– హిందూ మతాన్ని నాశనం చేయడమే జగన్ లక్ష్యం – టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య అధికారం చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏపీ ప్రజల జీవితాలతో సీఎం జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బ్రాహ్మణులను, అర్చకులను తుదముట్టించి హిందు మతాన్ని నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. జగన్ రెడ్డి పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవుళ్ల విగ్రహాలు […]
Read Moreవైసీపీ దిగిపోతేనే ప్రజలు సుఖంగా ఉంటారు : టీడీపీ అధినేత చంద్రబాబు
-పార్టీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు ఆహ్వానం కుప్పం :- చంద్రబాబు నాయుడు సమక్షంలో నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. శాంతిపురం, రామకుప్పం, కుప్పం మండలాల నుండి పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. కేవీఆర్ కల్యాణ మండపంలో మంగళవారం వీరంతా చేరగా కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిస్తే రాష్ట్రం నిలుస్తుంది. వైసీపీకి […]
Read Moreతండ్రి సరే మరి కొడుకుల పరిస్థితేంటి?
ఉద్యానవనమంతా అనేక రకాలైన చెట్లతో నిండియున్నప్పటికీ అందులో ఏదేని ఒక చెట్టు సుగంధ సువాసన భరితమైన పుష్పాలతో విరబూసినచో, ఆ సుగంధ సుమనోహరమైన సువాసనలు ఆ వనమంతా వ్యాపించి ఆ పరిసర ప్రాంతమంతటినీ ఆహ్లాదపరచే వాతావరణాన్ని కలుగజేస్తుంది. వనములో ఉన్న జనులకి, వాహ్యాళికి వచ్చిన వారందరికీ కూడా మనోల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలగ జేస్తుంది.తెలివితేటలు, సత్ప్రవర్తన, ధర్మ పరాయణత్వము, పరోపకార బుద్ధి కలిగిన సకల విద్యాపారంగతుడు అయినట్టి, సర్వలక్షణ శోభితుడైనట్టి సుపుత్రుడు […]
Read Moreవాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం
-అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తాం -రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో ఉన్న కొందరు వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్ధి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మకై అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వాలంటీర్లపై శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతం […]
Read Moreపూజకు పనికి రాని పువ్వులు
– జాతీయ పార్టీనా? జగన్ పార్టీనా? ఎన్నికల నోటిఫికేషన్ తదుపరి ప్రతి క్షణము విలువైందే మనకు. కానీ ఈ సూత్రం బీజేపీకి వర్తించదు . తన దత్త పుత్రుడికి యే మేర సాయం అందించాలన్నదే వారి ఉద్దేశం. ప్రస్తుతం నిజమే. అందరిలోనూ ఉక్రోషం ..ఆగ్రహం కలిగిస్తోంది. మేము తోపులం…పిడి బాకులం. మాకు ఎవరూ సాటిలేరు. మాది జాతీయ పార్టీ. ముమ్మాటికి కానే కాదు. మీది జగన్ని పెంచుకున్న పార్టీ . […]
Read Moreగుండె ధైర్యం మగవారి కంటే ఆడవారికే ఎక్కువ
పదాలు రెండూ పరస్పర విరుద్ధంగా వున్నా, గుణాన్ని లెక్కగట్టే విషయంలో భావం ఒక్కటే. బాధితులు “రాక్షసి” అంటే, హర్షించినవారు “ఆదిపరాశక్తి” అంటారు. ఈ రెండింటి ప్రతిరూపం భానుప్రియ మీనా. 2015 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి, ఢిల్లీ ఎన్ ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టరు మరియు ఢిల్లీ మద్యం కుంభకోణం కూపీలు లాగుతున్న అద్వితీయ మహిళ. మనం సాధారణంగా టివి ఒ.టి.టిలో క్రైం థ్రిల్లర్ సీరియల్ చూసినా, సినిమా చూసినా […]
Read Moreదగ్గుబాటి వారసులతో… మిహికా?
దగ్గుబాటి రానా సతీమణి మిహీకాబజాజ్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఎంతో ముఖ్యమైన అప్ డేట్స్ ఉంటే తప్ప లైన్ లోకి రారు. అందులోనూ సినిమా ఫీల్డ్ తో ఆమెకి అస్సలు సంబంధం లేకపోవడంతో వీలైనంత వరకూ వాటి జోలికి వెళ్లరు. రానా అప్ డేట్స్ అందించడం వంటివికూడా ఆమె చేయరు. ఫేమస్ వెడ్డింగ్ ప్లానర్ ఎంతో ప్రోఫెషనల్ గా ఉంటారు. ఫ్యామిలీ కి సంబంధించిన విషయాలు కూడా […]
Read Moreసుకుమార్ దర్శకత్వంలో.. రామ్చరణ్ హీరోగా
రంగా రంగా రంగస్థలాన అంటూ తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న రంగస్థలం కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. మెగా సైన్యం, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు, ఇంకెప్పుడు అని ఎదురుచూస్తున్న సినిమా ప్రకటన రానే వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మేవరిక్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థ మరియు సుకుమార్ రైటింగ్స్ అత్యంత భారీ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించింది. […]
Read More10 ఇయర్స్ ఆఫ్ ‘లెజెండ్’ మార్చి 30న రీ-రిలీజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ‘లెజెండ్’ వారి సెకండ్ కొలాబరేషన్ లో మార్చి 28 న విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న […]
Read Moreఅర్చక సోదరులపై వైసిపి దాడి దుర్మార్గం
టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో వైకాపా మూకల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గమూ ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితులు కల్పించారు. తమ ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. శివాలయంలో పూజ సరిగా చేయలేదంటూ కాకినాడలో వైసిపి నేత సిరియాల చంద్రరావు ఆలయ గర్భగుడిలో స్వైరవిహారం చేసి పూజారులపై దాడికి తెగబడ్డారు. భగవంతుడి సేవ […]
Read More