-ఐదేళ్ల విధ్వంసంపై గళం విప్పాలి -ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలబడాలి -దోపిడీ, విధ్వంస పాలనపై విస్తృత చర్చ జరగాలి -ఇన్ఫ్లూయెన్సర్లతో సమావేశంలో చంద్రబాబు పిలుపు -‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమానికి శ్రీకారం మంగళగిరి: ఎన్నికల సమరానికి ఇక కేవలం 20 రోజులు మాత్రమే ఉంది…ఈ ఇరవై రోజులు పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ […]
Read Moreసమర్థుడైన పాలకుడు ఉంటేనే సుపరిపాలన!
-మూడుముక్కలాటతో ప్రజల బతుకులు ఛిద్రం -కక్షపూరిత రాజకీయాలకు ప్రజలే బుద్దిచెబుతారు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి మంగళగిరి: సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని శ్రీమతి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మణి… వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. […]
Read Moreరాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు రావాలి
-టీడీపీ హయాంలోనే ముస్లింల ఆర్థికాభివృద్ధి -వైసీపీ హయాంలో వారికి రక్షణ లేదు -మహిళలపై నేరాలు…మాఫియా రాజ్యం -పథకాలు అమలు చేయకుండా మోసం -ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపాలి -నారా భువనేశ్వరి పిలుపు -ముస్లిం మహిళల మధ్య బాబు జన్మదిన వేడుకలు కుప్పం, మహానాడు: రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా శనివారం కుప్పంలో ముస్లిం మహిళలు ఏర్పాటు చేసిన కేక్ను […]
Read Moreకుప్పం అన్నా క్యాంటీన్ లో నారా భువనేశ్వరి అన్నదానం
కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు నడుపుతున్న అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ ను భువనేశ్వరి కట్ చేశారు. పేదవారికి అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేశారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులను భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు.
Read Moreరాష్ట్రప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు!
-మహిళా సాధికారితకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట -మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి మంగళగిరి: రాష్ట్రప్రజల కోసం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ యర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళాకూలీలతో బ్రాహ్మణి […]
Read Moreకుప్పంలో ఉప్పొంగిన అభిమానం
-చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ -లక్ష మెజార్టీ ఖాయమని వెల్లడి -వారిచ్చిన డబ్బుతోనే నామినేషన్ వేశా -పసుపు జెండా తప్ప వేరే జెండాకు తావులేదిక్కడ -వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలని పిలుపు -జనసంద్రంగా మారిన వీధులు -కదంతొక్కిన కూటమి పార్టీల శ్రేణులు కుప్పం, మహానాడు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరపున సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. భువనేశ్వరి వెంట వేలాదిగా నామినేషన్కు తరలిరావటంతో కుప్పం […]
Read Moreరేపల్లెలో పసుపు సునామీ
-సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట -ఇక్కడే రేపల్లె నియోజవర్గంలో అన్యాయంగా, బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని బలి తీసుకున్నారు ఈ వైసీపీ సైకోలు -జగన్, నువ్వు సభలు పెట్టాలంటే, చెట్లు నరకాలి, బస్సులు పెట్టి జనాలను తోలుకు రావాలి -మేము మీటింగ్ పెడితే, మా తమ్ముళ్ళు, హ్యాంగర్కి తగిలించి ఉన్న పసుపు చొక్కా వేసుకుని వచ్చేస్తారు -రేపల్లె ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు […]
Read More