వచ్చేది కూటమి ప్రభుత్వమే … సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం వైసీపీకి ఓటు వేస్తే మన ఆస్తులు పోతాయి పిఠాపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ రోడ్ షోకు పోటెత్తిన యువత, మహిళలు మండుటెండను సైతం లెక్కచేయక ఆరు గంటల పాటు నిర్విరామంగా రోడ్ షో ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వచ్చేది “జనసేన – […]
Read Moreమీరు బాగుంటే నేను ఓటు అడగను
కౌతాళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కౌతాళం : టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, టికెట్ల కేటాయింపులో తాము సామాజిక న్యాయం పాటించామని వెల్లడించారు. ఆస్తిపాస్తులు లేకపోయినప్పటికీ కురుబ సామాజిక వర్గానికి చెందిన సాధారణ ఎంపీటీసీ నాగరాజుకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చామని వెల్లడించారు. మరోవైపు, రాఘవేంద్రరెడ్డిని స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా […]
Read Moreసంపద అంతా పెద్దిరెడ్డి కుటుంబం దగ్గరే ఉంది
రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని, అందరూ మార్పు కోరుకుంటున్నారన్న విషయాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే తాను గ్రహించానని రైల్వే కోడూరు సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు తప్పుచేశారన్న విషయం వైసీపీ వచ్చిన రోజునే అర్థమైందని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకోసం పోరాడుతూనే ఉన్నానని వెల్లడించారు. పార్టీ నడపడం చేతకాదని అన్నారని, కానీ అది తప్పని దశాబ్దకాలం నుంచి నిరూపిస్తూనే […]
Read Moreచెల్లి అడుగుతున్న ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి
-అన్నమయ్య గేటును కొట్టుకుపోయేలా చేసి అమాయకుల్ని చంపాడు -ధరల బాదుడు, ఛార్జీల వాతలు, పన్నుల భారాలు తప్ప జగన్ సాధించిందేంటి? -హంద్రీనీవా, గాలేరు-నగరి గాలికొదిలేసిన సీమ ద్రోహి జగన్ రెడ్డి -జగన్ రెడ్డి అనే సైకో ప్రతి ఎన్నికకూ.. ఒక సింపతీ డ్రామాతో వస్తున్నాడు -హంతకున్ని వెనకేసుకొస్తూ.. ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చే ప్రయత్నం -అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనను పున:సమీక్షించి ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తా -రైల్వే కోడూరు […]
Read Moreఅయోధ్యలో రామాలయం కడితే నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు
-ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ -భోగాపురం విమానాశ్రయాన్ని 2025 నాటికి పూర్తి చేస్తాం -ఇండస్ట్రీయల్ హబ్ గా నెల్లిమర్ల -ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? -కూటమికి ఓటు జగన్ గుండెలకు గుచ్చుకోవాలి -రోజు రోజుకు పెరుగుతున్న బూటకపు గులకరాయి దెబ్బ -నెల్లిమర్ల ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు జగన్ సభలకు రావాలంటే రూ.500 నోటు, క్వార్టర్ బాటిల్ ఇస్తున్నా జనం రాని పరిస్థతి. అయోధ్యలో రామాలయం కడితే నెల్లిమర్లలో […]
Read Moreనాకు కూతుర్లు లేరు…మీరే నా ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు
-ఆడబిడ్డలను సొంతకాళ్ళపై నిలబెట్టాలన్నదే నా ధ్యేయం -నేనెప్పుడూ మహిళల పక్షపాతినే -పెద్ద కొడుకు లా ప్రతి కుటుంబానికి సేవ చేస్తా -జగన్ పాలనలో పంచదార కూడా చేదయ్యింది -మహాశక్తితో మహిళల జీవితాల్లో వెలుగులు -జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తాం -శ్రీకాకుళం మహిళా సదస్సులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం :- తనకు సొంత ఆడబిడ్డలు లేరని రాష్ట్రంలోని మహిళలే తన ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు అని […]
Read Moreజగన్ అరాచకాలపై జనంలో చైతన్యం తేవాలి
-ఐదేళ్ల విధ్వంసంపై గళం విప్పాలి -ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలబడాలి -దోపిడీ, విధ్వంస పాలనపై విస్తృత చర్చ జరగాలి -ఇన్ఫ్లూయెన్సర్లతో సమావేశంలో చంద్రబాబు పిలుపు -‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమానికి శ్రీకారం మంగళగిరి: ఎన్నికల సమరానికి ఇక కేవలం 20 రోజులు మాత్రమే ఉంది…ఈ ఇరవై రోజులు పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ […]
Read Moreజగన్…నాలా గంట సేపు ఎండలో ఉండి మాట్లాడగలవా?
-నాతో గంట ఎండలో తిరగగలవా? -జగన్పై దళిత సమాజం తిరగబడింది -రాజకీయాలను జగన్ కలుషితం చేశారు -నీ మీద రాళ్లు వేస్తే హత్యాయత్నం… మాపై వేస్తే భావప్రకటన స్వేచ్ఛా? -నా దళితులు.. అంటూ దళితుల్ని ఊచకోత కోసిన సైకో ఈ జగన్ రెడ్డి -అధికారంలోకి వచ్చాక ప్రతి పేద వాడికీ 2 సెంట్లు స్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తా -నా వల్ల ప్రతి ఇంట్లో సంపద సృష్టి జరిగింది… జగన్ రెడ్డి […]
Read Moreకుప్పంలో ఉప్పొంగిన అభిమానం
-చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ -లక్ష మెజార్టీ ఖాయమని వెల్లడి -వారిచ్చిన డబ్బుతోనే నామినేషన్ వేశా -పసుపు జెండా తప్ప వేరే జెండాకు తావులేదిక్కడ -వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలని పిలుపు -జనసంద్రంగా మారిన వీధులు -కదంతొక్కిన కూటమి పార్టీల శ్రేణులు కుప్పం, మహానాడు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరపున సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. భువనేశ్వరి వెంట వేలాదిగా నామినేషన్కు తరలిరావటంతో కుప్పం […]
Read Moreకూటమికి ‘గోడమీదరేపు’ గోస
– ఏపీలో బీజేపీ డబుల్గేమ్? – బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందంటూ సోషల్మీడియాలో చర్చ – వైసీపీతోనూ తెరచాటు బంధం కొనసాగిస్తోందన్న అనుమానం – నర్సాపురం సీటుపై జగన్ పట్టు గెలవడమే ఆ అనుమానాలకు కారణం – ఎంపీ రాజుకు సీటివ్వకుండా చేయడంలో జగన్‘ బీజేపీ లాబీయింగ్’ సక్సెస్ – కొత్త సీఎస్గా నీరబ్ లేదా సిసోడియా అన్న ప్రచారం – కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు వస్తారన్న ప్రచారం […]
Read More