సాయి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన రఘువీర్ రెడ్డి

చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయి సన్నిధి సాయి బాబా దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు, టి .పి.సి.సి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. దేవరకొండ లో యువజన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు వెళ్తు మార్గ మధ్యలో సాయి నాధుడిని దర్శించుకున్నారు.. అనంతరం ఆలయకమిటీ సభ్యులు శాలువాతో ఆయనను ఘనంగా […]

Read More

పెరుగుతున్న ధరలు.. పరుగులు తీస్తున్న జీవితాలు

అందరు వెతికేది Exctra income కోసమే. ఇదే బాటలో తెలుగు మహిళ ఫౌజియా జోమోన్ స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టింది . విజయం సాధించింది . స్టాక్ మార్కెట్ అంటేనే నష్టపోతామని భయపడే ఈ రోజుల్లో సరైన అవగాహన- క్రమశిక్షణ ఉంటే దీంట్లో విజయం సాధించడం సాధ్యమే అని నిరూపించిన మహిళ. ప్రతి మహిళ ఎంత చదువుకున్న అమ్మ అయ్యాక పిల్లల బాధ్యత అనే ఒక్క మెట్టు దగ్గర […]

Read More

భారీ మెజార్టీయే మనందరి లక్ష్యం

– యువజన కాంగ్రెస్ శ్రేణుల కృషి మరువలేనిది – నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీయే మనందరి లక్ష్యం – టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి దేవరకొండ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో యూత్ కాంగ్రెస్ శ్రేణుల కృషి మరువలేనిదన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి. దేవరకొండలోని పీపీఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటు […]

Read More

మహిళా శక్తికి మహాభివందనం

-మహిళా జీవితాలు మార్చేందుకే మహాశక్తి పథకం -మహిళలను ఘనంగా సన్మానించిన జీవి దంపతులు -మహిళలపై పెరుగుతున్న నేరాలపై ఆవేదన -మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ: సృష్టికి మూలం స్త్రీ..ఆమె శక్తి యుక్తులు అపారం..ఆమె లేకుంటే గమ్యం, గమనం లేదు.. మానవాళికి జీవం జీవితమే లేదు.. అందుకే ఆమెకు శతకోటి వందనాలంటూ పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా […]

Read More

కోటి వేల్పుల అండ … కోటప్పకొండ

– మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం (వాసిరెడ్డి రవిచంద్ర) నరసరావుపేట: ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం దేశంగురించి తెలియని వారు ఉండరు. దేశంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలలో కోటప్పకొండ ఒకటిగా విరాజిల్లుతోంది. త్రికూటాచలం నామస్మరణ తో మోక్షం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వర్ణించారు. పావనకృష్ణ నది తీరాన దక్షిణ భాగాన యల్లమంద,కొండకావురు మధ్యగల పర్వత రాజే ఈ త్రికూటాచలం. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని […]

Read More

వైసీపీ నేతల చేతిలో కీలుబొమ్మలా పోలీసులు

మీరు పోలీసులా… వైసీపీ కార్యకర్తలా? జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి పోలీసులు జీతం తీసుకుంటుంది ప్రజలు కట్టే పన్నుల్లోంచి వైసీపీ నేతల అక్రమ సంపాదనలోంచి కాదని పోలీసులు గుర్తించాలి. వైసీపీ శాశ్వతంగా అధికారంలో ఉండదని పోలీసులు తెలుసుకోవాలి. జనసేన సిబ్బంది ఇళ్లపై పోలీసుల సోదాలు కక్ష సాధింపే. ఓటమి భయంతో వైసీపీ వికృతచేష్టలు. జనసైనికుల , వీరమహిళల కళ్ళల్లో భయం చూడాలనుకోవటం భ్రమే. వైసీపీ ఎలాంటి యుద్ధం […]

Read More

ఒక్క రూపాయి నిధులు తీసుకురాని దద్దమ్మ ఎమ్మెల్యే బొల్లా

-ఎమ్మెల్యే బొల్లా నంబర్ వన్ చీటర్ -161 కోట్ల త్రాగునీటి పథకం పూర్తి చేయలేని అసమర్ధ ఎమ్మెల్యే బొల్లా -దొండపాడు చెరువు నుండి కలుషిత నీరు సరఫరా -ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న బొల్లా -అమాయకుల ప్రాణాలు తీసిన బ్రహ్మనాయుడు –టిడిపి హయాంలో నిలిచిపోయిన పనులు చేసి గఫ్ఫాలు కొడుతున్న నటబ్రహ్మ -అభివృద్ధిపై బహిరంగ చర్చకు మేము సిద్ధం -దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్యేకి ప్రతిపక్ష నేతలు జీవి, మక్కెన సవాల్ పల్నాడు […]

Read More

మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని మోదిదే

– దేశంలో మహిళలకు 11 కోట్ల టాయిలెట్లు – సికింద్రాబాద్ సఖి నివాస్ మహిళా వసతి గృహం ప్రారంభోత్సవం సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మహేంద్ర హిల్స్ లో అయిదు కోట్ల రూపాయలతో నిర్మించిన పార్క్ తో పాటు క్రీడా ప్రాంగణాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మహిళా సంక్షేమం సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు..సికింద్రాబాద్ కంటోన్మెంట్ […]

Read More

ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా

-పదేళ్ల బీఆరెస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష -ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం -కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం -ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. -ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుంది. కేంద్ర, […]

Read More

చదువు మీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి

– కులాల మధ్య అంతరాలు చేరిపేయాలనుకుంటున్నాం – ప్రశ్నించే హక్కును, అధికారాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీనే – మీరా కుమారిని తెలంగాణ ఎప్పుడూ గుర్తుచేసుకుంటుంది. – డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో […]

Read More