మాటతో నేను చేస్తున్న సేవలకు నా జీవితం ఆనందంగా మారిపోయింది

మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్‌ ) ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 వరకు జరగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఈ రోజుతో కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న కంటి కాటరాక్ట్‌ ఆపరేషన్ల క్యాంప్‌ ముగిసింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా మాట అధ్యక్షుడు శ్రీనివాస్‌ గనగోని మాట్లాడుతూ–‘‘ మాట ( మన అమెరికా తెలుగు అసోసియేషన్‌) ప్రారంభించిన పదినెలల్లోనే 22 బ్రాంచిలను దాదాపు […]

Read More

శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబో

హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి ఫస్ట్ కొలాబరేషన్ లో ‘రాజ రాజ చోర’చిత్రంతో నవ్వుల వర్షం కురిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించబోయే కొత్త చిత్రం కోసం మళ్లీ కలిశారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. బ్యానర్ ప్రొడక్షన్ నెం 32 అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ఫన్ జనరేట్ చేస్తోంది. ఈ సినిమా టైటిల్‌ని రేపు […]

Read More

కామెడీ, సస్పెన్స్ ల “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” ట్రైలర్

వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ముత్యాల రామదాసు గారు మరియు నున్నా కుమారి గారు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి”. నూతన తారలు రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా నటించారు. యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, […]

Read More

తెలంగాణ ప్రగతిపై రేవంత్ రెడ్డి విషం

-మంత్రుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు -విధ్వంసం వైపుకు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు -బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేవెళ్ళ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు శఠగోపం పెట్టారు. 90 లక్షల రేషన్ కార్డుదారులకు పధకాలు వర్తింప చేయాలి. 40 లక్షల గ్యాస్ కనెక్షన్స్ కు మాత్రమే సబ్సిడీ ఇస్తామని చెప్పారు. కోటీ ఐదు లక్షల గృహాలకు 200 […]

Read More

అభ్యర్థుల ఎంపికపై షర్మిల దృష్టి

-నేడు, రేపు కీలక భేటీలు -అభ్యర్థులతో షర్మిల సంప్రదింపులు ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై ఏపీసీసీ దృష్టిపెట్టింది. ఇప్పటికే అధికార వైఎస్సార్‌సీపీ, విపక్ష టీడీపీ-జనసేన కూటమి కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు హస్తం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ […]

Read More

ఫ్రస్టేషన్ లో రేవంత్ రెడ్డి

-సీఎం అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు -గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం బోగస్ -ఆరు గ్యారెంటీల చట్టబద్ధత ఏమైంది? -పింఛన్లు 4,000 ఎప్పటి నుండి అమలు చేస్తారు? -ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు వందల కొర్రీలు – మాజీమంత్రి,ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి భాష ఉంది. ముఖ్యమంత్రి అనే సోయి రేవంత్ […]

Read More

వైజాగ్ బీచ్ లో భారీ పాము కళేబరం

వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనలకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు. ఈ భారీ పాము […]

Read More

రాజీవ్ హత్య కేసు నిందితుడు శాంతన్ మృతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు. రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్ 2022లో విడుదలయ్యాడు.. శ్రీలంకకు చెందిన ఇతడు ఎల్టీటీఈ లో పని చేసేవాడు.

Read More

జగన్‌కు మాగుంట ఝలక్

– వైసీపీకి మాగుంట గుడ్‌బై – పార్టీకి రాజీనామా – ఆత్మగౌరవమే ముఖ్యమన్న మాగుంట – ఒంగోలు బరిలో కొడుకు దిగుతారని ప్రకటన – వైసీపీకి ఎంపీల వరస షాకులు (మహానాడు ప్రధాన ప్రతినిధి-అమరావతి) అధికార వైసీపీకి వరస వెంట షాకులు తగులుతున్నాయి. తాజాగా ఒంగోలు సిట్టింగ్ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వని కారణంగా ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇది […]

Read More

వందెకరాల చెరువు మాయం

-మా చెరువు కనిపించడం లేదు సారూ.. -వంద ఎకరాల చెరువు మాయం -ఎంఆర్ పల్లి పోలిస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు -ఎమ్మెల్యే చెవిరెడ్డి సుందరీకరణ పేరుతో ఆ చెరువులో కోట్లు తగలేశారు -48 గంటల్లో చర్యలు చేపట్టకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరిక -ఏపీ ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ వినూత్న రీతిలో నిరసన -అవాక్కయిన పోలీసులు -తిరుపతిలో విచిత్రమైన కేసు మనుషులు మాయమవుతుండటం చూశాం. నగలు […]

Read More