– కూటమి మధ్య సమన్వయమే ప్రజాగళం లక్ష్యం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి -మధ్యాహ్నం నుంచి రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయింది – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు – అయోధ్య తరహాలో అమరావతి నిర్మాణం జరగాలన్న డా.పెమ్మసాని గుంటూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం బిజెపి టిడిపి జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యాయని బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. తమ కూటమి విజయానికి […]
Read Moreఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి
చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీడీపీ నేతలు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు. నేడు పొట్టి శ్రీరాములు 124వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్రకార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ….ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి […]
Read Moreల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం
-షెడ్యూల్ రాకతో ఉన్మాదుల నుండి స్వాతంత్ర్యం వచ్చినంత ఆనందంగా ప్రజలు -అధికారంలోకి రాగానే జూనియర్ న్యాయవాదులకు రూ.7 వేల గౌరవవేతనం -రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు. -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం – లీగస్ సెల్ సమ్మిట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి : ఎన్నికల్లో జగన్ కు దిమ్మతిరిగే ఫలితం రాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో […]
Read More‘తారక’తత్వం!
– అర్ధమయిందా రాజా? ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. కాబట్టి మీరంతా విజయవాడనో, కర్నూలో, గుంటూరులోనో ధర్నాలు చేసుకోండి. హైదరాబాద్లో ఏం పని? ఇక్కడ ధర్నాలు చేస్తే ఒప్పుకోం. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది’- బాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో ధర్నాలు చేసిన ఐటి ఉద్యోగులపై నాటి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివి. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాతిపిత కేసీఆర్ బిడ్డ బతుకమ్మ […]
Read Moreబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ టీడీపీలో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారందరికీ చంద్రబాబు మనస్ఫూర్తిగా స్వాగతం […]
Read Moreమొదటి ఎమ్మెల్సీ నీకే
ఎస్వీఎస్ఎన్ వర్మకు చంద్రబాబు హామీ పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తుండగా, టికెట్ పై ఆశలు పెట్టుకున్న టీడీపీ ఇంఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇది తెలుసుకున్న చంద్రబాబు వర్మను ఉండవల్లి పిలిపించారు. పరిస్థితులను వివరించి ఆయనకు నచ్చజెప్పారు. ఎమ్మెల్సీ ఇస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ” పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గ స్థానం జనసేనకు వెళ్లింది. పిఠాపురంను గతంలో వర్మ బాగా అభివృద్ధి […]
Read Moreఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే..
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది సీఈసీ. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల […]
Read Moreఏపీలో వాలంటీర్లు దూరంగా ఉండాల్సిందే
లోక్ సభ ఎన్నికలకు, పలు రాష్ట్రాలను అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా చీఫ్ ఎలెక్షన్ కమిషన్ మాట్లుడుతూ ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఈ క్రమంలో ఏపీలోని వాలంటీర్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటార్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను యాప్ లో చూడొచ్చని చెప్పారు. అవకతవకలపై సీ-యాప్ […]
Read Moreఅమల్లోకి ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’
లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. పార్లమెంట్తో పాటు ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు, పార్టీల ప్రచారాన్ని నియంత్రించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ నియమ, నిబంధనల జాబితాని ‘‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’’ […]
Read Moreకమ్మ కార్పొరేషన్ ఏర్పాటుతో కాంగ్రెస్ మేలు జరిగేనా?
పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లను గుండుగుత్తగా తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో బలమైన అడుగు వేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు కమ్మ ఓటు బ్యాంకు తటస్థంగా ఉంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ కు అనుకూలంగా కమ్మ ఓటు బ్యాంకు ఉంది. అందుకే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో పలు నియోజకవర్గాల్లో కమ్మ ఓట్టు […]
Read More