగు దర్శకుల సృజనాత్మకతనీ ఉన్నత శిఖరాన ఉంచిన దర్శక స్రష్ట కె.విశ్వనాథ్ శివైక్యం చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. విశ్వనాథ్ తో వ్యక్తిగతంగా నాకు మంచి పరిచయం ఉంది. అన్నయ్య చిరంజీవితో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాలు తీసినప్పటి నుంచి […]

Read More