ఇంతకుముందు కూడా భారతదేశంలో దేశీయ న్యూస్ చానల్స్ పేపర్స్ అనేక సందర్భాల్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఎగసిపడటంపై అనుమానం సంశయం వ్యక్తం చేస్తూ వార్తలు ప్రచురించడం జరిగింది చూపించడం జరిగింది. అయితే ఆయా సందర్భాల్లో అదానీ గ్రూప్ మూలాలపై వారి వ్యాపార పునాదులపై అత్యంత వేగంగా వారి కంపెనీల షేర్ వాల్యూషన్స్ అనైతికంగా లేదా కృత్రిమంగా పెరగటంపై ప్రచురించిన లేదా చూపించిన వార్తలను గ్రూప్ విజయవంతంగా కప్పిపుచ్చడం లేదా […]
Read Moreహాల్మార్క్ హైకీలో విరాట్ కొహ్లీ హల్చల్
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లీ గురువారం మణికొండలో హల్చల్ చేశారు. పైపులైను రోడ్డులో గల హాల్మార్క్ హబ్లోని హైకీ ఫిట్నెస్ స్టూడియోకి విచ్చేశారు. అత్యాధునికంగా డిజైన్ చేసిన ఈ జిమ్లో దాదాపు రెండు గంటల సేపు ఉన్నారు. ఓ సంస్థ వ్యాపార ప్రకటనను ఇక్కడే షూట్ చేశారు. షూట్ ముగిసిన తర్వాత హైకీ ఫిట్నెస్ స్టూడియోని ఆరంభించిన యంగ్ ఎంటర్ప్రెన్యూర్ మనీషాతో ముచ్చటిస్తూ.. హైకీ జిమ్ను ప్రశంసించారు. విరాట్ […]
Read Moreయుగపురుషుడు ఎన్టీఆర్
తెలుగుతల్లి కన్నబిడ్డ తెలుగుజాతి ముద్దుబిడ్డ. ఆత్మాభిమానమే ఊపిరిగా,తెలుగుజాతి ఆత్మగౌరవమే జీవనముగా సాటిలేని మహానాయకునివై కీర్తి పొందిన అరుణ కిరణమా,పేద జీవితాలకు పెన్నిధివై ఆడపడచుల బ్రతుకుల్లో ఆశాజ్యోతివై,వెలుగొందిన మానవతారా ప్రతి ఆత్మలో నిలిచిన జీవన ధారా,అన్యాయాన్ని ఎదురించి విద్రోహుల,దోపిడిదారుల గుండెల్లో బాణమై బడుగుల కోసం పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి నూతన ఆశయాలకు మార్గదర్శివై,దేశ ప్రగతికే సారధివై మచ్చలేని మహాత్ముని అడుగుజాడల్లో మెలిగావు. నీ ఆశయాలు సాధించుటకై నీ అడుగుజాడల్లో పయనించి నీ […]
Read Moreవాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపు
-ఏపీ ప్రభుత్వం అనుమతి -సంక్రాంతికి వస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య -టికెట్ ధరలు పెంపు కోసం అనుమతి కోరిన మైత్రీ మూవీ మేకర్స్ -రూ.70 వరకు పెంచుకుంటామని విజ్ఞప్తి -రూ.45 వరకు పెంచుకోవచ్చన్న ఏపీ సర్కారు -తెలంగాణలో ఆరో షోకి అనుమతి ఈ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వస్తుండడంతో బాక్సాఫీసు వద్ద కోలాహలం తప్పదనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుండగా, చిరంజీవి నటించిన […]
Read Moreబలిజ- కాపుల జోలుకొస్తే తాటతీస్తాం
-కామంతో ఆడవారి కాలు నాకే వెధవ.. నీకెందుకు రాజకీయాలు? -కాపులు అంటే అంత అలుసా అందరికీ. -ఆర్జీవికి అనంత బలిజ నేతల మాస్ వార్నింగ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేనాధిపతి పవన్ కల్యాణ్ భేటీపై సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ చేసిన వ్యాఖ్యలపై బలిజ నేతలు విరుచుకుపడ్డారు. ఆయనపై తిట్లు అందుకున్నారు. ఇంకోసారి పవన్-బలిజలపై మాట్లాడితే నాలిక చీరేస్తామని హెచ్చరించారు. ఆర్టీవీని పొలిటికల్ బ్రోకర్ అని శాపనార్ధాలు పెట్టారు. ఆర్టీవీ ఎవరికి బ్రోకరిజం […]
Read Moreటీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక
-భయం గొలిపే వీడియోలు, ఫొటోలను ప్రసారం చేస్తుండటంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆగ్రహం ఢిల్లీ: ప్రమాదాలు, నేరాలకు సంబంధించిన ఘటనల్లో కొన్ని మీడియా ఛానళ్లు భయం గొలిపే వీడియోలు, ఫొటోలను ప్రసారం చేస్తుండటంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫుటేజ్లు బాధితుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే గాక.. చిన్నారులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ఈ మేరకు మహిళలు, పిల్లలు, వృద్ధులపై […]
Read Moreఉత్సాహంగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక క్రీడా దినోత్సవం
– హాజరైన భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా హైదరాబాద్: : మేరు ఇంటర్నేషనల్ స్కూల్ తన వార్షిక క్రీడా దినోత్సవమైన మేరు ఉత్సాహం-2023ని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరుపుకుంది. ఈ సంవత్సరం ఈవెంట్ యొక్క లక్ష్యం శారీరకంగా దృఢమైన మేరు కుటుంబాన్ని నిర్మించడం మరియు పాఠశాల విద్యార్థులలో పెంపొందించిన నైపుణ్యాలు మరియు ప్రతిభను ప్రదర్శించడం. సూర్యరశ్మి మరియు చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం బహిరంగ కార్యకలాపాలకు ఇది సరైన రోజుగా […]
Read More18 వేల మంది ఉద్యోగులపై వేటు!
ఆర్థిక మాంద్యానికి తోడు పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఇటీవల ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించాయి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు ఆ తర్వాత అన్ని కంపెనీలకు పాకింది. కంపెనీలన్నీ ఉద్యోగులను ఎడాపెడా తొలగించాయి. ఆ తర్వాత కొద్దిపాటి విరామం లభించడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు మరో షాకింగ్ విషయాన్ని షేర్ […]
Read Moreపేద విద్యార్థినికి అండగా నిలిచిన నటుడు జగపతిబాబు
సినీ నటుడు జగపతిబాబు పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. ఒక పేద విద్యార్థిని చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, సైదాబాద్ కు చెందిన జయలక్ష్మి డిగ్రీ చదువుతూనే సామాజిక సమస్యలపై పోరాడుతోంది. ఈమె తల్లిదండ్రులు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు. తాను చేస్తున్న కార్యక్రమాలకు గాను జయలక్ష్మి గతంలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ నుంచి ‘డే ఆఫ్ ది […]
Read Moreఐపీఎల్ మహిళా జట్ల కొనుగోలుకు ఫ్రాంచైజీల ఆసక్తి
ఐపీఎల్ లో మహిళల ఫ్రాంచైజీల విక్రయానికి రంగం సిద్ధమైంది. బీసీసీఐ ఆసక్తి గల పార్టీల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ తొలి లీగ్ ను ఈ ఏడాది నుంచి బీసీసీఐ నిర్వహించనుంది. మార్చిలో ఆరంభం కానున్న మహిళా ఐపీఎల్ జట్ల కొనుగోలుకు పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, […]
Read More