మొక్కు తీర్చుకున్న తెలుగు తమ్ముళ్లు…

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు మొక్కలు చెల్లిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి కలసి కూటమిగా ఏర్పడి రాష్ట్రం అధికారం లోకి రానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఆనందాలు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు గెలిస్తే కలియుగ దైవం గా పిలువబడే శ్రీ వేం స్వామి ముందు వెయ్యి కొబ్బరికాయలు కొడతామని పలు ప్రాంతాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు మొక్కుకున్నారు.. ఈ నేపథ్యంలో చంద్రబాబు […]

Read More

నేడు సీనియర్ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం..

ఢిల్లీ పర్యటన ముగించుకొని స్వరాష్ట్రానికి చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈరోజు టీడీపీ సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ పర్యటన వివరాలు, పదవులపై వారితో చర్చించనున్నారు. కాగా రేపు మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు తమకు నాలుగు కేంద్ర మంత్రుల పదవులు, లోక్ సభ స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే […]

Read More

ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పోలీస్ శాఖలో ప్రక్షాళన..?

ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పోలీస్ శాఖలో ప్రక్షాళన..? *ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారులు సహా ఒక పీటీఓ అధికారిపై వేటు* *తాడేపల్లిలోని సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్* *సిట్ ఆఫీస్ నుంచి ఒక్క కాగితం కూడా బయటకు వెళ్లొద్దని ఆదేశాలు* *గత వైసీపీ ప్రభుత్వంలో పొలిటికల్ బాస్ల ఆనందం కోసం* *అడ్డగోలుగా కార్యకలాపాలు నిర్వహించిన సిట్ అధికారులు*

Read More

నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తా : వైసీపీ మాజీ ఎమ్మెల్యే

నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తాన‌ని వైసీపీ నేత‌, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి అబద్దాలు చెప్పి.. ప్రజలను తప్పుదోవ‌ పట్టించారన్నారు. అబద్ధపు వాగ్ధానాలు చేయటం తెలుగుదేశం పార్టీకి అలవాటు అని అన్నారు. పామర్రు నియోజకవర్గంలో గాని.. రాష్ట్రంలో గాని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే నిలదీస్తామ‌న్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ […]

Read More

రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్

ఢిల్లీ: రేపు మరోసారి ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్.. రేపు రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు.. రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు.. హస్తినలోనే ఉన్న పవన్‌ కల్యాణ్

Read More

చంద్రబాబు స్టామినాకు స్టాలిన్ ఫిదా…

ఢిల్లీ విమానాశ్రయంలో ఎదురుపడిన చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్.. ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబును కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించిన స్టాలిన్.. ఎన్డీఏ కూటమి సమావేశం లో చంద్రబాబు.. ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్..

Read More

జూనియర్ NTR vs చంద్రబాబు

తాత పెట్టిన తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణమైన ఇస్తానన్న జూనియర్ NTR, ఆ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, జగన్ రెడ్డి & కో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నడిరోడ్ల మీద నరికేస్తూ ఊచకోత కోస్తున్నప్పుడు, పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు కోట్లాది అభిమానులు అండగా నిలువగా కనీసం నైతిక మద్దతు తెలుపకుండా తనకేమి పట్టనట్టు వ్యవహరించాడు… ఈ రోజు పార్టీ అఖండ మెజారిటీతో గెలువగానే […]

Read More

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9కి బదులు 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఇంకాస్త వెనక్కు వెళ్ళింది. ఈ నెల 9 న మోడీ ప్రమాణ స్వీకారం ఉండటంతో 12 న చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగానే రెండు తేదీల్లో పండితులు […]

Read More

ప్రజ్వల్ రేవణ్ణ కేసులో మరో ట్విస్ట్.. పరారీలో తల్లి భవానీ

లైంగిక దౌర్జన్యాల ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రజ్వల్‌ను రెండు రోజుల కిందట అరెస్ట్ చేసిన సిట్.. ఆయన తల్లి భవానీ రేవణ్ణకు నోటీసులు జారీచేసింది. ఇంటి వద్దే ఉండాలని, విచారణకు తమ సహకరించాలని సిట్ ఆ నోటీసుల్లో పేర్కొంది. కానీ, ఆమె ఇంట్లో లేరని, పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. లైంగిక దాడి, కిడ్నాప్ కేసుల్లో ప్రజ్వల్‌తో […]

Read More

‘పనికిరాని చర్చ, సమయం వృధా…’, ఎగ్జిట్ పోల్‌పై స్పందించిన ప్రశాంత్ కిషోర్

ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన తర్వాత, ఎన్నికల వ్యూహకర్త, విశ్లేషకుడు, జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రజల సమయాన్ని వృధా చేశాయన్నారు. ఇది పనికిరాని చర్చ అంటూ మీడియాను కూడా టార్గెట్ చేశాడు. అదే సమయంలో, ప్రశాంత్ కిషోర్, ఎన్నికలు ముగిసిన తర్వాత, రాజకీయాల విషయానికి వస్తే, బూటకపు జర్నలిస్టులు, మతోన్మాద రాజకీయ […]

Read More