– కిడ్నాప్ కేసు పెట్టిన పోలీసులు పెళ్లయ్యి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న 28 ఏళ్ల మహిళ 15 ఏళ్ల బాలుడిని తీసుకువెళ్లిపోయిన అమానవీయ సంఘటన కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. బాలుడి తండ్రి సుందర రాజు ఫిర్యాదు మేరకు గుడివాడ టూ టౌన్ పోలీసులు స్థానికంగా ఉండే స్వప్న అనే మహిళపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో యువత చెడు మార్గంలో పయనిస్తున్న అనేక ఉదంతాలు […]
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సినీ హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు
సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పుట్టిన రోజు వేడుకలు సినీ హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, అనాధ ఆశ్రయాలు, ఆస్పత్రుల్లో కేక్ కటింగ్ చేసి పండ్లు, స్వీట్స్ పంచి పెట్టారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సీనీ నిర్మాత అట్లూరి నారాయణ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్, అనంతపురం, కృష్ణా […]
Read Moreయమగోల..యమలీల..ఏమి నీ లీల!
నవరస నటనా సార్వభౌముడాతడు.. ఎన్టీవోడికి డూపైనా.. తొలినాళ్లలో అచ్చం ఆయన రూపైనా.. యముడై ..భీముడై .. అంతటి నందమూరికే తాతై.. ప్రతినాయక పాత్రకు తానే ప్రాణదాతై.. ఘనత వహించిన ఎస్వీఆర్ నటవారసుడై.. ఆయన నటించి మెప్పించిన రావణ..ఘటోత్కచ.. సుయోధన పాత్రలకు తాను మరోపేరై.. విలనిజాన్ని ఉన్నత కళ నిజంగా.. విషాదాన్ని విశేషంగా.. వినోదాన్ని సశేషంగా ఒప్పించి మెప్పించి… ఇందుగలడందు లేడని సందేహము లేక కైకాల కలకాలం నిలిచే పాత్రలెన్నో పోషించి..మెప్పించి […]
Read Moreమంత్రి స్నేహితురాలి ఇంట్లో నోట్ల కట్టలు
పశ్చిమ బెంగాల్ : అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలి ఇంట్లో గుట్టలుగా పడివున్న కరెన్సీ నోట్లను చూసి ఈడీ అధికారులు విస్తుపోయారు. మంత్రి సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈడీ నిర్వహించిన సోదాల్లో ఏకంగా రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC), ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డులో అవకతవకలకు సంబంధించిన మోసం కేసులో ఈడీ అధికారులు […]
Read Moreమళ్లీ కవిగానే పుడతా…తెలుగు దేశంలో మాత్రం కాదు
ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు…ప్రముఖ నటుడు, కవి, రచయిత, అన్నింటికీ మించి ఓ భాషాభిమాని…ఆయనే తనికెళ్ల భరణి… ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు… అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటో…ఆయన మాటల్లోనే… “అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం” అని చలంగారన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపించిందేమో. మహాభారతాన్ని కూడా మాటల్లేకుండా తీయగలను అనే నమ్మకం నాది. వచ్చే జన్మలోనూ కవిగానే […]
Read Moreఆ స్వరం..అబ్బురం..!
ముక్కుతో పాడతాడనే ఏమో ముఖేష్ అయ్యాడని చిన్నప్పుడు అనుకుంటే.. సైగలే అచ్చెరువొందేలా అచ్చంగా ఆయనలాగే పాడేసాడు.. అంతలో వరస మార్చి పాడితే ఆ ముఖేష్ స్వరమే రాజ్ కపూర్..దిలీప్ కుమార్ మనోజ్ కుమార్.. ఇంకెందరికో అయింది సర్వస్వం.. ఒక్కోరిదీ ఒక్కో రకం అభినయం.. అందరికీ తగ్గట్టుగా ముఖేష్ బహుస్వరాభినయం… చేస్తూ ఆయా హీరోలకు సమన్యాయం..! సరే..రాజ్ కపూర్..ముఖేష్ ఒకరికోసం ఒకరు.. ఆ మోమున గుండెలు పిండేసే వేదన.. ఈ గొంతులో […]
Read Moreబిలాల్ అహ్మద్ ‘సోలార్ కారు’కు ఆనంద్ మహీంద్రా ఫిదా!
జమ్మూ కశ్మీర్ కు చెందిన లెక్కల మాస్టారు సొంత మేధాశక్తితో తయారు చేసిన సోలార్ కారు ఆవిష్కరణకు తగిన గుర్తింపు లభించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ కారును మెచ్చుకున్నారు. బిలాల్ అహ్మద్ 11 ఏళ్లపాటు అధ్యయనం, పరిశోధన చేసి ఈ కారు తయారు చేశాడు. ఇది సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తుంది. పర్యావరణ అనుకూల వాహనాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున […]
Read Moreశ్రీవారి ఆలయం వెనుక హత్య
– అలిపిరి వద్ద నిందితుడు అరెస్ట్ – మృతుడు తమిళనాడుకు చెందిన భాస్కర్ ఇది మున్నెన్నడూ వినిపించని వార్త. కోట్లాది వెంకన్న భక్తులను కలవరపరిచే వార్త. నిత్యం భక్తజనంతో కిటకిటలాడే తిరుమలలో హత్య జరిగింది. నిద్రిస్తున్న ఓ భక్తుడిని దారుణంగా హతమార్చిన వైనం భక్తలోకాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎంతో భద్రత ఉండే తిరుమల కొండపై, ఈవిధంగా హత్య జరగడం అక్కడి భద్రతావ్యవస్థను వెక్కిరించింది. ఇప్పటివరకూ ఈవిధంగా తిరుమ కొండపై హత్య […]
Read Moreహిజ్రాపై అత్యాచారం
వైయస్సార్ కడప జిల్లా : ఓ హిజ్రా (60) పై పదిహేను మంది గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత హిజ్రా, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పులివెందుల పట్టణంలోని కదిరి రహదారిలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో రాత్రి ఏడు గంటల సమయంలో బాధితురాలితో పాటు మరో హిజ్రా(35)ఉన్నారు. ఈ క్రమంలో పులివెందుల నుంచి అనంతపురం జిల్లా కదిరికి రెండు […]
Read Moreరూ.1800 కోట్లతో హైదరాబాద్ లో ‘బయోలాజికల్ ఇ’ విస్తరణ
హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘బయోలాజికల్ ఇ’ నగరంలోని జీనోమ్ వ్యాలీలో తమ కంపెనీని విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలోని తమ ప్లాంటులో రూ. 1800 కోట్ల పెట్టుబడితో 2500 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో గురువారం సమావేశమైన తర్వాత ఈ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తాజా పెట్టుబడితో జాన్సెన్ కోవిడ్ వ్యాక్సిన్, […]
Read More