జూన్ 2 న కేజ్రీవాల్ లొంగుబాటు????

జూన్ 2 న కేజ్రీవాల్ లొంగుబాటు.. నన్ను మరింత వేధిస్తారు…అయినా తలవంచను ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తిరిగి జూన్ 2న లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఆన్ లైన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తనను లొంగతీసుకోవాలని జైల్లో ఎన్ని వేధింపులకు గురిచేసినా తలవంచనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఏమన్నారంటే…”జూన్ 2న […]

Read More

సల్మాన్ ఖాన్‌ హత్యకు మరో పథకం…లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర భగ్నం

ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను హత్య చేయడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన మరో ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. ఇటీవల సల్మాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకు నెల రోజుల ముందు , సల్మాన్ ని పన్వెల్ ఫామ్‌హౌస్‌లోనే హతమార్చడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో ప్లాన్‌ను పన్నినట్లు నవీ ముంబై పోలీసులు […]

Read More

34 కేసుల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ దోషే: న్యూయార్క్‌ కోర్టు సంచలనాత్మక తీర్పు

అమెరికా అ‍ధ్యక్ష పీఠాన్ని మరోసారి అధిరోహించాలని తహతహలాడుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌నకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హష్ మనీ పేమెంట్స్‌ వ్యవహారంతో సహా 34 అభియోగాల్లో ఆయన్ను దోషిగా తేలుస్తూ న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ మేరకు ఆయనకు జులై 11న శిక్షను ఖరారు చేయనుంది. దీంతో ఇక ట్రంప్‌ జైలుకెళ్లక తప్పదా అనే ప్రశ్న సర్వత్రా ఉదయిస్తోంది. అయితే న్యూయార్క్ కోర్టు ఇచ్చిన తాజా […]

Read More

ఇండియా కూటమి భేటీకి మమతా బెనర్జీ దూరం?

సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగిశాయి. ఈసారి బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవని పలు సర్వే సంస్థలు గట్టిగా చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గట్టిగా పుంజుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు జూన్ 1 శనివారం సాయంత్రం 3 గంటలకు సమావేశమవ్వాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో సాధారణ ఎన్నికల ప్రక్రియ, ప్రచార సరళి, […]

Read More

ప‌వ‌న్ గెలుపు కోసం..తిరుమలలో మోకాళ్ల‌పై మెట్లెక్కి మొక్కుకున్నయువ‌తి!

పవన్ కళ్యాణ్ అంటే అవధుల్లేని అభిమానం కలిగిన ఓ యువతి కష్టసాధ్యమైన కార్యానికి పూనుకొని ఔరా అనిపించింది. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన‌ ప‌సుపు లేటి దుర్గా రామ‌లక్ష్మి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తిరుమల కొండపైకి సుమారు 450 మెట్లు మోకాళ్ల‌పై ఎక్కి మొక్కుకుంది. జ‌న‌సేనాని పవన్ ఎలాగైనా గెలవాలన్న కోరికతోనే తాను ఇలా మోకాళ్ల‌పై మెట్లు ఎక్కిన‌ట్లు తెలిపింది. వివరాల్లోకి వెళితే ఉండ్రాజ‌వ‌రంకు చెందిన ప‌సుపులేటి దుర్గా రామ‌లక్ష్మి […]

Read More

పల్నాడులో కౌంటింగ్ పై ఎస్పీ మల్లికా గార్గ్ మరో సంచలన ప్రకటన

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కోరారు. గురజాల నియోజకవర్గం పరిధిలోని పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లో సెంట్రల్ ఆర్మూడ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ బలగాలతో మార్చ్ ఫాస్ట్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ.మాట్లాడుతూ ఎన్నికలవేళ పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింస కారణంగా భారీగా ప్రజల ఆస్తులు ధ్వంసం అయ్యాయని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అన్నారు. మళ్లీ అలాంటి […]

Read More

ఖాతాదారులకు అలెర్ట్: జూన్ 2024లో బ్యాంకుకు ఎన్ని సెలవులో తెలుసా?

2024 జూన్ నెలలో బ్యాంకులకు భారీ సెలవులు రానున్నాయి. ఈ విషయమై ముందే తెలుసుకోకుంటే ఖాతాదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన బ్యాంక్ హాలిడేస్ జాబితా ప్రకారం జూన్‌ నెలలో దాదాపు 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు ఇవి. జూన్ 1, 2024- ఈ రోజు ఎన్నికల జరిగే చోట బ్యాంకులకు సెలవు. జూన్ 2, 2024- […]

Read More

సోనియా తెలంగాణ పర్యటన రద్దు..!..కారణం అదేనా?

జూన్ 2 న జరిగే తెలంగాణా ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకలకు సోనియా గాంధీ రాకపోవచ్చని తెలుస్తుంది. అనారోగ్యం, ఢిల్లీలో నెలకున్న అత్యధిక ఉష్ణోగ్రతల వాతావరణం కారణంగా సోనియా రాక అనుమానమే అంటూ కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో డాక్టర్ల సలహా మేరకు సోనియా గాంధీ తన […]

Read More

మీ చిత్తశుద్ది నిరూపించుకోండి… సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

రాష్ట్రంలో సీబీఐ రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఇదే లేఖలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని లేఖలో బండి సంజయ్ కోరారు. అలాగే రాజ్యాంగంపై ప్రమాణంచేసి రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘించిన కేసీఆర్, కేటీఆర్ లు ఎమ్మెల్యే పదవుల్లో కొనసాగడానికి అనర్హులున్నారు. […]

Read More

తూర్పు సెంటిమెంట్ మళ్ళీ రిపీట్.. అధికారం మారబోతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కోసం జూన్ 4వరకు వేచి చుడాలిసిందే. అయితే ఇప్పుడు అందరి చూపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలపైన పడింది. ఏపీలో అత్యధిక జిల్లాలు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరిలో తీర్పు ఎప్పుడు ఏకపక్షమే ఇక్కడ ఏ పార్టీకి జనం పట్టం కడుతారో అదే పార్టీ అధికారం లోకి వస్తుంది అన్న సెంటిమెంట్ 1983, 1985, 1994, 1999, 2014 తెలుగు దేశం పార్టీకి […]

Read More