-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని ఎదుట ఏకరువు -దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ -14,15,16 వార్డుల్లో ఇంటింటి ప్రచారం ‘మాకు కళ్యాణ మండపం సమస్య ఉంది. మండపం నిర్మాణం చేసి ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటువైపు రావడమే మానేశారు’ అని మంగళగిరిలోని 16వ వార్డుకు చెందిన ఓ మహిళ స్థానిక ఇబ్బందులను గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు వివరించారు. మంగళగిరి […]
Read Moreఆర్గానిక్స్ పరిశ్రమ ప్రమాద బాధితులకు మాజీ మంత్రి హరీష్రావు పరామర్శ
-బాధ్యుతలపై క్రిమినల్ కేసులు పెట్టాలి -రియాక్టర్లు తనిఖీ చేయకపోవటం వల్లే ఘటనలు -కార్మికుల కుటుంబాలపై లాఠీచార్జీని ఖండిస్తున్నాం -మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ సంగారెడ్డి జిల్లా చందాపూర్, మహానాడు: సంగారెడ్డి జిల్లా చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో గురువారం మాజీ మంత్రి హరీష్రావు పరామర్శించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలమమయ్యాయని విమర్శించారు. సంగారెడ్డి […]
Read Moreకాంగ్రెస్లో ఎస్సీ, ఎస్టీలపై తీవ్ర వివక్ష
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్లో ఎస్సీ, ఎస్టీలపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒక ప్రకటనలో విమర్శించారు. నాడు పీసీసీ చీఫ్ రేవంత్పై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జగ్గారెడ్డి ఆయనపై రకరకాలుగా ప్రచారం చేశార ని, రేవంత్ కాంగ్రెస్ అధిష్ఠానానికి పైసలిచ్చి పీసీసీ చీఫ్ అయ్యాడంటూ అవహేళన చేశార న్నారు. ఓటుకు నోటు దొంగకు […]
Read Moreతుక్కుగూడ కాంగ్రెస్ జనగర్జనలో కదం తొక్కుదాం
-కాంగ్రెస్ తడాకా దేశానికి చాటుదాం -చారిత్రాత్మక సభలో దేశానికి దిశానిర్దేశం -బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా కూడా పనికిరాదు -ఫోన్ ట్యాపింగ్పై పద్ధతి ప్రకారం చర్యలు -ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మాట నిలబెట్టుకున్నాం -64.75 లక్షల మందికి రైతు బంధు జమ -టీపీపీఎస్సీని ప్రక్షాళన చేశాం..మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు -డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ తుక్కుగూడలో గురువారం […]
Read Moreవైస్సార్సీపీకి ఆమంచి రాజీనామా
పార్టీ కి ప్రాథమిక సభ్యత్వనీకి రాజీనామా చేసిన కృష్ణ మోహన్ బాపట్ల: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైస్సార్సీపీకు రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు.
Read Moreవేమూరు టీడీపీ, జనసేన విస్తృత స్థాయి సమావేశం
పాల్గొన్న తెన్నేటి కృష్ణప్రసాద్, నక్కా ఆనంద్బాబు వేమూరు, మహానాడు: వేమూరు తెలుగుదేశం కార్యాలయంలో గురువారం ఉమ్మడి తెలుగుదేశం, జనసేన పార్టీల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ పరిచయ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజక వర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు ఎంపీ అభ్యర్థిని పరిచయం చేశారు. ఈ కార్యక్రమం లో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఉసా రాజేష్, ఉమ్మడి తెలుగుదేశం, […]
Read Moreప్రజాగళం రోడ్ షో నిర్వహణకు సన్నాహక సమావేశం
పాల్గొన్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా, ఎమ్మెల్సీ వేపాడ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం పట్టణ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు హాజరయ్యారు. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జరగబోయే ప్రజాగళం రోడ్డుషోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు […]
Read Moreరాజకీయ లబ్ధికోసం అవ్వ తాతలను రోడ్డుకీడ్చిన జగన్
-ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలపై క్రిమినల్ కేసు పెట్టాలి -సజ్జల బ్రోకర్ పనులు మానుకోవాలి -పింఛన్ దారుల మరణాలకు చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలి -దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ లబ్ధికోసం అవ్వ తాతలను జగన్ రోడ్డుకీడ్చినట్లు టీడీపీ మాజి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం.. ఎన్నికల […]
Read More‘శివమ్ మీడియా’ టీజర్ అండ్ సాంగ్ లాంచ్
డైరక్టర్ వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ: తనకి తెలుగు అంటే చాలా ఇష్టం. ఇలాంటి ఒక హార్ట్ఫిల్మ్, చేసినందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. సత్య సినిమా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది నా మొదటి సినిమా, మొదటి హీరో, మొదటి హీరోయిన్, మొదటి ప్రొడ్యూసర్.. నా అనుభవం నుండి తీసిన కథ ఇది అని చెప్పారు.. తెలుగులో సత్య సినిమాకి […]
Read Moreఅవ్వాతాతల చావులతో వైసీపీ నీచ రాజకీయాలు
-రాజకీయ లబ్ధి కోసమే పెన్షన్లపై దొంగ నాటకాలు -రక్తం తాగే జగన్ వంటి సైకోను ఎక్కడా చూడలేదు -వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ధ్వజం -18వ వార్డులో మక్కెనతో కలిసి ఎన్నికల ప్రచారం పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: అవ్వాతాతల పెన్షన్లు, చావులతో రాష్ట్రవ్యాప్తంగా శవ రాజకీయాలు చేస్తూ చావు తెలివి తేటలు ప్రదర్శిస్తూ వైసీపీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, […]
Read More