ఎడారి దేశం కువైట్లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 42 మంది భారతీయులే.. వారిలో 21 మంది కేరళ వాసులు ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి రూ.2 లక్షల చొప్పున పరిహారం అగ్నిప్రమాదం కారణంగా కువైట్లోని మంగాఫ్లో ఉన్న అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు కువైట్ సిటీ, దుబాయ్, దిల్లీ: ఎడారి దేశం కువైట్లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్మెంట్లో ఘోర అగ్ని […]
Read Moreక్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా మరో ఐదు ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో మంగళవారం రాత్రి విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 9 మంది మృత్యువాతపడ్డారు. 9 మంది మృతి 29 మందికి గాయాలు క్రివీరిహ్లో రష్యా క్షిపణి దాడిలో మరణించిన సహచరుడి మృతదేహాన్ని తరలిస్తున్న ఉక్రెయిన్ సైనికులు కీవ్, బ్రస్సెల్స్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా మరో ఐదు ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో మంగళవారం రాత్రి […]
Read MoreT20 World Cup 2024: ఐర్లాండ్ చేతిలో.. పాక్ – యూఎస్ఏ ‘సూపర్ – 8’ భవితవ్యం!
పాపం ఇప్పుడు రెండు టీమ్ల అవకాశాలు ఒక జట్టుతో జరగబోయే మ్యాచ్లపై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ – Aలో ఆసక్తికర పోరు ఇలా ఉంది. ఇంటర్నెట్ డెస్క్: బహుశా.. తొలిసారి పాకిస్థాన్ అభిమానులు టీమ్ఇండియా (Team India) గెలవాలని కోరుకుని ఉంటారు. దానికి కారణం టీ20 ప్రపంచ కప్లో (T20 World Cup 2024) తమ ‘సూపర్ – 8’ అవకాశాలు సజీవంగా ఉండాలంటే భారత్ […]
Read MoreChandrababu: ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి: చంద్రబాబు
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. తిరుమల: గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుజాతి […]
Read Moreఅయ్యో.. పాసులున్నా ప్రమాణస్వీకారం చూడలేకపోయామే!
చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని దగ్గరుండి చూడాలనుకొని కడప నుంచి ఓ గుత్తేదారు కుటుంబసభ్యులతో వచ్చారు. విశ్వప్రయత్నాలు చేసి, మూడు వీవీఐపీ పాసులు సంపాదించారు. డీజీపీ, ఎమ్మెల్యేలు కూడా నడిచి చేరుకోవాల్సిన పరిస్థితి ట్రాఫిక్ నిలిచిపోవడంతో సభా ప్రాంగణానికి ద్విచక్ర వాహనంపై వస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు ఈనాడు, అమరావతి: చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని దగ్గరుండి చూడాలనుకొని కడప నుంచి ఓ గుత్తేదారు కుటుంబసభ్యులతో వచ్చారు. విశ్వప్రయత్నాలు చేసి, మూడు వీవీఐపీ పాసులు సంపాదించారు. మంగళవారం […]
Read MoreChandrababu: ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి: చంద్రబాబు
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. తిరుమల: గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుజాతి […]
Read Moreపరదాలెందుకు కట్టారు? అధికారులపై చంద్రబాబు ఫైర్..
నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే గత సీఎం పర్యటనకు కట్టినట్లే మళ్లీ దారి వెంట అధికారులు చంద్రబాబు పర్యటనకు సైతం పరదాలు కట్టారు. తన పర్యటనల్లో పరదాలు, అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి: నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు […]
Read Moreతిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు
కుటుంబంతో స్వామివారి దర్శనానికి ముఖ్యమంత్రి.. చంద్రబాబుకు స్వాగతం పలికిన టీటీడీ జేఈవో గౌతమి.. సీఎం చంద్రబాబు వెంట కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.
Read Moreఆదివారం రాత్రి 7.15గంటలకు ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం..
— మోదీ ప్రమాణస్వీకారానికి అతిరథమహారథుల రాక — ఢిల్లీకి చేరుకుంటున్న వివిధ దేశాల ప్రధానులు — ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా — ఢిల్లీకి రాబోతున్న శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే — మాల్దీవుల అధ్యక్షుడు డా. మొహమ్మద్ ముయిజ్జు — సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ — మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ — నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ […]
Read Moreరామోజీ రావు గారికి అశ్రు నివాళ్లు అర్పించిన రామ్ చరణ్..
గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో రామోజీ రావు గారికి అశ్రు నివాళ్లు అర్పించిన రామ్ చరణ్ – దర్శకుడు శంకర్ పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్… రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకులు శంకర్, నటులు సునీల్ […]
Read More