తెలుగు సినీ చరిత్రలో ఆ మహాశివుడి పాత్రను వేయడానికి ఎంతోమంది నటులు పోటీపడేవాళ్లు. వైవిధ్యమైన కథలతో దర్శకులు సైతం నీలకంఠున్ని తెరమీద చూపించాలనే లక్ష్యంతో సినిమాలను తీసేవాళ్లు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అత్యధిక పౌరాణిక చిత్రాలను నిర్మించిన ఘనత ఖచ్చితంగా తెలుగు వారిదే. కాలగమనంలో పౌరాణిక చిత్రాలు నాటకాల ప్రభావం నుండి బయట పడి అస్థిత్వాన్ని ఏర్పరచుకున్నాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి కథలతో పాటు పరమశివుడు ప్రధాన పాత్రధారిగా, సత్రధారిగా తెలుగులో […]
Read Moreవెండి తెర పై మహిళా శక్తి
తెలుగు సినిమా తొలినాళ్లలో స్త్రీలను ఆదర్శవంతమైన భార్య లేదా తల్లిగా చిత్రీకరించేవారు. వారు విధేయులుగా, గృహస్థులుగా మరియు సద్గుణవంతులుగా చిత్రీకరించబడ్డారు మరియు వారి ప్రధాన ఉద్దేశ్యం వారి భర్తలు మరియు పిల్లలకు మద్దతు ఇవ్వడం. వారి పాత్రలు తరచుగా పాడటం మరియు నృత్యం చేయడానికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి మరియు వారికి చాలా అరుదుగా గణనీయమైన పాత్రలు ఇవ్వబడ్డాయి. స్త్రీలు తరచుగా మూస పాత్రలలో చూపబడతారు మరియు వారి పాత్రలలో […]
Read Moreబీజేపీకి 8 ఎంపీ-10 అసెంబ్లీ సీట్లు?
– ఖరారైన పొత్తు? – అమిత్షా, నద్దాతో బాబు-పవన్ భేటీ – గెలిచే గుర్రాలకే సీట్లు – వైసీపీ లాభపడకుండా ముందు జాగ్రత్త – ఎన్డీఏ భేటీకి బాబు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ-బీజేపీ పొత్తు తుది అంకానికి చేరుకుంది. కేంద్రహోంమంత్రి అమిత్షా పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేనాధితి పవన్ కల్యాణ్ .. తొలుత అమిత్షాతోపాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నద్దాతో భేటీ అయ్యారు. వీరి […]
Read Moreవిద్యార్థుల తరఫున నాగశ్రావణ్ పోరాటం స్ఫూర్తిదాయకం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు – దౌర్జన్యంగా నిరాహార దీక్ష భగ్నం చేయడంపై విమర్శలు – విద్యార్థులను ఉగ్రవాదుల్లా చిత్రీకరించడం ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనమని ధ్వజం విజయవాడ: విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల కోరుతూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగశ్రావణ్ కిలారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు దౌర్జన్యంగా భగ్నం చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు ఖండించారు. […]
Read Moreతెనాలిలో పెమ్మసాని తొలి అడుగు
– తెనాలి ఎన్నికల ప్రచారంలో డాక్టర్ పెమ్మసాని ‘జగన్ గారు చూశారా ఈ ప్రభంజనాన్ని! తెనాలిలో పడ్డ ఈ తొలి అడుగుతో ఇక మీ ప్రభుత్వానికి తకధిమి తకధిమి ఆట మొదలైనట్టే.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. టిడిపి – జనసేన పార్టీల ఆధ్వర్యంలో గురువారం తెనాలిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పెమ్మసాని తో పాటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. […]
Read Moreఅరాచక పాలనను అంతమొందించాలి
– మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు – బొల్లా దుర్మార్గాన్ని తరిమికొట్టడమే లక్ష్యం – మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడం లక్ష్యంగా టిడిపి శ్రేణులు పనిచేసే ప్రజల్లో చైతన్యం నింపాలని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచించారు. టిడిపి కార్యాలయంలో గురువారం జరిగిన శంఖారావం సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన నష్టాన్ని, […]
Read Moreపీవీపీ అభ్యర్ధిత్వంపై కమలంలో సమరం?
– బెజవాడ బీజేపీ బరిలో పీవీపీ? – అమిత్షా తనయుడి మద్దతు? – ఇంకా వైసీపీలోనే పీవీపీ – వ్యతిరేకిస్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన క్యాడర్ – పీవీపీకి బీజేపీ పెద్దల తెరచాటు మద్దతు? – పీవీపీకి సీటు ఇస్తే పనిచేయమంటున్న బీజేపీ-టీడీపీ శ్రేణులు – పొత్తులో వచ్చినా ఓటు బదిలీ కాదని స్పష్టీకరణ -బీజేపీ-వైసీపీ మ్యాచ్ఫిక్సింగ్ అనుమాలకు బలం చేకూరుతుందని ఆందోళన ( మార్తి సుబ్రహ్మణ్యం) విజయవాడ బీజేపీ పార్లమెంటు అభ్యర్ధిగా […]
Read More