సలార్ 13 రోజుల్లో 372 కోట్లు!

ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ ప్రదర్శన ఫ్లాట్‌లైన్‌ అయింది. ముందస్తు అంచనాల ప్రకారం, సలార్ బుధవారం నాడు రూ. 3.58 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేయబడింది. ఆ అంచనా ప్రకారం సలారకు మొత్తం దేశీయ కలెక్షన్‌ రూ. 371.9 కోట్లకు తీసుకువస్తుంది. సాలార్ బాక్సాఫీస్ను బడ్డలుకొట్టే సంఖ్యలతో ప్రారంభించింది.  విడుదల రోజున రూ. 90.7 కోట్లు సంపాదించింది. ఈ చిత్రం మొదటి మూడు రోజులు కలెక్షన్లలో క్రమంగా క్షీణతకు […]

Read More

రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టం – టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

– రాజకీయాలను జగన్ అపవిత్రం చేశాడు – టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేతలు సి.రామచంద్రయ్య, ద్వారకానాథ్ రెడ్డి, దాడి వీరభద్రరావు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో చేరిక – అనంతపురం, బాపట్ల, చీరాల, పార్వతీపురం నియోజకవర్గాల నుండి పలువురు పార్టీలోకి రాక – అందరినీ సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి :- రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టమని, వైసీపీ నేతలు రాక్షసుల మాదిరిగా […]

Read More

తెలంగాణలో అమరరాజా భారీ పెట్టుబడులు

-ఈవీ, న్యూ ఎనర్జీ రంగంలో మరో ముందడుగు -సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ఛైర్మన్ గల్లా జయదేవ్ చర్చలు తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల […]

Read More

పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం – సీఏం రేవంత్

– సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధుల చర్చలు తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోమారు ముందుకు వచ్చింది. బుధవారం సెక్రెటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో పోర్ట్స్ – సెజ్ సిఇఓ, గౌతమ్ అదాని పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదాని ఎరో స్పేస్ సిఇఓ ఆశీష్ రాజ్ వన్షి లతో చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త […]

Read More

జగన్ రెడ్డి రూ.8,600 కోట్లు దొంగలించాడు – యలమంచిలి రాజేంద్రప్రసాద్

– ఉపాధి హామీ నిధులను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు – దాదాపు రూ.24,000 కోట్ల ఉపాధి హామీ నిధులను దొంగలించాడు -రావాల్సిన బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారు -సర్పంచులను డమ్మీలను చేశాడు -వాలంటీర్లను పెట్టుకొని చేయించుకుంటున్నాడు -చంద్రబాబు రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి.. ఎవ్వరు భయపడకండి -పంచాయతీ రాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడు యలమంచిలి రాజేంద్రప్రసాద్ రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్ని రకాల నిధులను గత మూడు సంవత్సారలుగా […]

Read More

జగన్ బాణం రివర్స్

– జగనన్న కి షర్మిల షాక్ – కాంగ్రెస్ లో చేరిన వెంటనే అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న షర్మిల – ఇప్పటికే అమరావతికి జై కొట్టిన కాంగ్రెస్ పార్టీ – కాంగ్రెస్ లో చేరిన వెంటనే తన ముఖ్య అనుచరుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అమరావతి పై వేసిన కేసులు విత్ డ్రా చేయించనున్న షర్మిల జగనన్న వదిలిన బాణం రివర్స్ అయ్యింది. అన్నకి భారీ […]

Read More

సంగారెడ్డి లో 635 కిలోల గంజాయి పట్టివేత!!!

సంగారెడ్డిలో జిల్లా పోలీస్ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు రూరల్ పోలీసుల తనిఖీల్లో రెండు బోలెరో వాహణాల్లో 635 కిలోల మీద గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. రెండు వాహనాల డ్రైవర్లను మరియు క్లీనర్లను అదుపులోకి తీస్కున్నరు పోలీసులు. బోలెరో వాహనాలను మోడిపై చేసి వాహనపు చేసిస్ కింద భాగంలో ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేసి అందులో గంజాయిని తరలిస్టునట్టు గుర్తించారు పోలీసులు. TS […]

Read More

హైదరాబాద్ పోలీసులపై సస్పెన్షన్ వేటు…. ఎన్నికల వేల ఈ పని చేసినందుకే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజాయితీగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారనే కారణంతో ముగ్గురు పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసు అధికారులపై తెలంగాణ సీఎస్‌కు లేఖ రాసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారు తమ విధులను సక్రమంగా నిర్వహించలేదని, నేరస్తులను రక్షించే ప్రయత్నం చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్‌లను సస్పెండ్ […]

Read More

లిఫ్ట్ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్న ఖీ”లేడి”!!

వెరైటీ మోసానికి ఒక మాయలేడీ తెరలేపింది. వాహణదారులను లిఫ్ట్ అడిగి, కొద్దిదూరం వెళ్ళాక తనను డ్రైవరు మానభంగం చేశాడని, పోలీస్ కంప్లయింట్ ఇస్తానని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే పని పెట్టుకుంది. జూబ్లీహిల్స్ లో వాహణదారులను బుట్టలో వేసుకునే పనిలో ఉన్న సయీమా సుల్తానా ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు వచ్చిన కంప్లయింట్స్ ప్రకారం, సయీమ రోడ్డు మీద లిఫ్ట్ అడుగుతూ, చాలా తొందరగా వెళ్ళాలి, దయచేసి […]

Read More

పంజాబీ మోడెల్, గ్యాంగ్ స్టర్ హత్య కేసు నిందితురాలు దివ్య పహుజా దారుణ హత్య!!

గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో 27 ఏళ్ల గురుగ్రామ్ మోడల్ దివ్య పహుజా కాల్చి చంపబడింది. ఫిబ్రవరి 2016లో ముంబైలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీకి దివ్య పహుజా గర్ల్ ఫ్రెండ్. అతను పోలీసు ఇన్‌ఫార్మర్‌గా అనుమానించబడ్డాడు. అప్పట్లో ఈ కేసులో దివ్య ప్రధాన నిందితురాలు. దివ్య పహుజాను ఆమె బస చేసిన సిటీ పాయింట్‌లోని హోటల్ యజమాని అభిజీత్ సింగ్ హత్య చేశాడు. అభిజీత్ సింగ్ సహచరులు […]

Read More