స్వీప్ ఫోటో ప్రదర్శన, స్టాల్ ను తిలకించిన ముకేశ్ కుమార్ మీనా

– జిల్లాలో ”స్వీప్’ కార్యక్రమాలపై సంతృప్తి ఏలూరు, మార్చి , 29 : జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం జిల్లాకు విచ్చేసిన సీఈఓ ఏలూరు కలెక్టరేట్ లో జిల్లాలో ఓటుహక్కుపై ఓటర్ల అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి సంతృప్తిని […]

Read More

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్.. 200 పెట్టుబడితో రూ.1,46,000

రోజుకు 200 రూపాయల చొప్పున ఒక స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఏకంగా 1,46,000 రూపాయలు పొందవచ్చు. ఈ స్కీమ్ పేరు కిసాన్ వికాస్ పత్ర స్కీమ్. కాగా 18 ఏళ్లు దాటిన వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.స్కీమ్ లో 5000 రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ కింద రూ.10,000 పొందే అవకాశం ఉంటుంది. రోజుకు రూ.200 చొప్పున సంవత్సరం పాటు ఈ స్కీమ్ లో […]

Read More

ఇక మళ్లీ యాదగిరిగుట్ట

– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఎన్నికల తర్వాత పేరు మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాక ముందు యాదగిరిగుట్టగానే ఉందని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత యాదాద్రిగా పేరు మార్చారని, పేరు మార్చటంతోపాటు యాదాద్రి అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.  

Read More

వాలంటీర్లను కొనసాగిస్తాం

-పేదల కోసం రూ.5 భోజనం పెట్టిన వారు పెత్తందారులా? ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు -వాలంటీర్లను కొనసాగిస్తాం.. రాజకీయాలు చేస్తే వదలిపెట్టం -రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ డస్ట్ బిన్ లో ఉండటం ఖాయం -బీసీలకు రాజ్యాధికారం కోల్పోయేలా చేసిన జగనే అసలైన పెత్తందారుడు -బాబాయ్ ని చంపిన వ్యక్తిని ఊరేగించి – న్యాయం చేయమన్న చెల్లిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు -యానాదుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తెచ్చి ఆదుకుంటాం -టీడీపీ […]

Read More

ఒంగోలులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రకాశం జిల్లా ఒంగోలు, మహానాడు: ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ నూకసాని బాలాజీ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు మారెళ్ళ వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధులు మొగల్‌ కాలేషా బేగ్‌, గవదకట్ల హరికృష్ణ, నల్లూరి […]

Read More

తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌

-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ -ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం గుంటూరు, మహానాడు: తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌ అని గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ కొనియాడారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెమ్మసానితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, తాడికొండ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌, గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి, […]

Read More

రూ.1000 కోట్ల విద్యా శాఖ నిధులను దారి మళ్లించారు

-విద్యార్ధుల జీవితాలతో ప్రవీణ్ ప్రకాష్, హేమచంద్రారెడ్డి చెలగాటం -వెయ్యి కోట్ల రూపాయిల విద్యాశాఖ నిధులను సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు -వీసీలు ప్రసాద్ రెడ్డి, రాజశేఖర్‌లతో విశ్వవిద్యాలయాలను కలుషితం చేస్తున్నారు – తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు రాష్ట్రంలో అధికారుల సొంత ఖర్చులకు కూడా విద్యా మండలి నిధులను వాడుకుంటున్నారని, జగన్ రెడ్డి మెప్పు పొందేందుకు ప్రవీణ్ ప్రకాష్‌, హేమచంద్రారెడ్డిలు విద్యార్ధుల భవిష్యత్తులతో చెలగాటమాడుతున్నారని తెలుగుదేశం […]

Read More

రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి

-కోనసీమ కంటే మిన్నగా రాయలసీమను తయారుచేస్తాం -ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని నాశనం చేసిన చరిత్రహీనుడు జగన్ రెడ్డి -ఈ పొత్తు మాకోసం కాదు.. భావితరాల భవిష్యత్ కోసం -ఏ మైనార్టీకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది -సంపద సృష్టించి పేదవారికి పంచాలనేది టీడీపీ ఆశయం -గోదావరి నీటిని రాయలసీమకు తీసుకొస్తాం -మూడు ముక్కలాటతో చిరునామా లేకుండా చేసిన వ్యక్తి జగన్ రెడ్డి -జగన్ రెడ్డి మీటింగ్ లు […]

Read More

గురజాల ఆర్థిక ప్రగతికి ప్రణాళిక

-26 అంశాలతో అభివృద్ధి కార్యక్రమాలు -టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గురజాల, మహానాడు: గురజాల నియోజకవర్గ ఆర్థిక ప్రగతికి 26 అంశాలతో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల నేపథ్యంలో దానిని శుక్రవారం విడుదల చేశారు. వాటిలో కృష్ణా నది నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథóకం ద్వారా సమాధానంపేట, గొట్టిము క్కల, దైద, తేలుకుట్ల గ్రామాలలోని 13 వేల ఎకరాలకు సాగునీరు, తంగెడ, ముత్యాలం పాడు, మాదినపాడు, […]

Read More

చిలకలూరిపేట వైసీపీకి బిగ్‌ షాక్‌

-మాజీ సమన్వయకర్త మల్లెల రాజేష్‌ రాజీనామా -నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరిక -పెద్దఎత్తున టీడీపీలోకి వలసలు హైదరాబాద్‌, మహానాడు: చిలకలూరిపేట వైసీపీ మాజీ సమన్వయకర్త ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. రాజేష్‌ నాయుడుతో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున చేరిన వారిలో ఉన్నారు. హైదరాబాదులో చంద్రబాబు నివాసంలో శుక్రవారం చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో వారంతా తెలుగుదేశం జాతీయ ప్రధాన […]

Read More