మహిళలకు చంద్రబాబు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

అమరావతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగం అని పేర్కొన్నారు. అందుకే మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు నిరంతరం పని చేసింది టీడీపీనే అని అన్నారు. విద్యా, […]

Read More

కేసీఆర్ ఐదేళ్లు విశ్రాంతి తీసుకోవాలి

5 వందలకు గ్యాస్.. వట్టి గ్యాసే బీజేపీ ఒక్కటే లంకె బిందె మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు తమ చేతగాని తనాన్ని పరుష పదజాలంతో ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. కేసీఆర్ కంటే తాము తక్కువ కాదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం అప్పుల కుప్పగా చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం హామీల కుప్పలను చేస్తోంది. 5 వందలకు గ్యాస్.. వట్టి గ్యాసే.. మొన్న ఫోటో సెషన్ […]

Read More

జీరో టికెట్ పై 24 .05 కోట్ల మహిళలు ప్రయాణం

– తెలంగాణలో మహాలక్ష్మి ని వినియోగించుకున్న మహిళలు హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 24 .05 కోట్ల మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పల్లె వెలుగు, ఎక్సప్రెస్, నాన్-లగ్జరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు మహాలక్ష్మి జీరో టికెట్ పథకం అనుమతిస్తున్న విషయం విదితమే. ప్రభుత్వ ఉద్యోగులతో సహా శ్రామిక, […]

Read More

స్పెషల్ డ్రైవ్ తో ధరణి భూసమస్యలు కొలిక్కి

– ఆరు రోజుల్లో 76వేల దరఖాస్తులకు పరిష్కారం – రెవెన్యూ సిబ్బంది కి అభినందనలు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి ఆధ్యనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల […]

Read More

జగన్ కు ప్రజలు అంతిమ యాత్ర సినిమా చూపిస్తారు

-అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం -పెనుగొండ శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లక్ష కోట్లు దొబ్బేసి జైల్లో ఉండివచ్చిన వ్యక్తి జగన్. మద్యం ద్వారా ఎలా సంపాదించాలి? క్వారీల్లో ఎలా డబ్బులు సంపాదించాలి…ఇసుకలో ఎలా డబ్బులు లోపేలో ఆలోచన ఉంటుంది. కానీ ఉత్తరాంధ్రకు వెల్లిన తనకు విజన్ ఉంది అంటున్నాడు. విశాఖ వెళ్లి మళ్లీ సిద్ధం అంటన్నాడు..మీకు ప్రజలు అంతిమ యాత్ర సినిమా […]

Read More

38 ఎకరాల అప్పగింతకు చొరవ చూపించాలి

– మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి కి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌజింగ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజ్ఞప్తి హైదరాబాద్ : సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌజింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాలు అప్పగింతకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చొరవ చూపించాలని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ […]

Read More

వైసీపీకి నేను మూర్ఖుడిని

-షర్మిలనే తనకు రక్షణ లేదని చెబుతుంటే ప్రజలకెలా రక్షణ ఉంటుంది? -బాబాయిని ఎవరు చంపారు? -టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ -మడకశిర శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో నేను ఇక్కడకు రాలేకపోయాను, క్షమించండి. ఉమ్మడి అనంతపురం అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం. ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మర్రిమాను ఉన్న […]

Read More

దళితులంటే అంత చులకనా?

-బాబు హయాంలోని ఐదేళ్ల అప్పును జగన్ ఏడాదిలోనే చేశారు -ఫిర్యాదులు చేస్తే చంపేస్తారా? -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో చేసిన అప్పులను, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంలోనే చేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలిపారు. పైగా చంద్రబాబు నాయుడు కంటే తామే తక్కువ అప్పులను చేశామని జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు, వైకాపా నాయకులు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. గురువారం […]

Read More

అక్కచెల్లెమ్మలకు జగన్ రెడ్డి నమ్మక ద్రోహం

-చేయూత కాదు….జగన్ రెడ్డి చేతివాటం -ఆర్థిక సాయం పేరుతో అక్కచెల్లెమ్మలను నమ్మకద్రోహం -45ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ. 3 వేల హామీకి తూట్లు – టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాటల్లో నా అక్కచెల్లెమ్మలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే జగన్ రెడ్డి చేతల్లో వారిని నట్టేట ముంచుతున్నాడు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో చేయూత పథకం 4వ విడత నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలను […]

Read More

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ

– తాజా మార్గదర్శకాల పై రాజకీయ పార్టీలు అవగాహన పెంచుకోవాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, మార్చి7: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న […]

Read More