ముద్రగడ చేరికకు ఏమైంది?

తమకు విద్య, ఉపాధి రంగాలలో తగిన రిజెర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాపు కులస్థులు చేపట్టిన ఆందోళనకు నాయకత్వం వహించిన నేతగా ప్రసిద్ధులైన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీ లో చేరడానికి సిద్ధమై పోయిన విషయం తెలిసిందే. ఈ దశగా, వైసీపీ నేతలు చంద్రశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు కిర్లంపూడి వెళ్లి ఆయనతో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. వాటి ఫలితంగా, ఈ నెల 14 వ తేదీ, అంటే… […]

Read More

రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తాం

– 200 యూనిట్ల వరకు బిల్లు కట్టాల్సిన పనిలేదు – సంఘం బండ పూర్తి చేస్తాం – ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం చేపట్టింది – పాలమూరు నుంచి వచ్చిన సీఎం కృష్ణాజలాలు మళ్ళించే కార్యక్రమాన్ని ప్రారంభించారు – కృష్ణ, గోదావరి జలాలను మళ్లించే శక్తి సామర్థ్యాలు, ఆలోచన కలిగిన నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డి – మక్తల్ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు […]

Read More

పేద విద్యార్థులకు మాగులూరి ఫౌండేషన్ చేయూత

– అభినందించిన మాజీ మంత్రి కన్నా సత్తెనపల్లి – పెదకూరపాడు నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో మాగులూరి ఫౌండేషన్ ద్వారా విద్యా – వైద్య రంగాలకు సంబంధించి 500 కార్యక్రమాలను చేసిన వాగులూరు భాను ప్రకాష్ ను శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అభినందించారు. అనంతరం కన్నా చేతుల మీదుగా పేద విద్యార్థులకు మాగులూరి ఫౌండేషన్ ద్వారా ఆరుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి 15000 […]

Read More

మహనీయులందరికీ సరైన గౌరవం

– ఇకపై ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం (17 సెప్టెంబర్ వేడుకలు) -ప్రధానమంత్రి నరేంద్రమోదీ , హోంమంత్రి అమిత్ షా కి ధన్యవాదాలు తెలిపిన కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి 1948 సెప్టెంబర్ 17నాడు తెలంగాణ రజాకార్లనుంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదలకావడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ […]

Read More

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు (శివ శంకర్. చలువాది) గ్రూప్ 1 పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. మొన్నటి మొన్న తెలంగాణలో పలుమార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దు అయిన సంగతి విదితమే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు అయ్యింది. 2018లో జరిగిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ల మూల్యంకనంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ ప్రశ్నా పత్రాలను […]

Read More

కేంద్ర హోంశాఖ గెజిట్ చరిత్రాత్మకం

– మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్ రావు 17 సెప్టెంబర్ ను హైదరాబాదు విమోచన దినంగా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం చరిత్రాత్మకం. విమోచన ఉత్సవాలు ఆనాటి హైదరాబాదు సంస్థానంలో భాగాలుగా ఉన్న ప్రాంతాలలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అధికారికంగా 17 సెప్టెంబర్ నాడు విమోచన దినంగా ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాయి. ఇంతవరకు తెలంగాణాలో అధికారికంగా విమోచన ఉత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించక పోవడం […]

Read More

గురువారం టీడీపీ రెండవ జాబితా

-ప్రజలు గెలవాలంటే, వైకాపా పోవాల్సిందే -మూడు పార్టీల్లో ఒకరు ఎక్కువా, మరొకరు తక్కువ కాదు -రాష్ట్ర భవిష్యత్తు కోసం అంతా రాజీపడ్డాం -మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో చంద్రబాబు నాయుడు అమరావతి: గురువారం టీడీపీ రెండవ జాబితాను విడుదల చేయనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం సాయంత్రానికి రెండో జాబితాను ప్రకటిస్తామని మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో బాబు వెల్లడించారు.. మెజారిటీ స్థానాలను ప్రకటిస్తామని చెప్పారు. […]

Read More

ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి అనేది మూడు పార్టీల అజెండా

-రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సాయం అవసరం -రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల పొత్తు -రాజధాని, పోలవరం కట్టొద్దని జగన్ కు కేంద్రం చెప్పిందా.? -విభజన హామీలు సాధించడంలో జగన్ పూర్తిగా వైఫల్యం -కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ ఉన్న ప్రతిసారీ రాష్ట్రానికి మేలు -కలలకు రెక్కలు ద్వారా ప్రభుత్వం నుండి విద్యార్థినుల చదువుకు వడ్డీలేని రుణసాయం -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు – చంద్రబాబు సమక్షంలో కలలకు రెక్కలు […]

Read More

బొప్పూడి బహిరంగసభ.. నభూతో..నభవిష్యత్

-భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టిన నారా లోకేష్ -అరాచకపాలన అంతం ఖాయమన్న కూటమి నేతలు చిలకలూరిపేట: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు అంతమొందించి, 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏకతాటిపైకి వచ్చిన తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఈనెల 17వతేదీన చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వేదికగా నిర్వహించే భారీ బహిరంగసభ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు దశ, దిశ నిర్దేశించబోతోంది. నభూతో నభవిష్యత్ […]

Read More

కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

విశాఖ : అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం జగన్ కు నిరసనల సెగ ఎదురవుతుంది. విశాఖలో కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మాకు కొత్త హామీలు ఇవ్వనవసరం లేదు.. ఇచ్చిన హామీలను అమలు చేస్తే చాలని మండిపడ్డారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి పోరాడిన మాకు.. ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగ్ ఉద్యోగల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు.

Read More