ఐదేళ్ల అరాచకానికి మరో పదిరోజుల్లో ఫుల్ స్టాప్

-దోపిడీదారులు, భూ కబ్జాకోరుల ముఠా నాయకుడు జగన్ రెడ్డి -ఫ్యాన్‌ని చిత్తు చేసి చెత్త ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేద్దాం -కుట్ర దారుల నుండి ప్రజల్ని రక్షించేందుకే కూటమిగా వస్తున్నాం -ప్రజల భూములపై హక్కుల్ని కూడా వారికి లేకుండా చేస్తున్నాడు -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూముల్నీ కబ్జా చేసే కుట్ర చేశాడు -దోపిడీ కొనసాగదనే భయంతో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు -కాలు కదిపినా కప్పం కట్టమనే వ్యక్తి నూజివీడు ఎమ్మెల్యే […]

Read More

జగన్ కు రాష్ట్ర భవిష్యత్తు పట్టదు

• భయపెట్టి ఓట్లు అడుగుతున్న జగన్ • టీడీపీ నిర్మాణం… బీజేపీ శక్తి… జనసేన పోరాటం… రాష్ట్ర ప్రగతికి చోదకాలు • విజన్ 2047లో రాష్ట్ర యువత నుంచే అధిక భాగస్వామ్యం ఉండాలి • నెల్లూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం • నెల్లూరు ప్రజాగళం సభలో ప్రసంగించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో దణ్ణం పెట్టి ఓట్లు అడిగిన జగన్- ఇప్పుడు వేలు చూపించి ప్రజలను భయపెట్టి […]

Read More

బందిపోటుకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్దం

-ఇవి ధర్మం, అధర్మం, విధ్వంసం-అభివృద్ధికి జరిగే ఎన్నికలు -సైకో మళ్లీ వస్తే రాష్ట్రానికి ప్రజలకు భవిష్యత్తు ఉండదు… ఆస్తులకు రక్షణ ఉండదు -ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైనే రెండవ సంతకం -ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాది -నెల్లూరు-తిరుపతి-చెన్నైని ట్రైసిటీగా అభివృద్ధి చేస్తాం -మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుగడ్డపైనే పుడతా -నెల్లూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు […]

Read More

నారా లోకేష్ విత్ యూత్

-నంద్యాల యువగళం సభలో యువత ప్రశ్నలు – నారా లోకేష్ సమాధానాలు షేక్ నిజాం,యాంకర్: మైనార్టీలపై వైసీపీకి ఎక్కడలేని ప్రేమ వచ్చింది. 4 శాతం రిజర్వేషన్లపై రాజకీయం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? నారా లోకేష్- మైనార్టీల్లో పేదరికం ఎక్కువగా ఉంది. కుల, మతాలకు అతీతంగా తెలుగువారు ఎక్కడున్నా నెం.1గా ఉండాలనేది మా లక్ష్యం. అన్న ఎన్టీఆర్ దేశంలోనే తొలిసారిగా మైనార్టీ కార్పోరేషన్ ఏర్పాటుచేశారు. ఆ స్ఫూర్తితో చంద్రబాబు […]

Read More

జగన్ ను వదిలిపెట్టం

-ఎన్నాళ్లీ కుల,మతాలపేరుతో కుంపట్లు? -ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిందే కూటమి మ్యానిఫెస్టో! -మేలుకో ఆంధ్రుడా… -యూనిఫైడ్ పోర్టల్, జాబ్ నోటిఫికేషన్ తో ఉద్యోగాలు భర్తీచేస్తాం -చేసిన తప్పుకు జగన్ ను వదిలిపెట్టం…చట్టపరిధిలో చర్యలు తప్పవు -ముస్లింలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు… గుండెల్లో పెట్టుకుంటాం -నంద్యాల యువగళం సభలో టిడిపి యువనేత నారా లోకేష్ నంద్యాల: యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల పాదయాత్రలో నేనుచూసిన ప్రజల కష్టాలను చంద్రబాబు […]

Read More

డబ్బులు అకౌంట్లో వేస్తే వృద్ధులు తీసుకోగలుగుతారా?

– డవృద్ధుల క్షోభ మీకు తగలక మానదు – పెన్షన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిప్పి అవస్తలు పెట్టారు – సీఎస్ జవహర్ రెడ్డిని హెచ్చరిస్తున్నా.. – ప్రజలు ఏడిస్తే సైకో ముఖ్యమంత్రికి ఆనందంగా ఉంటోంది – జగన్ రెడ్డికి ఫోటోల పిచ్చి పరాకాష్టకు చేరింది – ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం, మీ భూములు కాపాడతాం – మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం – వెలిగొండను […]

Read More

పెన్షనర్ల మరణానికి జగన్, మీరే కారకులు

– జగన్ ఏ-1 అయితే మీరు ఏ-2 – వైసీపీ గెలుపు కోసమే పనిచేస్తున్నారా? – పేదల ప్రాణాలతో రాజకీయాలేమిటి? – నగదు నిల్వ, పెన్షనర్ల సంఖ్యపై మీకు స్పృహలేదా? – సీఎస్ జవహర్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటు లేఖ అమరావతి: పెన్షనర్లను ఎండల్లో తిప్పి వారి మరణానికి కారణమవుతున్నారంటూ సీఎస్ జవహర్‌రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. ‘‘గత నెలలో 33 మంది, తాజాగా ఆరుగురు పెన్షన్ల […]

Read More

ఉద్యోగులు, పెన్షనర్లూ.. మిమ్మల్ని గౌరవించింది ఎవరు?

-మిమ్మల్ని గౌరవించింది ఎవరు? -ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ -వచ్చే ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు-పెన్షనర్లకు టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు బహిరంగలేఖ రాశారు. ‘మిమ్మల్ని ఐదేళ్ల క్రితం గౌరవించింది ఎవరు? మీ హక్కులు కాపాడింది ఎవరు? రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నా మీ సౌకర్యాలను కొనసాగించింది ఎవరు? మరి ఈ ఐదేళ్లలో మీకు సక్రమంగా […]

Read More

అవినాశ్ రెడ్డిని గెలిపిస్తే ప్రతి ఇంటికీ గొడ్డలి తీసుకొస్తారు

-రావణాసురుడు, బకాసురుడు, నరకాసురుడు, కలగలిపితే ఈ జగనాసురుడు -హత్య చేశాడని సీబీఐ నిర్ధారించిన అవినాశ్ రెడ్డిని జగన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడు -నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ రెడ్డి పీహెచ్డీ చేశాడు… అభివృద్ధిలో ఓనమాలు కూడా రావు -మూడేళ్లలో పూర్తి చేస్తానన్న కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో సమాధానం చెప్పాలి -మద్యం ఆదాయం కోసం 30 వేల మంది మహిళల మాంగళ్యాలు తెంచాడు -రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకు రావడమే […]

Read More

ప్రజల్లోకి తెదేపా మేనిఫెస్టో వెళ్లాక… దారుణంగా పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్

-పాత మేనిఫెస్టో నే అటు, ఇటు చేసి మూడింటిని తీసేశారు తప్ప… -వైకాపా మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేదు -ఏ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించే పరిస్థితి లేదు -గత రెండు రోజుల క్రితం నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో తేట తెల్ల మైన జగన్మోహన్ రెడ్డి దారుణమైన పరాజయం -ఓటర్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతోన్న తెదేపా మేనిఫెస్టోలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ పథకం – నరసాపురం […]

Read More