-మేడ్చల్ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో… గత పదేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను వేగంగా పరిష్కరించి.. అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నాం. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలుతదని కొందరు మాట్లాడుతున్నరు..మేం అల్లాటప్పాగా అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదు..ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నాడా…?మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే.. ఫామ్ హౌస్ గోడలే […]
Read Moreప్రజల కోసమే పొత్తు
– జనసేన దళపతి పవన్ కళ్యాణ్ ట్వీట్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ గందరగోళాలకి కారణాలు… ఏపీ విభజన, అర దశాబ్దంపాటు వైసీపీ పాలనలోని పాలసీ టెర్రరిజం. అవినీతి, ఇసుక ఇతర విలువైన ఖనిజాలు, సహజ వనరుల దోపిడీ, మద్యం మాఫియా. దేవాలయాలను అపవిత్రం చేయడం, ధార్మిక సంస్థ టీటీడీని ఏటీఎంగా మార్చడం. బెదిరింపులు, ప్రతిపక్ష నాయకులు.. వారి పార్టీల కార్యకర్తలకు తీవ్ర […]
Read Moreకబ్జాలకు నేతల అండ దురదృష్టకరం
– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా.. పెదవి విరమణ చేయలేదు. తెలుగు భాష, సాహిత్యం వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తా. భాష భావ వ్యక్తీకరణకు దోహదం చేస్తుంది. […]
Read Moreన్యాయ వృత్తికి అభివందనం
– న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో డా. పెమ్మసాని గుంటూరు: న్యాయానికి అన్యాయం జరక్కుండా న్యాయ దేవతను కంటికి రెప్పలా కాపాడుతున్న న్యాయవాదులకు అభివందనం చేస్తున్నా అన్నారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్.శనివారం గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో జిల్లా టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు చుక్కపల్లి రమేష్ నేతృత్వoలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశo జరిగింది. ఈ సమావేశానికి డా.పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో […]
Read Moreప్రభుత్వం అంటే.. జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డి
బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు – టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కడప: 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక చారిత్రాత్మకమైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా మేము అందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్టపరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నిరంకుశ పాలనను తుదముట్టించేందుకు BJP-TDP-JSP కలిసి పోటీ చేయనున్నాయి. జగన్ రెడ్డి […]
Read Moreస్వర్గానికి రోడ్డు మార్గం
భూమి నుండి స్వర్గానికి చేరుకోడానికి ఏకైక మార్గం భారతదేశ ఆఖరి గ్రామం, బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం, ఈ గ్రామం చివర నుండి సరస్వతి నది కొంత దూరం ప్రవహించాక అలకనంద నదిలో కలిసి అంతర్వాహినిగా ప్రవహి స్తుంది. ఇక్కడే సరస్వతీమాత ఆలయం కూడా ఉంటుంది. పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి ఈ సరస్వతినది పక్కన – భీమపుల్ […]
Read Moreకూల్డ్రింక్స్ వద్దు..కొబ్బరిబోండం ముద్దు
వచ్చేది ఎండాకాలం డ్రింకులు అలవాటు ఉన్నవారు తాగడం మానేయండి. కొత్త జనరేషన్ కి అలవాటు చేయకండి తాగే వారిని నివారించండి. కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాలు, మజ్జిగ, సబ్జాగింజలు, రాగిజావ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి. కొబ్బరి బొండాలు విస్తృతంగా తాగడం వల్ల ఆదాయం మొత్తం భారతదేశంలోనే ఉంటుంది. తిరిగి ఆ డబ్బు ఈ దేశంలోనే ఖర్చవుతుంది కాబట్టి మన సంపద మన దేశంలోనే ఉంటుంది. మన యొక్క […]
Read More