రామోజీరావు మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి.. బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీ రావు.. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని రామోజీ నిరూపించారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను. రామోజీ రావు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలి -పవన్ కల్యాణ్
Read Moreప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది: YS జగన్
ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోయాయని జగన్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. వైసీపీ నేతలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. గత ఐదేళ్లలో సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బ తీశారు. 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా’ అని తెలిపారు.
Read Moreవైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ సంయమనం పాటించాలి..
– ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై చంద్రబాబు ఆరా – వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన –నాయకులు సైతం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచన – ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు ఆదేశాలు – పార్టీ కేడర్ పూర్తి సంయమనంతో ఉండాలని చంద్రబాబు పిలుపు – వైసీపీ కార్యకర్తలు […]
Read Moreచంద్రబాబు ప్రమాణానికి వెళ్లనున్న రేవంత్!
ఆంధ్రప్రదేశ్ లో అపూర్వ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా చంద్రబాబుకు రేవంత్ గురువారం ఫోన్ చేసి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకు సేందుకు సహకరించాలని కోరారు. కాగా ఈనెల […]
Read Moreభళా సుజనా!అసాధారణం విజయంతో అన్నీ రికార్డులే…
యలమంచిలి సత్యనారాయణ చౌదరి…అంటే ఎవరో చాలమంది గుర్తు పట్టకపోవచ్చు.. అదే సుజనా చౌదరి అనండి…తెలీని తెలుగువాడుంటాడేమో…కారణమేంటంటే…వ్యక్తిగా తాను ఎంత సైలెంట్ అయినా డీసెంట్ అయినా ఆయన ట్రాక్ రికార్డ్ మాత్రం అంత ఎలాబరేటింగ్ గా ఉంటుంది. అత్యంత సుసంపన్న వ్యాపారి దశ నుంచి… చంద్రబాబు సన్నిహితుడిగా మారి…అలా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి….తొలుత సొంత పార్టీలోనే అసంతృప్తులు ఎదుర్కొని…ఆనక అందరికీ ఆప్తుడుగా మారి…ఏకంగా కేంద్ర మంత్రిగా ఢిల్లీలో పాగా వేసి…అనంతరం మారిన […]
Read Moreమైనార్టీలు ముగ్గురు టీడీపీనే…మిగతా పార్టీలకు నో ఛాన్స్..
2024 ఎన్నికల ఫలితాలు అనేక సంచలనాలకు వేదికగా మారాయి. అందులో మైనార్టీ ఎమ్మెల్యేల అంశం కూడా ఒకటి. ఈసారి ఏపీ అసెంబ్లీ లో ముగ్గురు మైనార్టీ ఎమ్మెల్యేలు కనిపించనున్నారు. అయితే వాళ్ళు ముగ్గురు టీడీపి నుంచి గెలిచినవారు కావడమే విశేషం. ఇటు కూటమి లోని జనసేన,బిజెపి నుంచి మైనార్టీలకు సీట్ లభించకపోవడం, అటు వైసీపీ నుంచి సీట్ దక్కించుకున్నవారెవరూ గెలవకపోవడం తో ఇక టీడీపి నుంచి గెలిచిన ఈ ముగ్గురే […]
Read Moreముచ్చటగా మూడోసారి మోడీ!
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీఏ పక్షాల నేత సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు. ఎన్డీఏ లోక్ సభ పక్ష నేతగా మోదీని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి […]
Read Moreలోకేష్ మానవత్వం మెజార్టీ గా మారింది..
లోకేష్ కి 91000+ మెజారిటీ ఎలా వచ్చింది అబ్బా అని ప్రతి ఒక్కరు మనసుని తొలిచివేసే ప్రశ్న. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రోజు నుంచి ఇప్పుడు దాకా మంగళగిరిలో 70 కుటుంబాలకి వారి అవసరాన్ని ఆర్థిక స్థితిని బట్టి 10000 నుంచి 15000 దాకా సహాయం అందించారు లోకేష్ మీకు ఎక్కడైనా న్యూస్ బయటకు వచ్చిందా?… ఏ ఒక్క వైసీపీ నాయకుడైన చేశాడా? మీరు మా కులం మీరు మా […]
Read Moreలోక్ సభ ఎన్నికల్లో పనిచేయని మోదీ మ్యాజిక్.
ఈ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ మ్యాజిక్ అంతగా పనిచేయలేదు. ఈసారి ఆయన 184 సెగ్మెంట్లలో 206 ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారం చేయగా, కేవలం 99 సీట్ల(53%)లోనే NDA అభ్యర్థులు గెలిచారు. కంచుకోటలైన దాదాపు 35 సీట్లను NDA కోల్పోయింది. ఈ 184 సీట్లలో 2019లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 28 సీట్లు గెలవగా, ఈసారి 82 […]
Read MoreKCR అనుకున్నారు.. CBNకు సాధ్యమైంది!
కేంద్రంలో చక్రం తిప్పాలని BRS చీఫ్ KCR కలలు కన్నారు. కానీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆ పార్టీ రాష్ట్రంలోనే మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఏపీలో ఘనవిజయం సాధించిన TDP అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారారు. బీజేపీకి సరిపడా ఆధిక్యం రాకపోవడంతో 16 సీట్లతో CBN కింగ్ మేకర్ అయ్యారు. ఆయన మద్దతుతోనే ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని NDA అధికారం […]
Read More