-నేను బాధ్యత అందరి ముందే మోదీని కలిసిన -నీ లెక్క తలుపేసుకుని కాళ్లు మొక్క లేదు -దేశ ప్రధానికి గౌరవం ఇచ్చినా -మోదీని ఎందుకు కలిశావని అడుగుతున్న సన్నాసులు -పాలమూరు ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకర్తలు మనల్ని నమ్మి గుండెల్లో పెట్టుకుని భుజాలపై మోసారు. కార్యకర్తలే మనకు ముఖ్యం. పదవులు కాదు అని నాయకులకు చెబుతున్నా. హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు బిడ్ద బూర్గుల రామకృష్ణా రావును, […]
Read More