మళ్లీ నర్సాపురం నుంచే పోటీ

– నేనూ వచ్చేస్తున్నా.. – బాబు-పవన్ అన్నదమ్ముల్లా కలసిపోయారు – మన కూటమి గెలిచినట్లే – యుద్ధక్షేత్రంలో మనమంతా కలసి పోరాడాలి – జండా సభలో ఎంపీ రఘురామకృష్ణంరాజు తాడేపల్లిగూడెం: ‘‘వీడింకా ఏ పార్టీలో చేరలేదు. మొన్ననే ఆ దరిద్రపు పార్టీని వదిలేశాడు. ఇక్కడెందుకు వచ్చాడని అనుకోవచ్చు. అయితే ఇద్దరు ప్రజాస్వామ్య రక్షకులు ఒక సైకో- నియంత-దుర్మార్గుడిపై యుద్ధం చేస్తున్నప్పడు వారికి అండగా నిలవడం కోసమే ఇక్కడికి వచ్చా. పైగా […]

Read More

వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేసు వేస్తాం

– రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విశ్రాంత కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కాకినాడ : రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయని అందువల్ల ఓటర్లు జాగ్రత్తగా తమ ఓటును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విశ్రాంత కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అన్నారు. కాకినాడలోని యంగ్మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ అనే నినాదంతో బుధవారం రాష్ట్ర స్థాయి కళాజాతా నిర్వహించారు. ఈ […]

Read More

మీరేంటి.. నాకు సలహాలు ఇచ్చేది

-జగన్.. నిన్ను పాతాళానికి తొక్కేస్తా! – నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు – మీరేంటి నాకు సలహాలు, సూచనలు ఇచ్చేది? – జగన్ ఎలాంటి వాడో మీకు తెలుసా? – నేను యుద్ధం చేస్తున్నది మామూలు వ్యక్తితో కాదు – నన్ను అనుమానించే వాడు నా వాడు కాదు – క్లేమోర్ మైన్లు పేలినా చలించని దురంధరుడు చంద్రబాబు – నా నాలుగో పెళ్లాం […]

Read More

మెద‌క్ చ‌ర్చిని సంద‌ర్శిస్తా

– క్రైస్త‌వుల‌కు అండ‌గా నిలుస్తాం – క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: స‌మాజంలో శాంతి, ప్రేమ సందేశాల‌ను పంచే క్రైస్త‌వుల‌కు అండ‌గా నిలుస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెద‌క్ డ‌యాసిస్ బిష‌ప్ ప‌ద్మారావు, రెవ‌రెండ్ జాన్ జార్జ్‌, డాక్ట‌ర్ ఏఎంజే కుమార్‌, శ్యామ్ అబ్ర‌హం, అనిల్ థామ‌స్ తో పాటు వివిధ చ‌ర్చిల‌కు చెందిన క్రైస్త‌వ సంఘాల ప్ర‌తినిధులు, ఇండిపెండెంట్ చ‌ర్చిల ప్ర‌తినిధులు స‌చివాల‌యంలో […]

Read More

ప్రజల కోసమే పొత్తు

-త్వరలో నవ్యాంధ్రకు నవోదయం -జగన్.. నువ్విక ఇంటికే-అగ్గి కి పవనం తోడైంది -నీ సినిమా అయిపోయింది -టీడీపీ-జనసేన పొత్తు వైసీపీ విముక్త ఏపీ కోసం -ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు..జనం కోరుకున్న పొత్తు -సినిమా టికెట్ల పేరుతో చిరంజీవిని, దర్శకుడు రాజమౌళిని అవమానించారు -సొంత చెల్లి, తల్లినీ జగన్ వదిలిపెట్టలేదు -జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ -అట్టర్ ప్లాప్ సినిమాకు సీక్వెల్ ఉండదు -టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్.. వైసీపీ ఛీటింగ్ […]

Read More

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు లేకుండా చేస్తోంది

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెం సభలో ప్రసంగించారు. వేదికపై ఉన్న అందరికీ ఆయన అభివాదం తెలిపారు. అనంతరం బాలకృష్ణ తన ప్రసంగం కొనసాగిస్తూ… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను అధికారం పీఠంపై ఎక్కించారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ చూపిన బాటలోనే పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని […]

Read More

జగన్ కు యుద్ధం అంటే ఏంటో చూపించాలి

– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తాడేపల్లిగూడెం జెండా సభకు టీడీపీ, జనసేనే నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన జెండా ఎగరాలని అభిలషించారు. సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం అంటే ఏమిటో చూపాలని పిలుపునిచ్చారు. జగన్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మళ్లీ ఇప్పుడు మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రజల వద్దకు వస్తున్నారని […]

Read More

ఆశతో అనర్ధం

ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం, అందరి కష్ట సుఖలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునే వాడు. ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు. “రాజా, నీ భక్తిని […]

Read More

ఉత్తరాంధ్ర లో గిరిజన ఓట్లే లక్ష్యంగా టిడిపి పర్యటనలు

– శృంగవరపుకోటలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ – సమావేశంలో పాల్గొన్న శృంగవరపు టీడీపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా శ్రీ కొండారెడ్డి నరహరి వరప్రసాద్ శృంగవరపుకోట: తెలుగుదేశం పార్టీ శృంగవరపుకోట ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి కార్యాలయంలో బుధవారం గిరిజన నాయకులు […]

Read More

అవుటర్ టెండర్ల ‘టోలు’ తీసేందుకు రేవంత్ రె‘ఢీ’

అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజం స్పాట్ రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరణకు నిర్ణయం హెచ్ఎండీఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులు, కట్టుదిట్టమైన చర్యలు లే అవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని […]

Read More