నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల వారీగా నాలెడ్జ్ కేంద్రాల ఏర్పాటు

ఇంట‌ర్‌నేష‌న‌ల్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్స్‌ రూ.2500 కోట్ల‌తో 100 రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల నిర్మాణం పైలేట్ ప్రాజెక్టుగా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం ఎంపిక‌ విద్యాశాఖ ఉన్న‌త అధికారుల స‌మీక్ష‌లో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌   ఇంట‌ర్ నేష‌న‌ల్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల నిర్మాణాలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క మ‌ల్లు విద్యా శాఖ అధికారుల‌ను అదేశించారు. గురువారం డా. బి.ఆర్ అంబేద్క‌ర్ […]

Read More

సింహాద్రి అప్పన్నకి జర్నలిస్టుల వినతి

సింహాచలం : రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి , ఈనాడు విలేకరులపై , అదే విధంగా ఈనాడు కార్యాలయంపై దాడులు చేసిన వారికి సద్భుద్ది ప్రసాదించాలని కోరుతూ పలువురు జర్నలిస్టులు సింహాద్రి అప్పన్నకు వినతిపత్రం ఇచ్చారు. గురువారం సింహాచలం తొలిపావంచా వద్ద జరిగిన కార్యక్రమంలో దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు . జర్నలిస్టులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేతలు గూసిడి అవినాష్ బాబు, రౌతు రాంబాబు, జనసేన నేత మజ్జి […]

Read More

వేమిరెడ్డి దంపతులకు టీడీపీ నేతల ఆత్మీయ ఆహ్వానం

– వేమిరెడ్డితో టీడీపీ అగ్ర నేతల భేటీ తాజాగా వైసిపి కి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో జిల్లా టీడీపి అగ్రనేతలు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగురు నారాయణ లు, టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపి నియోజకవర్గ ఇన్చార్జి లు […]

Read More

బైబై వైసీపీ అనే ప్రజల ఆలోచనను ముందుకు తీసుకెళ్తాం

ఎక్కడా సమన్వయం లోపం లేకుండా ప్రణాళిక ఉమ్మడి లక్ష్యం…వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ 28వ తేదీన రెండు పార్టీలఉమ్మడిభారీ బహిరంగ సభతాడేపల్లిగూడెంలో త్వరలోనే ఉమ్మడి మేనిఫోస్టో విడుదల జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనే ఒకే లక్ష్యంతో జనసేన – తెలుగుదేశం పార్టీలు పూర్తి […]

Read More

భువనమ్మ పలకరింపుతో వృద్ధుల పులకరింత

అభిమానం ఎదురుచూసింది…గమనించిన భువనమ్మ ఆగి చెంతకు వెళ్లింది.. పూతలపట్టు నియోజకవర్గంలో భువనమ్మ నిజం గెలవాలి పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది… ఐరాల మండలం, చింతగుంపలపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం భువనమ్మ కారులో వెళుతూ ఉన్నారు. రోడ్డు ప్రక్కనే భువనమ్మ కోసం ఆశగా ఎదురుచూస్తున్న రామచంద్రనాయుడు అనే వృద్దుడిని ట్రాలీ కుర్చీలో భువనమ్మ గమనించారు. పక్షవాతం జబ్బుతో మంచాన పడిన ఆ వృద్దుడు అలాంటి పరిస్థితుల్లో కూడా […]

Read More

గోదావరిలో బాబు పవన్ జమిలి గర్జన

• ఒకే వేదికపై బాబు పవన్ • 28న తాడేపల్లిగూడెం పత్తిపాడులో ఇరుపార్టీల ఉమ్మడిసభ • టీడీపీ-జనసేన కలయికను ఓర్వలేక, రెండుపార్టీలను విడదీయడానికే జగన్ రెడ్డి దుష్ప్రచారం చేయిస్తున్నాడు • ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు అధికారపార్టీ దుష్ప్రచారాలు సమర్థవంతంగా తిప్పికొట్టాలి • ప్రజలకోసం..రాష్ట్రం కోసమే టీడీపీ-జనసేనలు కలిశాయనే వాస్తవం గుర్తెరిగి సంయమనంతో వ్యవహరించాలి • ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లదే అంతిమ నిర్ణయం • […]

Read More

జగనన్న రాకపోతే గుండెలాగిపోతాయట!

– సోషల్‌ మీడియాలో ధర్మానపై పేలుతున్న సెటైర్లు – అధికారం రాకపోతే వేలాది గుండెలు ఆగిపోతాయట – వాలంటీర్లు పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉండాలట – కుదరదని సీఈసీ చెప్పినా ఖాతరు చేయని మంత్రి ధర్మాన – వాలంటీర్లకు సర్వీసు రూల్సులేవని వింత వాదన – ధర్మాన వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం – ‘గుండెలు ఆగుతాయ’నే వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) సహజంగా ఎన్నికల సంఘం హెచ్చరికలంటే […]

Read More

టీడీపీ-జనసైనికుల సంయుక్త సమరం భేష్

– హోంశాఖ- ప్రెస్ కౌన్సిల్ దృష్టికి మీడియాపై దాడులు – టీడీపీ-జనసేన రాష్ట్ర స్థాయి సమన్వయకమిటీ తీర్మానాలు విజయవాడ : వైసీపీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన కలసి పనిచేస్తున్న వైనంపై ఇరు పార్టీలు సంతృప్తి వ్యక్తం చేశాయి. రాష్ట ప్రయోజనాల కోసం చంద్రబాబు-పవన్ కల్యాణ్ సంయుక్తంగా తీసుకుంటున్న నిర్ణయాలను ఇరు పార్టీల శ్రేణులు ఆమోదించాలని, ఇటీవల రాష్ట్రంలో మీడియా సంస్థలు-ప్రతినిధులపై వైసీపీ శ్రేణులు చేస్తున్న అనాగరిక దాడులను, […]

Read More

కావాలని కరెంట్ చేస్తే సస్పెండ్ చేస్తా

-విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం -ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరిక రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే […]

Read More

చేతగాని, చేవలేని జగన్ ప్రభుత్వం

-వైఎస్సార్ ఆత్మ క్షోబిస్తుంది -ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుంది -సీఎం రాడు..మంత్రులు లేరు..అధికారులు రారు -జాబ్ క్యాలెండర్ అన్నారు.. కానీ ఇప్పుడు సాక్షి కేలండర్ అయింది -మెగా డిఎస్సి కాదు దగా డీఎస్సీ -ఎపిసిసి చీఫ్ షర్మిలారెడ్డి నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన మమ్మల్ని ఈ చేతగాని, చేవలేని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం పిరికితనమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. ‘జగన్ […]

Read More