మంగళగిరిని నెం.1గా చేద్దాం…కలసిరండి! – నారా లోకేష్

-అన్నివర్గాల సహకారంతోనే అది సాధ్యం -తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న నారా లోకేష్ భేటీలు మంగళగిరి: మంగళగిరిని రాష్ట్రస్థాయిలో నెం.1గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని, అందరూ తమవంతు సహకారం అందిస్తేనే అది సాధ్యమవుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉండవల్లికి చెందిన కాపు సామాజికవర్గ ప్రముఖులు శింగంశెట్టి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వెంకటేశ్వర ఫైనాన్స్, సీఫుడ్స్, రెస్టారెంట్ […]

Read More

మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన

కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ, భరోసా అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు ఉమ్మడి జిల్లాలలో భువనేశ్వరి పర్యటించనున్నారు. బాధిత కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి, భరోసా కల్పించనున్నారు. ఈ నెల 3 నుండి 5 వరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. […]

Read More

దళిత మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి – వర్ల రామయ్య

-జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది -పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితులు పరారయ్యారు -అత్యాచారానికి గురైన బాలికకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మంగళగిరి: విశాఖపట్నంలో దళిత మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరుమెదకపోవడం దారుణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రామయ్య ఒక ప్రకటన విడుదల […]

Read More

శాశ్వతంగా ఉండాల్సిన వారు ప్రజలే – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

-రాజకీయాలు- ప్రభుత్వాలు శాశ్వతం కాదు -160 స్థానాలతో టీడీపీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది కష్టపడినవారికి ఫలితం ఉంటుంది -టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీలో ఒక్కరు కూడా మిగలరు -టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పార్టీపైన, చంద్రబాబుగారిపైన అచంచలమైన విశ్వాసంతో అనేకమంది తెలుగుదేశం పార్టీ లో చేరారు, చేరుతున్నారు. సి. రామచంద్రయ్య , దాడి వీరభద్రయ్య, గడికోట ద్వారకనాధరెడ్డి , ముస్లిం మైనార్టీ నాయకులు అనేకమంది పార్టీలో చేరారు. బాపట్ల […]

Read More

‘కమలం’ అత్యాశలపల్లకి!

– 75 అసెంబ్లీ,12 ఎంపీ సీట్లు ఇస్తేనే పొత్తట – బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి గొప్పల తిప్పలు – ఏపీలో బీజేపీకి అంత సీనుందా? – ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవని దుస్థితి – ఒక్క జడ్పీ, చైర్మన్ సీటును గెలిపించలేని నేతలు – విష్ణు ప్రకటన అధికారికమా? అనధికారికమా? – అనధికారికమైతే ఆయనపై చర్యలేవీ? – అధికారికమైతే మరి పురందేశ్వరి పాత్రేమిటి? – విష్థువర్ధన్‌రెడ్డికి పురందేశ్వరి అనుమతి ఇచ్చారా? […]

Read More

రాబందులకెందుకు… రైతుబంధు?

– బడా పారిశ్రామికవేత్తలు, నేతలు, బిల్డర్లకూ పెట్టుబడి సాయం ఎందుకు? – వేలు, లక్షల జీతగాళ్లకూ రైతుబంధు ఇస్తారా? – వందల కోట్లు ఖర్చు పెట్టే నేతలకూ రైతుబంధు ఇవ్వాలా? – ఆదాయపన్ను చెల్లించే బడా రైతులకెందుకు పెట్టుబడి సాయం? – 50 ఎకరాలున్న వారికీ రైతుబంధు ఇవ్వడం సమంజసమా? – ప్రజల సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతున్న పాలకులు -పన్ను చెల్లింపుదారులను లూటీ చేస్తున్న సర్కారు – కష్టం కౌలు […]

Read More

‘కమలం’ కోర్ కమిటీపై కిరికిరి

– పాత వారినే కొనసాగించడంపై అభ్యంతరాలు – జిల్లా స్థాయి నేతలనూ కోర్ కమిటీకి పిలుస్తారా? – కొత్త కోర్ కమిటీ వేయరా? – సంఘటనామంత్రిని మార్చాలంటున్న సీనియర్లు – ఆయన హయాంలో అన్నీ పరాజయాలే – అధ్యక్షుడిని మార్చి మధుకర్జీని మార్చకపోతే ఫలితం సున్నా – విష్ణువర్దన్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలంటున్న సీనియర్ నేతలు – సీనియర్లను నియంత్రించే శక్తి పురందేశ్వరికి లేదా? – పురందేశ్వరిది మొహమాటమా? భయమా? […]

Read More

బాలినేనిని జగన్ బలహీనపరుస్తున్నారా?

– ఒంగోలుకు పోటీ చేయాలని శిద్దాపై ఒత్తిడి? – మార్కాపురం వెళ్లాలని మరో ఆఫర్? – బాలినేనిని గిద్దలూరుకు వెళ్లాలంటున్న జగన్? – బాలినేని సిఫార్సు చేసిన చంద్రశేఖర్‌కు ఎర్రగొండపాలెం టికెట్ – మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేదిలేదన్న జగన్? – వైవి సుబ్బారెడ్డికే ఒంగోలు సీటు? – మాగుంటకు టికెట్ ఇస్తేనే బాలినేని పోటీ – శిద్దాకు దర్శి ఇవ్వాలంటున్న బాలినేని – బాలినేని బెదిరింపులపై జగన్ […]

Read More

శబరిమల ఆలయ ఆదాయం రూ.204 కోట్లు!

-32లక్షలకు చేరువలో భక్తులు -దర్శనం చేసుకోకుండానే వెనక్కి కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్లో రూ.204 కోట్లు దాటిందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటి నుంచి డిసెంబర్ 25 వరకు(39 రోజుల్లో) రూ.204.30 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. కాగా, డిసెంబర్ 27(బుధవారం)తో వార్షిక మండల పూజ […]

Read More

భారతీయ యువతకు ఇది మంచి సమయం – ప్రధాని మోదీ

– ప్రధాని మోదీ తిరుచ్చిరాపల్లి: భారతీయ యువత తమ నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు.. తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ”యువత ధైర్యవంతమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే నినాదంతో భారతీదాసన్‌ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రస్తుతం దేశ యువత అదే పనిలో నిమగ్నమై ఉంది. […]

Read More