7న చెన్నైలో ఘనంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు

ఏటా ఉగాది పురస్కారాలు అందిస్తూ చెన్నైలో తెలుగు వారి కీర్తిని చాటుతున్న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఈ ఏడాది సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాలు అందించబోతోంది. ఈ సంస్థ స్థాపించి పాతికేళ్ల అవుతుంది. ఈ నెల 7వ తేదీన చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ వివరించారు. శ్రీ కళాసుధ […]

Read More

ఆలపాటి జన్మదిన వేడుకల్లో పెమ్మసాని చంద్రశేఖర్‌

గుంటూరు, మహానాడు: మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 64వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరులోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఇలాంటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, ప్రజా సంక్షేమం కోరే రాజా వంటి నాయకులు ప్రజలకు ఎల్లకాలం అందుబాటులో ఉండాలని అభిలషించారు. ముందుగా ఆలపాటిని సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలపాటి మాట్లాడుతూ ఎన్నికల […]

Read More

కార్యకర్తల ప్రాణత్యాగాలు వృథా కావు

 -పార్టీని ముందుండి నడిపే సైనికులు వారు -వైసీపీ హత్యా రాజకీయాలు ఇంకెంతో కాలం సాగవు -సైకిల్‌ స్పీడు పెంచి దుర్మార్గులను తొక్కుకుంటూ పోవాలి -ప్రొద్దుటూరు నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి ప్రొద్దుటూరు, మహానాడు: పార్టీ కోసం ప్రాణాలొదిన కార్యకర్తల త్యాగాలు వృథా కావని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ప్రొద్దుటూరు మండలం పెదశెట్టిపల్లి గ్రామంలో నిజం గెలవాలి యాత్రలో భాగంగా గురువారం కార్యకర్త కుటుంబాన్ని […]

Read More

ఏప్రిల్‌ 12న ‘గామి’ స్ట్రీమింగ్

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మరో కొత్త సినిమాతో పలకరించటానికి సిద్ధమైంది. ఆ చిత్రమే ‘గామి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి […]

Read More

‘స్వయంభూ’లో జాయిన్ అయిన నభా నటేష్

‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభూ’ ప్రస్తుతం దేశంలోని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. లెజెండరీ యోధుడిగా నటిస్తున్న నిఖిల్ పాత్ర కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’ నిఖిల్ 20వ చిత్రం. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ , శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. స్వయంభూ […]

Read More

మంజుమ్మల్ బాయ్స్ ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్

సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మలయాళంలోనే 200 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా […]

Read More

డైరెక్టర్ పరశురామ్ లేకుంటే “ఫ్యామిలీ స్టార్” లేదు – విజయ్ దేవరకొండ

సినిమా అనేది డైరెక్టర్ విజన్ అని నమ్మే హీరో విజయ్ దేవరకొండ. అందుకే నిన్న జరిగిన ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పరశురామ్ పై ప్రశంసలు కురిపించారు. పరశురామ్ లేకుంటే ఫ్యామిలీ స్టార్ సినిమా లేదని చెప్పారు విజయ్. దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలకు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ […]

Read More

రాజుకు ఎంపీ బదులు ఎమ్మెల్యే

– వేచి ‘ఉండి’న ‘రాజు’కు అసెంబ్లీ సీటు – ఉండి టీడీపీ అభ్యర్ధిగా ఎంపి రఘురామకృష్ణంరాజు – నర్సాపురం ఎంపీ అభ్యర్ధి సీటు మార్పిడికి బీజేపీ నో – ఉండి బీజేపీకి ఇస్తామన్నా ఒప్పుకోని బీజేపీ – ఏలూరు ఎంపీ ఇచ్చి నర్సాపురం తీసుకుంటామన్నా అంగీకరించని బీజేపీ – రాజు ఎంపీ సీటు కోసం చివరిదాకా ప్రయత్నించిన చంద్రబాబు – బాబు సమక్షంలో రేపు రాజు టీడీపీలో చేరిక? – […]

Read More

వృద్ధుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు…

-పెన్షన్ల వ్యవహారంలో రాజకీయం -కుట్రపూరితంగా చంద్రబాబుకు అపాదించడం సిగ్గుచేటు -మాఫియాలో దేశంలోనే ముందు వరుసలో నిలబెట్టారు -టీడీపీ వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలం -ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం -నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి కడప, మహానాడు: వృద్ధుల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతూ వారి ప్రాణాలు తీస్తుందని నారా భువనేశ్వరి దుయ్యబట్టారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె గురువారం కడప 44వ వార్డులో చంద్రబాబు అరెస్టును […]

Read More

పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం

-వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ..ముగ్గురి దుర్మరణం -మరో 10 మందికి తీవ్రగాయాలు విశాఖపట్నం, మహానాడు: విశాఖ జిల్లా పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్‌ వ్యాన్‌ను లారీ ఢీకొట్టగా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వారంతా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రు లను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పెందుర్తి […]

Read More