వారిద్దరి అధీనంలో సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ వైసీపీ కాంట్రాక్టర్లకు నిధుల చెల్లింపు కోడ్కు సీఎంఓ పాతర – రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఫిర్యాదు ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన సీఎఫ్ఎంఎస్ ను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదీనంలోకి తీసుకుంది. సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి […]
Read Moreయువత భవితను చిదిమేస్తున్న జగన్ రెడ్డి
– రాష్ట్రాన్ని గంజాయి, కల్తీ మద్యం, డ్రగ్స్ క్యాపిటల్గా మారుస్తున్న తాడేపల్లి తాబేదారులు కూనం పూర్ణచంద్రరావు కుటుంబం వైసీపీ సభ్యులే – పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చి జగన్ రెడ్డి యువత భవితను చిదివేస్తున్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా […]
Read Moreచంద్రబాబునాయుడుకి కృతజ్ఞతాభివందనలు
– హిందూపురం పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు బివి వెంకటరాముడు బలహీనవర్గాలే పునాదిగా ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం. అన్న ఎన్టీఆర్ టిడిపి స్థాపించాకే బిసిలకు రాజకీయ, ఆర్థిక దన్ను లభించింది. బిసిలకు తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యత నిస్తుందని మరోమారు రుజువైంది. ఒక సాధారణ బిసి కుటుంబంలో పుట్టిన నన్ను అత్యంత కీలకమైన హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కి, యువనేత నారా లోకేష్ కి, టిడిపి […]
Read Moreవైసీపీ పాలనలో వెంకటేశ్వరస్వామి ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది
-టీటీడీ బోర్డు నిర్ణయాలు వెబ్ సైట్ లో ఎందుకు ఉంచటం లేదు? -కరుణాకర్ రెడ్డి వచ్చాక వివరాలేవీ వెబ్సైరట్లో కన్పించట్లేదు -బడ్జెట్ కు విరుద్ధంగా రూ.1,300 కోట్ల పనులకు ఆమోదించారు -టీటీడీ చైర్మన్, ఈవో కి ఎన్నికల సంఘం నిభంధనలు వర్తించవా? – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ కలియుగం దైవం వెంకటేశ్వరస్వామి ఆస్తులకు వైసీపీ పాలనలో రక్షణ లేకుండా పోయిందని, ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ […]
Read Moreఅధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం
–ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు..ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేల భృతి -వైసీపీ మళ్లీ వస్తే మీ సొంత ఆస్తులపైనా హక్కులుండవు -యువశక్తిని నిర్వీర్యం చేసి…సర్వనాశనం చేసిన దుర్మార్గుడు జగన్ -యువత జీవితాన్ని చీకటిమయం చేసిన జగన్ ను ఇంటికి పంపాలి -వైసీపీని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ -ద్రవిడ యూనివర్సిటీని ప్రక్షాళన చేసి అన్ని కోర్సులు అందుబాటులోకి -కుప్పం యువత సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు […]
Read Moreఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడు.. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది.మూడో నిందితుడు రూ 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు.నేను క్లీన్ గా బయటకు వస్తా. అప్రూవర్ గా మారే ప్రసక్తే…లేదు.
Read Moreవైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే
-కూటమి వస్తేనే రామరాజ్యం -ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులు దారిమళ్లించారు – విజయవాడ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. మూడు పార్టీల కలయిక చారిత్రక అవసరం. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిర్ణయించాం. పొత్తుల వల్ల కొంతమంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని భావించాం. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి […]
Read Moreఅడ్డంగా దొరికిపోయిన ఓ సర్వే సంస్థ
-సర్వేలను ఎవ్వరూ నమ్మొద్దు -సర్వేల మాయాజాలం (అంకబాబు) ఇప్పుడు సర్వేల కాలం నడుస్తోంది. ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఇస్తున్నారో.. ఏ అభ్యర్థికి అనుకూలంగా ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. గతంలో సర్వే ఫలితాలు.. సర్వే వివరాలు అంటే ఎంతో నమ్మకం ఉండేది. ఇప్పుడదంతా తూచ్ అనే పరిస్థితి వచ్చేసిందనే చెప్పాలి. సర్వే వివరాలు చెబితే చాలు.. ఆ ఫలానా వాడు సర్వే చేయించాడా..? అనే టాక్ ఎక్కువగా వస్తోంది. […]
Read More‘మనమే’ ఫస్ట్ సింగిల్
ప్రామిసింగ్ హీరో శర్వానంద్ 35వ చిత్రం ‘మనమే. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఏడిద రాజా ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత. మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ కంపోజర్ హేషమ్ […]
Read Moreచంద్రబాబు ఇంటింటి ప్రచారం
కుప్పంలోని బాబు నగర్ లో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ ప్రచారంలో భాగంగా మంగళవారం చంద్రబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోయే సూపర్-6 పథకాలను గురించి మహిళలకు వివరించారు. ఈ ప్రభుత్వంలో తాము పడుతున్న ఇబ్బందుల గురించి చంద్రబాబు వద్ద మహిళలు ఏకరవుపెట్టారు. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. టీడీపీకి అనుకూలమన్న ఉద్దేశ్యంతో తమ పెన్షన్లు తొలగించారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంరద్భంగా […]
Read More