-బ్రాందీ షాపుల వద్ద టీచర్లకు డ్యూటీలు వేయటం దుర్మార్గపు చర్య ఉపాధ్యాయులను అగౌరవ పరుస్తూ కరోనా సమయంలో బ్రాందీ షాపుల వద్ద వైసిపి ప్రభుత్వం డ్యూటీలు వేయటం ఎంతో బాధాకరమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు లో గంగినేని కళ్యాణ మండపం నందు మంగళవారం ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం […]
Read More